Shuru
Apke Nagar Ki App…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేంద్ర ప్రభుత్వం చట్టపత్రి చేయడం ఎంతో ఆనందం కానీ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి ఎదుగుదలకు ఎన్నో వ్యక్తులు వారి యొక్క కార్యకలాపాలను ఉద్దేశాలను మార్చుకుంటే మంచిది. గతంలో లాగా ఏది చెప్పినా తలకాయలు ఊపే రోజులు పోయాయని తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని మావిగన్ అనే ఇంగ్లీషు పదం వద్దు, అమరావతి ముద్దు అని తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని ఏది ఎవరు చెప్పినా నమ్మకుండా నిర్ధారణ చేసిన తర్వాతే నమ్మాలని కోరుకుంటున్నాను .ఎందుకంటే మన యొక్క నిర్ణయాలు ఆలోచనలు మాత్రమే రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాయని తెలియజేస్తున్నాను. ఇట్లు జనసేన నాయకులు పాలెపోగు బాబు కారంపూడి మండలం.
డాక్టర్ బాబు 7036445113
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేంద్ర ప్రభుత్వం చట్టపత్రి చేయడం ఎంతో ఆనందం కానీ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి ఎదుగుదలకు ఎన్నో వ్యక్తులు వారి యొక్క కార్యకలాపాలను ఉద్దేశాలను మార్చుకుంటే మంచిది. గతంలో లాగా ఏది చెప్పినా తలకాయలు ఊపే రోజులు పోయాయని తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని మావిగన్ అనే ఇంగ్లీషు పదం వద్దు, అమరావతి ముద్దు అని తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని ఏది ఎవరు చెప్పినా నమ్మకుండా నిర్ధారణ చేసిన తర్వాతే నమ్మాలని కోరుకుంటున్నాను .ఎందుకంటే మన యొక్క నిర్ణయాలు ఆలోచనలు మాత్రమే రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాయని తెలియజేస్తున్నాను. ఇట్లు జనసేన నాయకులు పాలెపోగు బాబు కారంపూడి మండలం.
More news from Sri Sathya Sai and nearby areas
- Post by Paramesh Ratnagiri1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.1
- భూముల కేటాయింపులో అక్రమాలను అడ్డుకోవాలి' గుంటూరులోని జన చైతన్య వేదిక లక్ష్మణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చర్చా గోష్ఠిలో అక్రమ భూ కేటాయింపులపై మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావు, పేర్ని నాని తప్పుబట్టారు. ఈ కేటాయింపుల్లో పారదర్శకత లోపించిందని, ప్రభుత్వం వెంటనే వీటిని పునఃపరిశీలించాలన్నారు. అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- #Ambedkar #AmbedkarJayanti #Motivation #Inspiration #Success #Education #Shorts #Trending1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1