ఓజోన్ పొర పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బొలగాని రాములు. ప్రపంచ ఓజోన్ డే దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన. తొర్రూరు మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 16... ఓజోన్ పొర పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బొలగాని రాములు అన్నారు. బుధవారం తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ డాక్టర్ బి రాములు అధ్యక్షత వహించగా రిసోర్స్ పర్సన్ గా డాక్టర్ మాదాల సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరిపెడ బంగ్లా హాజరైనారు. అధ్యక్షులు డాక్టర్ బోలగాని రాములు మాట్లాడుతూ ఓజోన్ డే దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. ఓజోన్ డే అనగానేమి దాని ఆవిర్భావం ఓజోన్ పొర విచ్ఛిన్నమవుటకు కారణాలు దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల యొక్క పాత్ర గురించి చక్కగా వివరించారు. ఈ ప్రోగ్రాం ని నిర్వహించిన డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్చార్జ్ డాక్టర్ శాంతి కుమార్ హెచ్ ఓ డి మాట్లాడుతూ రిసోర్స్ పర్సన్ గురించి వారి యొక్క ప్రతిష్ట గురించి వివరించి వ్యాల్యుబుల్ స్పీచ్ని విని వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. డాక్టర్ అంజన్ ఆరా కెమిస్ట్రీ మాట్లాడుతూ నేడు పర్యావరణ కలుషితం వలన గురించి వివరించినటువంటి సుబ్రహ్మణ్యం ప్రత్యేకత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సుజాత డాక్టర్ పార్వతి డాక్టర్ సునీల్ డాక్టర్ వాల్యు శ్రీనివాస్ డాక్టర్ విజయ్ డాక్టర్ శారద డాక్టర్ రజిత డాక్టర్ రాధిక, డాక్టర్ కిరణ్ మై కృష్ణవేణి ట్రాక్టర్ వెంకన్న, నగేష్ బాబు, రాజేష్, డాక్టర్ ఎల్లయ్య, సోమేశ్ ,వెన్నెల, నికిత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఓజోన్ పొర పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బొలగాని రాములు. ప్రపంచ ఓజోన్ డే దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన. తొర్రూరు మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 16... ఓజోన్ పొర పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బొలగాని రాములు అన్నారు. బుధవారం తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ డాక్టర్ బి రాములు అధ్యక్షత వహించగా రిసోర్స్ పర్సన్ గా డాక్టర్ మాదాల సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరిపెడ బంగ్లా హాజరైనారు. అధ్యక్షులు డాక్టర్ బోలగాని రాములు మాట్లాడుతూ ఓజోన్ డే దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. ఓజోన్ డే అనగానేమి దాని ఆవిర్భావం ఓజోన్ పొర విచ్ఛిన్నమవుటకు కారణాలు దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల యొక్క పాత్ర గురించి చక్కగా వివరించారు. ఈ ప్రోగ్రాం ని నిర్వహించిన డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్చార్జ్ డాక్టర్ శాంతి కుమార్ హెచ్ ఓ డి మాట్లాడుతూ రిసోర్స్ పర్సన్ గురించి వారి యొక్క ప్రతిష్ట గురించి వివరించి వ్యాల్యుబుల్ స్పీచ్ని విని వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. డాక్టర్ అంజన్ ఆరా కెమిస్ట్రీ మాట్లాడుతూ నేడు పర్యావరణ కలుషితం వలన గురించి వివరించినటువంటి సుబ్రహ్మణ్యం ప్రత్యేకత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సుజాత డాక్టర్ పార్వతి డాక్టర్ సునీల్ డాక్టర్ వాల్యు శ్రీనివాస్ డాక్టర్ విజయ్ డాక్టర్ శారద డాక్టర్ రజిత డాక్టర్ రాధిక, డాక్టర్ కిరణ్ మై కృష్ణవేణి ట్రాక్టర్ వెంకన్న, నగేష్ బాబు, రాజేష్, డాక్టర్ ఎల్లయ్య, సోమేశ్ ,వెన్నెల, నికిత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్.. మహబూబాబాద్ జిల్లా తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్ చేసింది.. ప్రధాన రహవారిపై పడగ విప్పి ఉండటాన్ని కాసేపు స్థానికులు ఆసక్తిగా తిలకించారు.. ఆ తర్వాత రోడ్ వెంబడి ఉండే డివైడర్ వైపు చెట్ల పొదల్లోకి నాగు పాము వెళ్లడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..1
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ప్రజా గోంతుక మల్లన్న గా మీ ముందుకు బిసి యాత్ర ఆకుల హనుమాండ్లు1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?2
- సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం చేశారు.ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత తెలంగాణా ప్రాంతం నిజాం నవాబు కబంధ హస్తాలలో మగ్గిందన్నారు.తెలంగాణా ప్రాంతానికి కూడా విముక్తి కావాలని పోరాడిన అమర వీరులకు గౌరవం రావాలని బీజేపీ ఉద్యమం చేస్తుంది.ఖమ్మం జిల్లా లో తొలితరం పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ నిజాం నవాబు కు వ్యతిరేకంగా సంపాదకీయం రాసినందుకు ఆయన్ను హతం చేశారని తెలిపారు. షోయబుల్లాఖాన్ జన్మించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.1
- తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్1
- ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది. వరుస సెలవులు ముగిశాక ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. వాతావరణంలో వచ్చే మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రి బాట పట్టారు. దీంతో ఓపీ వద్ద ఉదయం 9గంటలకే క్యూ మొదలైంది. అలాగే, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం రద్దీ నెలకొంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఓపీ కూడా రద్దీగా మారింది.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గిన నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.80,100, VIP దర్శనాలతో రూ.1,12,350, కార్ పార్కింగ్ రూ.1,75,000, ప్రసాద విక్రయాలతో రూ.4,21,770, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1