Shuru
Apke Nagar Ki App…
విద్యుత్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే శిరీషాదేవి అండ గంగవరం మండలం పిడతమామిడి గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి మంగళవారం పరామర్శించారు. బాధితుల దీనస్థితిని చూసి చలించిపోయిన ఆమె, వారికి తక్షణ సాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తులు మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం పరంగా బాధితులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
Shyam
విద్యుత్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే శిరీషాదేవి అండ గంగవరం మండలం పిడతమామిడి గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి మంగళవారం పరామర్శించారు. బాధితుల దీనస్థితిని చూసి చలించిపోయిన ఆమె, వారికి తక్షణ సాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తులు మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం పరంగా బాధితులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
More news from Andhra Pradesh and nearby areas
- 🙏🙏1
- #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi1
- 🙏🙏2
- 🙏🙏1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- 🙏🙏1