Shuru
Apke Nagar Ki App…
ప్రజా సమస్యలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తాం నరసరావుపేట:కలెక్టరేట్ లోని PGRS హల్ నందు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారినుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వీకరించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
Raju Paragati
ప్రజా సమస్యలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తాం నరసరావుపేట:కలెక్టరేట్ లోని PGRS హల్ నందు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారినుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వీకరించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- గుంటూరులో మొట్ట మొదటి సారి గా సెల్ రిపేరు ట్రైనింగ్ సెంటర్ Shot News: గుంటూరులో అరండల్ పేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మొట్టమొదటిసారిగా నిరుద్యోగ యువత కోసం సెల్ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించబడినది అని... ఐ రిపేర్ ట్రైనింగ్ సెంటర్ అధినేత జుబేర్ తెలిపారు... పూర్తి వివరాలకు తమ ట్రైనింగ్ సెంటర్ ను సంప్రదించాలని తెలియజేశారు...వారి సెల్: 95812 577611
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- Post by Ramprasad islavath1
- Post by Syyed taher1
- Post by కొప్పుల విజయ బాబు10
- Post by V Ramarao1
- మోడీ ఒక్కరే మహిళా పక్షపాతినా? గుంటూరు: మూడు ఒక్కరే మహిళా పక్షపాతి లాగా మాట్లాడుతున్నారని బిల్లు పార్లమెంటులో పాస్ అవ్వదని తెలిసి కూడా పార్లమెంటులో బిల్లు పెట్టి ప్రతిపక్షాలను దోషులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి ప్రజలు ఆలోచించి రాజకీయాలను తిప్పి కొట్టాలని గుంటూరులో సిపిఐ నారాయణ తెలియజేశారు.1