logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

క్రికెట్ ఆడి ఇంటికొచ్చి గుండెపోటుతో వ్యక్తి మృతి బ్రతికే ఉన్నాడనీ మదనపల్లికి తరలించగా మృతి చెందాడని నిర్ధారించగా నిరాశతో వెనుజరిగిన వైనం అన్నమయ్య జిల్లా పుంగనూరు క్రికెట్ ఆడి ఇంటికొచ్చి గుండెపోటుతో వ్యక్తి మృతి ఛాతిలో నొప్పిని ఆసుపత్రికి తరలింపు మృతి చెందాడని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు బ్రతికే ఉన్నాడనీ మదనపల్లికి తరలించగా మృతి చెందాడని నిర్ధారించగా నిరాశతో వెనుజరిగిన వైనం ఉదయాన్నే క్రికెట్ ఆడి ఆట ముగించుకుని ఇంటికి వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యుల కథనం మేరకు... మండలంలోని పరికిదొన పంచాయతీ ఎగువమల్లెలవారి పల్లికి చెందిన వెంకటేష్ 29 ఆదివారం ఉదయం గ్రామానికి సమీపంలోని పొలంలో స్నేహితులతో క్రికెట్ ఆడి ఇంటికి వచ్చాడు ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఛాతి నొప్పి అని కుటుంబ సభ్యులకు తెలిపాడు దీంతో చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు దృవీకరించారు అయితే ఇంటికి తీసుకు వెళ్లిపోయిన తర్వాత వెంకటేష్ , బ్రతికున్నాడని నమ్మకంతో వెంటనే మదనపల్లి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే పూర్తి చేసినట్లు వైద్యులు ధ్రువీకరించారు తొలత మరణించాడని తర్వాత బ్రతికే ఉన్నాడన్న ఆశతో మదనపల్లికి తరలించగా అక్కడ మృతి చెందినట్లుగా నిర్ధారణ నిరాశ రావడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి

5 hrs ago
user_Maheshbabu Kadiyala
Maheshbabu Kadiyala
Madanapalle, Annamayya•
5 hrs ago
136c58d2-1803-4008-b071-6c110991dab6

క్రికెట్ ఆడి ఇంటికొచ్చి గుండెపోటుతో వ్యక్తి మృతి బ్రతికే ఉన్నాడనీ మదనపల్లికి తరలించగా మృతి చెందాడని నిర్ధారించగా నిరాశతో వెనుజరిగిన వైనం అన్నమయ్య జిల్లా పుంగనూరు క్రికెట్ ఆడి ఇంటికొచ్చి గుండెపోటుతో వ్యక్తి మృతి ఛాతిలో నొప్పిని ఆసుపత్రికి తరలింపు మృతి చెందాడని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు బ్రతికే ఉన్నాడనీ మదనపల్లికి తరలించగా మృతి చెందాడని నిర్ధారించగా నిరాశతో వెనుజరిగిన వైనం ఉదయాన్నే క్రికెట్ ఆడి ఆట ముగించుకుని ఇంటికి వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యుల కథనం మేరకు... మండలంలోని పరికిదొన పంచాయతీ ఎగువమల్లెలవారి పల్లికి చెందిన వెంకటేష్ 29 ఆదివారం

824c6d7d-e68a-4969-a2da-6aa38598159f

ఉదయం గ్రామానికి సమీపంలోని పొలంలో స్నేహితులతో క్రికెట్ ఆడి ఇంటికి వచ్చాడు ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఛాతి నొప్పి అని కుటుంబ సభ్యులకు తెలిపాడు దీంతో చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు దృవీకరించారు అయితే ఇంటికి తీసుకు వెళ్లిపోయిన తర్వాత వెంకటేష్ , బ్రతికున్నాడని నమ్మకంతో వెంటనే మదనపల్లి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే పూర్తి చేసినట్లు వైద్యులు ధ్రువీకరించారు తొలత మరణించాడని తర్వాత బ్రతికే ఉన్నాడన్న ఆశతో మదనపల్లికి తరలించగా అక్కడ మృతి చెందినట్లుగా నిర్ధారణ నిరాశ రావడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో తమిళనాడు సీఎం, సినీ నటి త్రిష కుటుంబంతో సమావేశమయ్యారు. ఈ ఆకస్మిక భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
    1
    చిత్తూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో తమిళనాడు సీఎం, సినీ నటి త్రిష కుటుంబంతో సమావేశమయ్యారు. ఈ ఆకస్మిక భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
    user_Pinjari Abdul Sathar
    Pinjari Abdul Sathar
    చిత్తూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • చంద్రగిరి తొండవాడ జాతీయ రహదారిపై కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
    1
    చంద్రగిరి తొండవాడ జాతీయ రహదారిపై కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గం, వడమాలపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్వీపురం ఎంపీటీసీ ఉపేంద్ర వర్మ తన వర్గీయులు, 50కి పైగా కుటుంబాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గత పదేళ్లుగా సరైన గుర్తింపు లేకపోవడం, టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
    1
    ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గం, వడమాలపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్వీపురం ఎంపీటీసీ ఉపేంద్ర వర్మ తన వర్గీయులు, 50కి పైగా కుటుంబాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గత పదేళ్లుగా సరైన గుర్తింపు లేకపోవడం, టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నెహ్రూ స్టేడియంలో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఉచిత బస్సు ప్రయాణం హామీపై సీఎం తొలి సంతకం చేయనున్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఏడు ప్రధాన హామీలలో ఒకటి, దీనిపై ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నెహ్రూ స్టేడియంలో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఉచిత బస్సు ప్రయాణం హామీపై సీఎం తొలి సంతకం చేయనున్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఏడు ప్రధాన హామీలలో ఒకటి, దీనిపై ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    15 hrs ago
  • రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.
    1
    రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ఈ సందేశం దేవుని ఆశీస్సులు, రక్షణ ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుతోంది. యేసు నామంలో పవిత్రమైన, అద్భుతమైన జీవనం లభించాలని ఆకాంక్షిస్తుంది.
    1
    ఈ సందేశం దేవుని ఆశీస్సులు, రక్షణ ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుతోంది. యేసు నామంలో పవిత్రమైన, అద్భుతమైన జీవనం లభించాలని ఆకాంక్షిస్తుంది.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    4 hrs ago
  • SPSR నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేతలు ఆందోళన చేశారు. ఎస్సై హనీఫ్ వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరి కృష్ణను అకారణంగా కొట్టారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అకారణంగా కొడితే తిరగబడాలని ఈ సందర్భంగా కాకాణి సంచలన పిలుపునిచ్చారు.
    1
    SPSR నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేతలు ఆందోళన చేశారు. ఎస్సై హనీఫ్ వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరి కృష్ణను అకారణంగా కొట్టారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అకారణంగా కొడితే తిరగబడాలని ఈ సందర్భంగా కాకాణి సంచలన పిలుపునిచ్చారు.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.