Shuru
Apke Nagar Ki App…
fabo laundry and dry cleaning pickup and delivery fre wash&steam iron per 120 kg wash&fold 100 s team iron 100 shirt 👔 100 rs T. shart👕100 rs paint👖100 rs saree 200 rs lahanga 350 rs jacket 200 rs kurta 100 rs suaes 450 rs blanket (single )350 (double )450 rs bleizer.. 300₹ sairwani. 300₹
Desh Pream
fabo laundry and dry cleaning pickup and delivery fre wash&steam iron per 120 kg wash&fold 100 s team iron 100 shirt 👔 100 rs T. shart👕100 rs paint👖100 rs saree 200 rs lahanga 350 rs jacket 200 rs kurta 100 rs suaes 450 rs blanket (single )350 (double )450 rs bleizer.. 300₹ sairwani. 300₹
More news from తెలంగాణ and nearby areas
- *బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతాం* కోరుకొప్పుల నాగేష్ గౌడ్ బిజెపి మండల అధ్యక్షులు జాఫర్ ఘడ్ మండలం ఈ రోజు జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి జాఫర్ ఘడ్ మండల కమిటి ఆధ్వర్యం లో దేశ తొలి ఉప ప్రధాని హోం శాఖ మంత్రి వర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్లను ఊచకోత కోసిన బత్తిన మొగిలయ్య గౌడ్ చిత్రపటాలకు నివాళాలు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వచించడం జరిగింది అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల స్వేచ్ఛ సమానత్వం పొందిన రోజు రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి పోరాటం చేసిన కూనూరు గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఇప్పటికీ నాడు జరిగిన రాక్షసత్వానికి నిజాం నిరంకుశత్వానికి సజీవ సాక్ష్యం MIM పార్టీ మెప్పు పొందడం కోసమే నాటి BRS ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం లో విఫలం అయ్యాయి నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతం బానిసలుగా వెట్టి చాకిరి చేసి యంత్రాలు గా ఉండేవాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం లో అమరులైన జాఫర్ ఘడ్ మండలం లోని పోరాట యోదులు చాలా మంది బిజెపి ఆద్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పరేడ్ గ్రౌండ్ లో జరపడం తెలంగాణ పైన బిజెపి కి ఉన్న చిత్త శుద్ధి కి నిదర్శనం తెలంగాణ బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది అధికారం లోకి రాకముందు BRS పార్టీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ప్రకటించి అధికారం లోకి రాగానే మాట మార్చాయి అని వివరించడం జరిగింది అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సింగరాపు రమేష్ మారపల్లి రవి BJYM జిల్లా నాయకులు పల్లె సంతోష్ రెడ్డి OBC మోర్చా మండల కన్వీనర్ పందిబోయినా యాదగిరి మన్ కి బాత్ మండల కన్వీనర్ గిరగొని యాదగిరి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అబ్బరాబోయిన యాకస్వామీ మండల నాయకులు అశోక్ దాంశెట్టి సోమేశ్వర్ పళ్ళ దయాకర్ బూత్ అధ్యక్షులు చవనబోయిన శ్రీనివాస్ సంగ గోపాల్ తాటికాయల హరికృష్ణ రాపర్తి వినయ్ రాజు దినేష్ తో పాటుగా గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది1
- ఎందరో అమరవీరుల త్యాగాలతో రాచరికపు పాలన నుండి భారత దేశంలో విలీనమైన రోజు. ప్రజలకు అనుగుణంగా ప్రజాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మహబూబాబాద్ లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ జాటో రామచంద్రనాయక్. మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 17...... తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, లతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు విచ్చేసిన తెలంగాణ పోరాట యోధులకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, పట్టణ పుర ప్రముఖులకు, పాత్రికేయులకు నాయొక్క శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం గా నిర్వహిస్తోంది.ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలుచేయడం ప్రారంభించింది. .......రెవెన్యూ మరియు భూమి కొలతలు, రికార్డుల నిర్వహణ శాఖ....... నారాయణపురం గ్రామం – రీ-సర్వే మరియు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ నారాయణపురం గ్రామం గతంలో చినముప్పారం రెవెన్యూ గ్రామానికి చెందిన ఆవాసంగా ఉండగా, అనంతరం ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయబడింది. గెజిట్ ప్రకారం గ్రామంలో 43 సర్వే నంబర్లు అనగా 116, 117, 145 నుండి 185 వరకు, మొత్తం ఎకరాలు 1827.12 గుంటల విస్తీర్ణం ఉంది. నారాయణపురం రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన సర్వే నంబర్స్ 149, 150, 154, 165, 166 & 168 (వీటి విస్తీర్ణం Ac 1398.02 గుంటలు) లలో పాత రికార్డులలో కొన్ని చోట్ల “అడవి/Forest” అనే నమోదు ఉండేది. అదే నమోదు తదుపరి రెవెన్యూ రికార్డుల్లో కూడా కొనసాగుతూ, 2017-18 లో Land Records Up gradation Programme బాగంగా సైతం పట్టాదారు కాలమ్/పట్టాదారు తండ్రి పేరు కాలమ్ వద్ద “అడవి/Forest” అనే నమోదు అయింది. అదేవిధంగా RSR విస్తీర్ణం / సేత్వార్ విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిపోయింది. దీని కారణంగా సంబంధిత భూములకు పట్టాదారు పాసుపుస్తాకాలు జారీ చేసే సమయంలో భూమి Forest పరిధిలో ఉందా లేదా పట్టా భూమి గా ఉందా అనే విషయంపై స్పష్టత లేనందువల్ల పట్టాదారు పాసుపుస్తాకాలు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. మన ప్రజా ప్రభుత్వం వచ్చాక, పాత రెవెన్యు మరియు Forest records మధ్య ఉన్న పరిస్థితిని పరిష్కరించే క్రమంలో, G.O.Ms.No.94, Revenue (Land Administration-I) Department, dated 11-09-2024 ద్వారా నారాయణపురం రెవిన్యూ గ్రామంలోని Sy.Nos.149, 150, 154, 165, 166 & 168 కు సంబంధించిన Ac.1398-03 గుంటాల విస్తీర్ణంలో పట్టాదారు కాలంలో నమోదైన “అడవి/ఫారెస్ట్” సబ్ డివిజన్ ను ధరణి పోర్టల్ నుంచి తొలగించింది. ఆ తర్వాత రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, భూ రికార్డులను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించేందుకు ప్రభుత్వం నారాయణపురం గ్రామంలో సమగ్ర రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. రీ-సర్వేలో భాగంగా ప్రతి రైతు చూపించిన భూమిని క్షేత్రస్థాయిలో కొలిచి, భూమి హద్దులు, విస్తీర్ణం మరియు వాస్తవ అనుభవాన్ని నమోదు చేశారు. ఈ ప్రక్రియలో ఆధునిక సర్వే పరికరాలను ఉపయోగించి సర్వేను పారదర్శకంగా నిర్వహించారు. ఈ రీ సర్వే అనంతరం నారాయణపురం గ్రామంలో 780 మంది రైతులకు, 1468.15 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను గౌరవ రెవెన్యు శాఖ మాత్యులు మరియు గౌరవ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా తేది. 31-08-2026 న పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మొత్తం 70 గ్రామాలకు రీ-సర్వే ఆమోదం లభించగా, ప్రస్తుతం 11 గ్రామాలలో సర్వే ప్రారంభించడం జరిగింది. ..........జిల్లా పరిశ్రమల శాఖ...... 2026–27 ఆర్థిక సంవత్సరంలో టీజీ-ఐపాస్ ద్వారా 25 పరిశ్రమలకు 42 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనుమతులు మంజూరై, 236 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. టీ-ప్రైడ్ (T-PRIDE) పథకం కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన పారిశ్రామికవేత్తల 79 యూనిట్లకు 4 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేయబడింది. అలాగే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) ద్వారా యువతకు ఉచితంగా ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. .............విద్యా శాఖ......... జిల్లాలో 1 వేయి 44 పాఠశాలలల్లో మొత్తం 94,973 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెల్లికుదురు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నెల్లికుదురు మరియు డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నర్సింహులపేట ను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా ఎంపిక చేసుకొని అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. .......యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్శియాల్ స్కూల్....... యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్శియాల్ స్కూల్స్ ను మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గూడూర్ మండలం లోని బొద్దుగొండ గ్రామంలో, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కురవి మండలం లోని అయ్యగారిపల్లి గ్రామంలో పనులను ప్రారంభించబడినాయి. ఇంగ్లీష్ ఎన్రిచ్మేంట్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఆంగ్ల భాషా ఉపాధ్యాయులచే రూపొందించబడిన LEAP (Learn English Through Active Participation) పుస్తకాలను జిల్లాలోని ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది. ఈ పుస్తకాల ద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వినడం, మాట్లాడటం, చదవడం మరియు రాయడం వంటి భాషా నైపుణ్యాలను మెరుగుపరచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు . .........ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం...... జిల్లాకు మొత్తం 10 వేల 651 ఇళ్లు కేటాయించగా, అందులో 1 వేయి 100 ఇళ్లు ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 3 వేల 685 ఇళ్ల లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే 4వ స్థానం సాదించడం జరిగింది. ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో 234 కోట్ల రూపాయలు జమ చేసి, రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకోవడం జరిగింది. .........ఇందిరమ్మఇళ్ళు ఫేజ్-2....... రెండవ ఫేజ్లో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు (1,500 నూతన + 500 రూఫ్ రీప్లేస్మెంట్) కేటాయించడం జరిగింది. గుడిసెలు లేని తెలంగాణనే లక్ష్యంలో భాగంగా జిల్లాలో 1 వేయి 728 గుడిసెలను గుర్తించడం జరిగింది. మొదటి విడతగా 505 మందికి కొత్త ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. మిగిలిన లబ్దిదారులకు కూడా త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుంది. ..........మహాలక్ష్మి పథకం అమలు....... మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో డిసెంబర్ 2023 నుండి ఆగస్టు 2026 వరకు మహబూబాబాద్ మరియు తొర్రూర్ డిపో బస్సులలో 4 కోట్ల 72 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసి 244 కోట్ల 73 లక్షల రూపాయలు ఆదా చేసుకున్నారు. ........విద్యుత్ శాఖ...... జిల్లాలో వ్యవసాయానికి మరియు మిగతా అన్ని రంగాలకు 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుంది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఈ పథకంతో ఇప్పటి వరకు 1 లక్ష 16 వేల 464 కుటుంబాలకు సబ్సిడీ రూపంలో 88 కోట్ల 70 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 97 వేల 850 మంది రైతులకు సబ్సిడీ రూపంలో 1945 కోట్ల 93 లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది. ......పౌర సరఫరాల శాఖ...... ప్రజా పంపిణీ వ్యవస్థ..... రేషన్ కార్డు లేని కుటుంబాలకు కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయబడుతున్నాయి. 558 చౌక ధరల దుకాణాల ద్వారా 2 లక్షల 62 వేల ఆహార భద్రత కార్డుదారులకు 16 వేల 793 అంత్యోదయ ఆహార భద్రత కార్డుదారులకు మరియు మూడు నెలలకు సంబంధించి 15 వేల 769 టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుచున్నది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కొత్త కార్డులు మంజూరు జారీ చేయడం మరియు పాత కార్డు నందు వ్యక్తుల పేర్లను నమోదు చేయడం జరిగింది. ఇట్టి ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు జిల్లా నందు 41 వేల 424కొత్త కార్డులు మరియు 50 వేల 935 మెంబెర్ ఆడిషన్ కార్డులు మంజూరు చేయడం జరిగినది. .........మహలక్ష్మి పథకం..... ఈ పథకం ద్వారా జిల్లాలో 1 లక్ష 25 వేల 649 లబ్దిదారులు ఫిబ్రవరి నెల 2024 నుండి లబ్ది పొందుతున్నారు. .........స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణి....... గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశం మేరకు ఆగష్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం రోజున మద్యాహ్నం 2.00 గంటలకు జిల్లాలోని కార్డుదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణి జరిగింది. ఇట్టి స్మార్ట్ డిజిటల్ కార్డు ద్వార కార్డుదారులు రేషన్ కి సంబందించిన సేవలను T RATION MOBILE APP ద్వార పొందవచ్చును. ........రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు.... రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది. జిల్లాలో ఈ పథకం కింద రూ.33 కోట్ల 74 లక్షలు వ్యయంతో 11,097 మందికి వైద్య చికిత్స అందించడం జరిగింది. ..........వ్యవసాయ శాఖ...... జిల్లాలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్య చరణ ప్రణాళికలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామం కు 10 నమూనాల చొప్పున 2 వేల 880 మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగింది. దీనిలో 265 నేల ఆరోగ్య ఫలితాల పత్రాలను రైతులకు ఆందచేయడం జరిగింది. కల్తీ విత్తనాలు అమ్మకం అరికట్టడానికి మరియు ఎరువుల పర్యవేక్షణ కొరకు వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులతో కలిపి ప్రతి మండల,డివిజన్, జిల్లా స్థాయి లో టాస్క్ పోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ స్థాయి లో ఎరువుల కొరకు 482 గ్రామ సమితి లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశాలపై ప్రతి గ్రామములొ రైతులకు వ్యవసాయ అధికారుల ద్వారా రైతు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నది. రైతు భరోసా పథకం : 2026-27 వానాకాలం సీజన్ కు గాను 2 లక్షల 14 వేల 625 మంది రైతులకు 268 కోట్ల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలలో జమచేయడం జరిగింది. రైతు భీమా : 1 లక్ష 46 వేల 52 మంది రైతులు నమోదు చేసుకోగా 770 చనిపోయిన రైతుల నామిని ఖాతాలో 38 కోట్ల రూపాయలు జమ చేయటం జరిగింది. ........ప్రకృతి వ్యవసాయం...... జిల్లా లో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 16 మండలాలలో 17 క్లస్టర్ లను ఎంపిక చేసి క్లస్టర్ కి 125 మంది చొప్పున 2 వేల 125 రైతులని ఎంపిక చేసి వారికి ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. .......మిషన్ వైవిధ్యం..... భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడింది. అందువల్ల తక్కువ నీటి అవసరం గల మరియు స్వల్పకాలిక పంటలను ప్రోత్సహిస్తూ కాంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించేందుకు “ మిషన్ వైవిధ్యం” కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా రైతులను వాతావరణ అనుకూల మరియు తక్కువ నీటి అవసరం గల పంటల సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతుంది. మిషన్ వైవిధ్యం ద్వారా ఈ వానాకాలం లో 21 వేల ఎకరాల పెసర, 2 వేల 6 వందల ఎకరాల కంది, ఒక వెయ్యి మూడు వందల తొంబై ఎకరాల మినుము సాగు చేయటం జరిగింది. మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, గౌరవ పార్లమెంటు, శాసనమండలి, శాసనసభ్యులకు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అని ప్రభుత్వ విప్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ బి.లావణ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం, డిఆర్ఓ నాగలక్ష్మి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిఏఓ విజయచంద్ర, జిల్లా అధికారులు, సిబ్బంది, పుర ప్రముఖులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.2
- కరీంనగర్ లో ఈనెల 23న గణేష్ నిమజ్జనోత్సవం...ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మేయర్ శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా సిపి గౌస్ ఆలం తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్ లో ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్, లైటింగ్, భారీ క్రేన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మానకొండూరు చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. నిమజ్జనోత్సవ సమయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కరీంనగర్లోని సుమారు 50 శాతం వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం కానున్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.1
- గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* *కురవి:* గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో *మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో* భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా *బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటానికి సత్యవతి రాథోడ్ గారు పాలాభిషేకం నిర్వహించారు* అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ...* *“గిరిజనుల ఆరాధ్య దైవం మాజీ సీఎం కేసీఆర్ గారు* గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది *విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు* గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ గారి పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి. *కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు* గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి *దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది* కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు గిరిజనుల సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కుల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు1
- * మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు.... కేసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు .... జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం ధర్మగడ్డ తండా గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ హయాంలో "ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10%కి పెంచి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా *"3146 తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ది.... తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు హృదయ పూర్వక, కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండా గిరిజనల హక్కుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా ధర్మగడ్డ తండా వాసులతో కలిసి *కేసీఆర్* గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్బంగా తండలను గ్రామ పంచాయతీ లుగా చేయటం వల్ల మేము మా పాలన మేము చేసుకుంటున్నాం అని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు తెలుపగ వారికి సన్మానం చేసి ST ల కోసం కెసిఆర్ చేసిన కృషి, తండలకు మిషన్ భగీరథ నీటిని తెచ్చి త్రాగు నీటి సమస్య తీర్చిన మహనీయుడు కెసిఆర్ గారు అని తండాల అభివృద్ధి ప్రధాత, కరెంట్ కష్టాలు తీర్చిన కెసిఆర్ గారికి మనం అందరం ఋణపడి ఉండాలని తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ తండ నాయకులు పాల్గొన్నారు.....2
- వీధి కుక్కల బెడద: అధికారుల టేబుల్పై సంచుల్లో కుక్కలు! అధికారులపై ఆగ్రహం మహారాష్ట్రలోని నిఫద్నగర్లో వీధి కుక్కల సమస్య తీవ్రం కావడంతో కాలనీ వాసులు వినూత్న నిరసన చేపట్టారు. సమస్యపై స్పందించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంచుల్లో కుక్కలను తీసుకొచ్చి పంచాయతీ రాజ్ శాఖ అధికారి టేబుల్పై వేశారు. అంతేకాకుండా విడదీయరాని నిర్లక్ష్యానికి నిరసనగా ఆ అధికారి మెడలో నోట్ల దండ వేసేందుకు యత్నించడం స్థానికంగా సంచలనం రేపింది.1
- *బీఆర్ఎస్ పార్టీ – స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం* **చిల్పూర్ మండలం* * *తండాలకు గ్రామపంచాయతీ హోదా – కేసీఆర్కు కృతజ్ఞతగా పాలాభిషేo* *మా తండాలో మా పాలన – మా గూడేoలో మా పాలన* తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల స్థానిక పాలనకు మార్గం సుగమం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని నూతన గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది.ఉదయం 10:00 గంటలకు నిర్వహించిన కార్యక్రమంలో మాలోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గార్లగడ్డ తండా, దేవోజీ తండా లింగంపల్లి, తీగలాతండా గ్రామ లలో పాలాభిషేకం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. లంబాడ మహిళలు KCR నూ గుర్తు చేసుకొని డాన్స్ లు చేసారు ఈ కార్యక్రమం లో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తులా రాజన్ బాబు, భూక్యా గోపాల్ నాయక్, లింగంపల్లి సర్పంచ్ భూక్యా సునీత లాలు,కొండాపూర్ సర్పంచ్ గుగులోత్ దేవేందర్ నాయక్,ఉప సర్పంచ్ రాజు oరాధికా, రమేష్, రాజేందర్, వార్డ్ మెంబెర్స్,లింగంపల్లి మాజీ అధ్యక్షులు రచ్చ రవి, ఎల్లాయ్య, శంకర్ నాయక్,మాజీ ఉప íసర్పంచ్ బాలరాజు, మాటూరి శ్రీను, కొండ కనకయ్య, లకావత్ బాగ్న, సంపత్, తిరుపతి పతేపూర్ గ్రామ మాజీ అధ్యక్షులు, ఉమ్లా,వెంకన్నా, లింగన్న,మాజీ సర్పంచ్ వెంకటేష్, యూత్ అధ్యక్షులు భూక్యా విజయ్ నాయక్, అధ్యక్షులు మాజీ తీగల్ తండా వెంకటేష్,వార్డ్ మెంబెర్ రవి,యూత్ నాయకులు సుధాకర్, రాజు,మహిళాలు తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్షా... కాంగ్రెస్ పాలన నైజామ్ ను తలపిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ పదేళ్ళు తెలంగాణ లో కెసిఆర్ బంగారు పాలన సాగిస్తే, రేవంత్ రెడ్డి పాలన నిజాం పాలనను తలపిస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల తెలంగాణ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ను జీవన్ రెడ్డి ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రాంతానికి తాకట్టు పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించిన తెలంగాణ ప్రదాత కెసిఆర్ అని కొనియాడారు. పదవులు తృణ ప్రాయంగా త్యాగం చేసి, తన ప్రాణాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, గిరిజనులకు 6 నుండి 10 శాతానికి రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. తెలంగాణ్ రాష్ట్ర భవిషత్ కేసీఆర్ అని, కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం స్పూర్తి తో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని సాధించుకున్న తెలంగాణ పరుల పాలు కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.2
- ప్రభుత్వ విప్ ,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ చంద్రు నాయక్ కి తప్పిన ప్రమాదం. ఎమ్మెల్యే వాహనం లో పవర్ బ్యాoక్ పేలి కారు క్యాబిన్ లో మంటలు.. అప్రమత్తమైన డ్రైవర్., కారు మంటలను నుంచి బయటపడిన ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, సిబ్బంది.. మహబూబాబాద్ లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వస్తుండగా చింత పల్లి శివారులో సంఘటన డ్రైవర్ కి స్వల్ప గాయాలు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. మరో వాహనంలో మహబూబాబాద్ కి పయనం అయినా ఎమ్మెల్యే.. మహబూబాబాద్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్...1