సీనియర్ జర్నలిస్ట్ సంపర శ్రీనివాస్ మృతి.... పలువురి సంతాపం... మండపేట న్యూస్: కపిలేశ్వరపురం మండలం అంగర కు చెందిన సంపర లక్ష్మి నరసింహ భాస్కర్ శ్రీవాసచార్యులు( శ్రీనివాస్) ఆకస్మికంగా మృతి చెందారు. మూడేళ్ల క్రితం ఈయన కి బ్రెయిన్ సర్జరీ చేశారు. అప్పటి నుండి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ నేపద్యంలో ఆరోగ్యం క్షీణించి సోమవారం అంగర లోని ఆయన స్వగృహం లో మృతి చెందారు. ఈయనకు భార్య వెంకటసూర్య శేష లక్ష్మీ తాయారు,కుమార్డు వాసుదేవ నాగ సాయి సుమంత్ భాస్కర్, కుమార్తె సీతా శ్రీ రమ్య ఉన్నారు. కుమార్తె కు వివాహం అయింది. శ్రీనివాస్ విలువలకు కట్టుబడి జర్నలిజం లో పనిచేశారు. తొలిరోజుల్లో స్థానిక లోకల్ దిన పత్రికలో పనిచేశారు. అనంతరం వార్త లో చేశారు. 2002 నుండి కపిలేశ్వరపురం మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా దీర్ఘకాలం పనిచేశారు. తర్వాత ఆంధ్రప్రభ, సాక్షి పత్రికల్లో పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ యూ డబ్ల్యూ జె రాష్ట్ర ఉపాధ్యక్షులు కే స్వాతి ప్రసాద్, ఏపీ డబ్ల్యూ జె జిల్లా ఉపాధ్యక్షులు కోసూరి అప్పారావు, రామచంద్రాపురం డివిజన్ ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షులు టపా రామకృష్ణ యూనియన్ సీనియర్ నాయకులు ఐ జె యూ మాజీ సబ్యులు సయ్యద్ హుస్సేన్, యూనియన్ నాయకులు యార్లగడ్డ ప్రసాద్,ఆంధ్రజ్యోతి గోపి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులు కు తమ సానుభూతి తెలియజేశారు.
సీనియర్ జర్నలిస్ట్ సంపర శ్రీనివాస్ మృతి.... పలువురి సంతాపం... మండపేట న్యూస్: కపిలేశ్వరపురం మండలం అంగర కు చెందిన సంపర లక్ష్మి నరసింహ భాస్కర్ శ్రీవాసచార్యులు( శ్రీనివాస్) ఆకస్మికంగా మృతి చెందారు. మూడేళ్ల క్రితం ఈయన కి బ్రెయిన్ సర్జరీ చేశారు. అప్పటి నుండి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ నేపద్యంలో ఆరోగ్యం క్షీణించి సోమవారం అంగర లోని ఆయన స్వగృహం లో మృతి చెందారు. ఈయనకు భార్య వెంకటసూర్య శేష లక్ష్మీ తాయారు,కుమార్డు వాసుదేవ నాగ సాయి సుమంత్ భాస్కర్, కుమార్తె సీతా శ్రీ రమ్య ఉన్నారు. కుమార్తె కు వివాహం అయింది. శ్రీనివాస్ విలువలకు కట్టుబడి జర్నలిజం లో పనిచేశారు. తొలిరోజుల్లో స్థానిక లోకల్ దిన పత్రికలో పనిచేశారు. అనంతరం వార్త లో చేశారు. 2002 నుండి కపిలేశ్వరపురం మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా దీర్ఘకాలం పనిచేశారు. తర్వాత ఆంధ్రప్రభ, సాక్షి పత్రికల్లో పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ యూ డబ్ల్యూ జె రాష్ట్ర ఉపాధ్యక్షులు కే స్వాతి ప్రసాద్, ఏపీ డబ్ల్యూ జె జిల్లా ఉపాధ్యక్షులు కోసూరి అప్పారావు, రామచంద్రాపురం డివిజన్ ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షులు టపా రామకృష్ణ యూనియన్ సీనియర్ నాయకులు ఐ జె యూ మాజీ సబ్యులు సయ్యద్ హుస్సేన్, యూనియన్ నాయకులు యార్లగడ్డ ప్రసాద్,ఆంధ్రజ్యోతి గోపి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులు కు తమ సానుభూతి తెలియజేశారు.
- ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---2
- 🛕 శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 🛕 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ జి వెంకట చలపతి రావు విజయవాడ ₹ 5 వేలు 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 🌐 Website: www.sriveereswaraswamytemple 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర1
- దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి - కర్నేన గౌరు నాయుడు డిమాండ్1
- శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది. రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.1
- ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3
- ****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ **** ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.1
- రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ లారీ డ్రైవర్పై దాడి చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్స్పెక్టర్ పార్వతి ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం1
- శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ క్రిష్ణ చైతన్య రామాయణం అమీనాపూర్ ₹ 5001/- 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర1