Shuru
Apke Nagar Ki App…
భైంసా : రేపు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్మల్ జిల్లా భైంసా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ నీరజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి మండలంలోని ఆయా శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు.అలాగే మండల అధికారులు తమ తమ ప్రగతి నివేదికలతో హాజరుకావాలని సూచించారు.
Murali
భైంసా : రేపు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్మల్ జిల్లా భైంసా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ నీరజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి మండలంలోని ఆయా శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు.అలాగే మండల అధికారులు తమ తమ ప్రగతి నివేదికలతో హాజరుకావాలని సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- భైంసా : రేపు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్మల్ జిల్లా భైంసా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ నీరజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి మండలంలోని ఆయా శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు.అలాగే మండల అధికారులు తమ తమ ప్రగతి నివేదికలతో హాజరుకావాలని సూచించారు.1
- دفتر میں شہر صدر عبدالحلیم قمر کی صدارت میں اہم اجلاس منعقد ہوا۔ پولیس اور R&B محکموں میں سرکاری ملازمتوں کی بھرتیوں کے پیشِ نظر مقامی نوجوانوں اور طلبہ کو مقابلہ جاتی امتحانات کے لیے تیار کرنے کا فیصلہ کیا گیا۔ امیدواروں کے لیے مفت تحریری امتحان کی کوچنگ، جسمانی تربیت اور ماہر اساتذہ کی رہنمائی فراہم کی جائے گی۔ اس اقدام کا مقصد بے روزگار نوجوانوں کو بہتر رہنمائی اور سرکاری ملازمت کے حصول میں مدد فراہم کرنا1
- వాహనదారుల ఇక్కట్లు తీరుస్తున్న యువకుడు సుకరి చందు.. శభాష్ అంటున్న ఇరు గ్రామాల ప్రజలు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అని ఎదురు చూడకుండా తన సొంత ఖర్చుతో రోడ్డును బాగు చేస్తున్నాడు వైకుంఠ పూర్ గ్రామవాసి సుకరి చందు.వంజర్ నుండి వానల్పాడు వెళ్లే రహదారి మొత్తం పాడైపోయి అధ్వాన్నంగా తయారయ్యింది. ఈ సమస్యను ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని చందు వాపోయాడు.దీంతో తన సొంత ఖర్చులతో మొరం తెప్పించుకొని గుంతలు ఏర్పడ్డ చోట మొరం పోసి బాగు చేస్తున్నాడు. ఈ విషయాన్ని విన్న పలువురు వాహనదారులు, ఇరు గ్రామాల ప్రజలు సుంకర చెందును శభాష్ అంటున్నారు.1
- సదర్మార్ట్ ఆయకట్టుకు నీరు అందించండి నారుమల్లు సిద్ధం చేసుకుంటున్న ఆయకట్టు రైతంగం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని సదర్ మార్ట్ రైతాంగానికి నీటిని విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు బ్రోకపోవడంతో పంట సాగుకు ఆలస్యం అవుతుందని ప్రస్తుతం ఆయకట్టుకు సరిపోయి నీరు ప్రాజెక్టులో నిల్వ ఉందని అన్నారు నీటిని విడుదల చేస్తే సాగు పనులు చేసుకుంటామని రైతులు కోరారు ఇటీవల కురిసిన వర్షంతో ఆయకట్టు యువ ప్రాంతంలో రైతులు నారుమడులను సిద్ధం చేసి నాట్లు పోసుకుంటున్నారు1
- అనాధ వృద్ధుల ఆశ్రమంలో మహా CMD బర్త్ డే 2 Mahaa CMD Vamsi Krishna Birthday Celebrations in Nizamabad mahaa news all reporter1
- మాయాపూర్ గ్రామంలో ఘనంగా గంగ నీళ్ల జాతర పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు దిలావర్పూర్ మండలం మాయాపూర్ గ్రామంలో గంగ నీళ్ల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాజా భజంత్రీల మధ్య గోదావరి నది నుండి జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అమ్మవారి విగ్రహాలను అభిషేకించారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరూ సుఖ,సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- రుద్రూర్: 8 ఏళ్ల బాలున్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.అక్బర్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రూర్ మండలం అక్బర్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోధన్ నుంచి బాన్సువాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు 8 ఏళ్ల బాలుడు సిద్ధార్థను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పటికీ డ్రైవర్ బస్సును ఆపకపోవడంతో అక్బర్ నగర్ యువకులు మాట్రిక్స్ స్కూల్ వద్ద బస్సును నిలిపి ఆందోళన చేశారు.1