logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తాపేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వరి ఆకస్మికంగా మృతి మండపేట మండలం తాపేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వరి ఆకస్మికంగా మృతి చెందారు. సోమవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తో పాటు ఇంటింటా ప్రచారం లో పాల్గొన్నారు. తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. వెంటనే ఆసుపత్రి కి తరలించారు. కాగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతి పట్ల ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సంతాపం తెలియజేశారు. అప్పటి వరకు తనతో "రెండేళ్ల పాలనలో అభివృద్ధి - సంక్షేమం" ఇంటింటా ప్రచార కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె ఒక్కసారిగా అస్వస్ధతకు గురై మరణించటం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ గా తాపేశ్వరం గ్రామాభివృద్ధికి ఆమె అందించిన సేవలను, భర్త శ్రీనువాసుతో కలసి నిబద్ధతతో పార్టీకి చేసిన ఎనలేని కృషిని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. రాజేశ్వరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదం దృష్ట్యా మంగళవారం పాలతోడు గ్రామంలో నిర్వహించు "రెండేళ్ల పాలనలో అభివృద్ధి - సంక్షేమం" ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రకటించారు.

1 day ago
user_Nandikolla Raghava
Nandikolla Raghava
Salesperson మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
1 day ago
80574060-058d-435c-99b0-172902187bd8

తాపేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వరి ఆకస్మికంగా మృతి మండపేట మండలం తాపేశ్వరం గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వరి ఆకస్మికంగా మృతి చెందారు. సోమవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తో పాటు ఇంటింటా ప్రచారం లో పాల్గొన్నారు. తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. వెంటనే ఆసుపత్రి కి తరలించారు. కాగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతి పట్ల ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సంతాపం తెలియజేశారు. అప్పటి వరకు తనతో "రెండేళ్ల పాలనలో అభివృద్ధి - సంక్షేమం" ఇంటింటా ప్రచార కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె ఒక్కసారిగా అస్వస్ధతకు గురై మరణించటం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ గా తాపేశ్వరం గ్రామాభివృద్ధికి ఆమె అందించిన సేవలను, భర్త శ్రీనువాసుతో కలసి నిబద్ధతతో పార్టీకి చేసిన ఎనలేని కృషిని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. రాజేశ్వరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదం దృష్ట్యా మంగళవారం పాలతోడు గ్రామంలో నిర్వహించు "రెండేళ్ల పాలనలో అభివృద్ధి - సంక్షేమం" ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రకటించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏 ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా > ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి! > > డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు. > > మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏 > > #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema ---
    2
    ఈ సమస్యకు శాశ్వత పరిస్కారం చూపండి 🙏
ఇది డ్రైనేజీ కాదు, పూర్తిగా చెత్త కాలువలా అయిపోయింది. నీళ్ళు నల్లగా, నురగతో, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. ఇలా ఉంటే దోమలు, రోగాలు రావడం పక్కా 
> ఇది మా నార్కిడిమిల్లి గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా దుస్థితి!
>
> డ్రైనేజీ కాలువ పూడుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుంది. పక్కనే కొబ్బరి చెట్లు, ఇళ్ళు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారు. ఇన్ని రోజులుగా పట్టించుకునే నాథుడే లేడు.
>
> మా MLA బండారు సత్యానందరావు గారు @ncbn గారు @naralokesh గారు దయచేసి స్పందించి ఈ కాలువను శుభ్రం చేయించండి 🙏
>
> #Narkidimilli #Kothapeta #Konaseema #DrainageProblem #SwachhAndhra @Collector_Konaseema
---
    user_Ramugowd Matta
    Ramugowd Matta
    Fruit & Vegetable Trader ఆత్రేయపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • 🛕 శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 🛕 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ జి వెంకట చలపతి రావు విజయవాడ ₹ 5 వేలు 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 🌐 Website: www.sriveereswaraswamytemple 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర
    1
    🛕 శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 🛕

👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు
🌟 శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟
ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత:
శ్రీ జి వెంకట చలపతి రావు
విజయవాడ
₹ 5 వేలు
🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸
🌐 Website: www.sriveereswaraswamytemple
📞 6301711136
⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న
శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల
📞 08856 278136 📞 9490111136 📞 7382111136
ఓం నమో వీరేశ్వర
    user_Ravi Sharma Nagabhatla
    Ravi Sharma Nagabhatla
    Hindu temple ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి - కర్నేన గౌరు నాయుడు డిమాండ్
    1
    దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి 
- కర్నేన గౌరు నాయుడు డిమాండ్
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది. రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.
    1
    శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది
అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో హైవే పై రాకపోకలు నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైవే రోడ్డు పై 132 కె వి వైర్లు కిందకి వేలాడుతూ ఉండటం వలన పెద్ద వాహనాలు కు ఇబ్బంది ఉంటుందని ప్రస్తుతం రాకపోకలు నిలుపుదల చేసినారు. చించినాడ బ్రిడ్జి పనులు చేసినప్పుడే 132 K V  పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. రోడ్ క్రాసింగ్ టవర్లలో ఒక టవరు పిల్లర్ల పని ఈరోజుతో పూర్తి అయినది.  రెండవ టవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ ట్రాన్స్ కో, N H  R & B వారు సమన్వయంతో కలిసి పనిచేసి హైవే పై రాకపోకలను వెంటనే పున రుద్దరించాలని కాంగ్రెస్ పార్టీ తరపు న డిమాండ్ చేస్తున్నాము.
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై కఠిన చర్యలకు డిమాండ్ ద్వారకాతిరుమల మండల బీజేపీ అధ్యక్షుడు చిలకా వీరాస్వామి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. సాహిత్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యుడిగా తేలిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ తక్షణమే స్పందించి, నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిందితుడిగా సాదిక్ కు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని చిలకా వీరాస్వామి కోరారు.
    1
    ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై కఠిన చర్యలకు డిమాండ్
ద్వారకాతిరుమల మండల బీజేపీ అధ్యక్షుడు చిలకా వీరాస్వామి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. సాహిత్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యుడిగా తేలిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ తక్షణమే స్పందించి, నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిందితుడిగా సాదిక్ కు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని చిలకా వీరాస్వామి కోరారు.
    user_Bhaskar K Muppidi
    Bhaskar K Muppidi
    దేవరపల్లె, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి  దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ **** ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    ****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ****
ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟 👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు 🌟 ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత: శ్రీ క్రిష్ణ చైతన్య రామాయణం అమీనాపూర్ ₹ 5001/- 🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸 📞 6301711136 ⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల 📞 08856 278136 📞 9490111136 📞 7382111136 ఓం నమో వీరేశ్వర
    1
    శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం 

శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది 🌟

👤 ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసన సభ్యులు
🌟 
ది 24-08-2026, సోమవారం విరాళం అందించిన దాత:
శ్రీ క్రిష్ణ చైతన్య రామాయణం
అమీనాపూర్
₹ 5001/-
🌸 "దాతకు దేవస్థానం తరపున శుభాభినందనలు" 🌸
📞 6301711136
⛳ నిత్య కల్యాణం - పచ్చతోరణంగా విరాజిల్లుతున్న
శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం, మురమళ్ల
📞 08856 278136 📞 9490111136 📞 7382111136
ఓం నమో వీరేశ్వర
    user_Ravi Sharma Nagabhatla
    Ravi Sharma Nagabhatla
    Hindu temple ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.