Shuru
Apke Nagar Ki App…
బి.కొత్తకోటనగర పంచాయతీ: జనసేన నాయకులు సొంత నిధులతో మరమ్మతులు బి కొత్తకోట నగర పంచాయతీ బీసీ కాలనీలో పది సంవత్సరాల క్రితం నిర్మించిన బస్ షెల్టర్ శిధిలావస్దకు చేరింది. జనసేన నాయకులు సొంత నిధులతో మరమ్మతులు చేపట్టారు. ఫ్లోరింగ్ పనులు చేయించారు. బస్ షెల్టర్ పరిధిలో చెత్త దెబ్బలు పెరిగిపోయాయి స్థానికులు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సంబంధిత అధికారం స్పందించలేదు అని జనసేన నాయకులు సొంత నిధులతో పరిష్కరించారు.
K. V. SUBBAREDDY
బి.కొత్తకోటనగర పంచాయతీ: జనసేన నాయకులు సొంత నిధులతో మరమ్మతులు బి కొత్తకోట నగర పంచాయతీ బీసీ కాలనీలో పది సంవత్సరాల క్రితం నిర్మించిన బస్ షెల్టర్ శిధిలావస్దకు చేరింది. జనసేన నాయకులు సొంత నిధులతో మరమ్మతులు చేపట్టారు. ఫ్లోరింగ్ పనులు చేయించారు. బస్ షెల్టర్ పరిధిలో చెత్త దెబ్బలు పెరిగిపోయాయి స్థానికులు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సంబంధిత అధికారం స్పందించలేదు అని జనసేన నాయకులు సొంత నిధులతో పరిష్కరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.1
- పుంగనూరులో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పుంగనూరు, అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ఈరోజు ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు, గుండె పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజల ఆరోగ్యమే మా ట్రస్ట్ లక్ష్యమని, ఇలాంటి ఉచిత శిబిరాలను ప్రతి నెలా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు ల్యాబ్ టెక్నీషియన్ ఝాన్సీ రాణి, ఫార్మాసిస్ట్ స్రవంతి, బాల గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేసి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.3
- పలమనేరులో ఘనంగా మండల ,జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల వీడ్కోలు సమావేశం చిత్తూరు జిల్లా పలమనేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి సభ్యుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగినది.. 2021 సంవత్సరంలో ఎన్నుకోబడి 2026 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ఎంపీటీసీ జడ్పిటిసిల పదవీకాలం ముగియుండడంతో మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ జడ్పిటిసి సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు @ వాసన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ హయాంలో 2021లో ఎంపీటీసీ, జడ్పిటిసిలుగా ఎన్నుకోబడి ప్రజలందరికీ అన్ని రంగాలలో సేవలు అందించిన జడ్పిటిసిలు ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీటీసీలు జడ్పీటీసీల పదవీకాలం ముగిసిన తర్వాత నెమ్మదిగా ఉండగా అనునిత్యం ప్రజలతో మమేకమై సేవ చేయాలని మళ్లీ వచ్చే ఎన్నికలలో దీటుగా నిలబడి గెలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మల్లికా రంగనాథం, ఎంపీపీ రోజా, వైస్ఎంపీపీ వన్ జయశ్రీ బాలాజీ, వైస్ ఎంపీపీ టు గజేంద్ర ఇతర ఎంపీటీసీలు, వైసిపి నాయకులు రంగనాథం, బాలాజీ, విశ్వనాథరెడ్డి, రాజారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.1
- కుప్పం మండలం అడవి బుదుగురు లో సెల్ టవర్ ఎక్కిన యువకుడు. కుప్పం మండలం అడవి బుదుగురు గ్రామంలో మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కిన యువకుడు. హల్చల్ సృష్టించారు. స్థానికులు. పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో. టవర్ దగ్గరికి చేరుకొని. ఎలాంటి ప్రమాదం జరగకుండా కిందకు దించారు.1
- జగిత్యాల జిల్లా : *కోరుట్ల మం. అయిలాపూర్ గ్రామంలో మహిళ పై దాడి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు..* తేదీ : 24-08-2026 రోజున అయిలపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళా తన ఇంటిలో నుండి కనబడకుండా పోయినదని ఆ మహిళా తన భర్త తమ్మునితో వెళ్ళినదని ఆమె భర్త అయిన కోట దుర్గయ్య కోరుట్ల పోలీస్ స్టేషన్ లో తేదీ:25-08-2026 రోజున దరఖాస్తు ఇవ్వగ కేసు నమోదు చేసినారు. ఆ తర్వాత తేదీ:02-09-2026 రోజున వారిద్దరు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఆమె యొక్క స్టేట్మెంట్ ను జగిత్యాల పోలీస్ వారు రికార్డు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారిని కోరుట్ల పోలీసు వారు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించినారు. ఆ తదుపరి వారు ఐలాపూర్ గ్రామంలో ఇరువురి కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినదని ఆమె తన మరిది తోనే ఉంటానని చెప్పినది అని తదుపరి ఆ మహిళ తన మరిది దగ్గరికి కి వెళ్ళి అతనితో కలిసి ఉంటున్నదని, దాంతో ఆమె మరిది యొక్క మొదటి భార్య యొక్క బందువులైన తల్లి మరియు ఆమె అక్క మొదలగు వారు కలిసి వారి ఇంటికి వచ్చి ఆ మహిళా యొక్క మొహం పై జీడి చల్లి ఆమెను కొట్టినారాని ఆ మహిళా ఫిర్యాదు మేరకు వారిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో వారిపై తేదీ: 15-09-2026 రోజున కేసు నమోదు అయినది. కానీ సోషల్ మీడియాలో ఆ మహిళ యొక్క మర్మాంగాల మీద కూడా వారు కారం చల్లి ఆమెను వివస్త్రను చేశారని ప్రచారం జరుగుతున్నదని. అది పూర్తిగా అవాస్తమనీ తెలససినది. ఆమె ముఖం మీద మాత్రమే చల్లింది వాస్తవం. ఆ మహిళా ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ వారు వారిపై కేసు నమోదు చేసి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని మా ప్రాథమిక విచారణలో తేలినది. దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని మెట్పల్లి DSP A. రాములు తెలిపారు. జగిత్యాల జిల్లా : *కోరుట్ల మం. అయిలాపూర్ గ్రామంలో మహిళ పై దాడి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు..* తేదీ : 24-08-2026 రోజున అయిలపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళా తన ఇంటిలో నుండి కనబడకుండా పోయినదని ఆ మహిళా తన భర్త తమ్మునితో వెళ్ళినదని ఆమె భర్త అయిన కోట దుర్గయ్య కోరుట్ల పోలీస్ స్టేషన్ లో తేదీ:25-08-2026 రోజున దరఖాస్తు ఇవ్వగ కేసు నమోదు చేసినారు. ఆ తర్వాత తేదీ:02-09-2026 రోజున వారిద్దరు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఆమె యొక్క స్టేట్మెంట్ ను జగిత్యాల పోలీస్ వారు రికార్డు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారిని కోరుట్ల పోలీసు వారు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించినారు. ఆ తదుపరి వారు ఐలాపూర్ గ్రామంలో ఇరువురి కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినదని ఆమె తన మరిది తోనే ఉంటానని చెప్పినది అని తదుపరి ఆ మహిళ తన మరిది దగ్గరికి కి వెళ్ళి అతనితో కలిసి ఉంటున్నదని, దాంతో ఆమె మరిది యొక్క మొదటి భార్య యొక్క బందువులైన తల్లి మరియు ఆమె అక్క మొదలగు వారు కలిసి వారి ఇంటికి వచ్చి ఆ మహిళా యొక్క మొహం పై జీడి చల్లి ఆమెను కొట్టినారాని ఆ మహిళా ఫిర్యాదు మేరకు వారిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో వారిపై తేదీ: 15-09-2026 రోజున కేసు నమోదు అయినది. కానీ సోషల్ మీడియాలో ఆ మహిళ యొక్క మర్మాంగాల మీద కూడా వారు కారం చల్లి ఆమెను వివస్త్రను చేశారని ప్రచారం జరుగుతున్నదని. అది పూర్తిగా అవాస్తమనీ తెలససినది. ఆమె ముఖం మీద మాత్రమే చల్లింది వాస్తవం. ఆ మహిళా ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ వారు వారిపై కేసు నమోదు చేసి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని మా ప్రాథమిక విచారణలో తేలినది. దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని మెట్పల్లి DSP A. రాములు తెలిపారు.1
- మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్ఫార్మర్ - పట్టించుకోని అధికారులు మైదుకూరు, సెప్టెంబర్ 16: మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్ఫార్మర్ను తొలగించి నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- కడప నగరంలో పర్యటిస్తున్న సమయంలో రోడ్డు పక్కన బండిపై మొక్కజొన్న కండీలు విక్రయిస్తూ శ్రమిస్తున్న పెద్దాయనను ఆప్యాయంగా పలకరించిన కడప MLA మాధవి మేడం గారు . ఈ వయసులోనూ ఆత్మగౌరవంతో జీవిస్తున్న ఆ పెద్దాయనతో కాసేపు మాట్లాడిన మాధవి మేడం గారు . ఆయనకు మూడు పూటలా కడుపునిండా భోజనం పెడుతూ ఆకలి తీరుస్తున్నది మన ‘అన్న క్యాంటీన్’ అని ఎంతో సంతోషంగా పంచుకున్నారు. కేవలం ₹5 ఖర్చుతో నాణ్యమైన ఆహారం అందుతోందని, కూటమి ప్రభుత్వం తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం తమలాంటి వారికి కొండంత అండగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గారి ఆశయాలతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రమించే ప్రతి ఒక్కరికీ అన్నపూర్ణలా ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. కడప నగరంలో పర్యటిస్తున్న సమయంలో రోడ్డు పక్కన బండిపై మొక్కజొన్న కండీలు విక్రయిస్తూ శ్రమిస్తున్న పెద్దాయనను ఆప్యాయంగా పలకరించిన కడప MLA మాధవి మేడం గారు . ఈ వయసులోనూ ఆత్మగౌరవంతో జీవిస్తున్న ఆ పెద్దాయనతో కాసేపు మాట్లాడిన మాధవి మేడం గారు . ఆయనకు మూడు పూటలా కడుపునిండా భోజనం పెడుతూ ఆకలి తీరుస్తున్నది మన ‘అన్న క్యాంటీన్’ అని ఎంతో సంతోషంగా పంచుకున్నారు. కేవలం ₹5 ఖర్చుతో నాణ్యమైన ఆహారం అందుతోందని, కూటమి ప్రభుత్వం తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించడం తమలాంటి వారికి కొండంత అండగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గారి ఆశయాలతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రమించే ప్రతి ఒక్కరికీ అన్నపూర్ణలా ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. జ1
- బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.1
- డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి1