Shuru
Apke Nagar Ki App…
పిట్లం మండల కేంద్రంలోని నూతన ప్రభుత్వ 30 పడుకల ఆసుపత్రిలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు పాల్గొన్నారు. పిట్లం మండల కేంద్రంలోని నూతన ప్రభుత్వ 30 పడుకల ఆసుపత్రిలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు పాల్గొన్నారు. ఈ నెల 16న మంత్రి దామోదర రాజ నరసింహ గారి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DCHS గారు, ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ సిబ్బందిలు మరియు అధికారులు పాల్గొన్నారు.
Dantulwar Sopan D
పిట్లం మండల కేంద్రంలోని నూతన ప్రభుత్వ 30 పడుకల ఆసుపత్రిలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు పాల్గొన్నారు. పిట్లం మండల కేంద్రంలోని నూతన ప్రభుత్వ 30 పడుకల ఆసుపత్రిలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు పాల్గొన్నారు. ఈ నెల 16న మంత్రి దామోదర రాజ నరసింహ గారి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DCHS గారు, ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ సిబ్బందిలు మరియు అధికారులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా లొ బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అతని కుమారుడు సాయి బాగిరథ్ ఫొటోలు ఉన్న ప్లే కార్డులను దగ్ధం చేశారు.బండి సంజయ్, కుమారుడు సాయి భగిరథ్ ప్లే కార్డులను దగ్ధం చేసే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో బిఆర్ఎస్ నాయకులు,పోలీసుల మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికను 3 నెలల నుండి అత్యాచారం చేస్తే కటీనమైన కేసులు పెట్టడం పోయి సిఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సాయి బాగిరథ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని,బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు బఆర్ఎస్ నాయకులు. బిఆర్ఎస్ నాయకులు2
- *जैन धर्मांच्या वेगवेगळ्या प्राचीन स्थळाचे संवर्धन व विकास करणे व जैन समाजाची आर्थिक उन्नती करणे यासाठी प्रयत्न करणार!* *जैन धर्मांच्या वेगवेगळ्या प्राचीन स्थळाचे संवर्धन व विकास करणे व जैन समाजाची आर्थिक उन्नती करणे यासाठी प्रयत्न करणार!* *-ललित गांधी* धर्माबाद- जैन धर्म हा अतिशय प्राचीन धर्म असून जिओ और जिने दो ची संकल्पना मांडणार आहे, अहिंसा हे जैन धर्माचे मुख्य शस्त्र असून महाराष्ट्रातील जैन धर्माच्या वेगवेगळ्या प्राचीन स्थळाचे सर्वेक्षण करणे त्यांचे संवर्धन करणे व त्या स्थळांचा विकास करणे तद्वतच जैन अल्पसंख्यांक महामंडळाच्या माध्यमातून जैन समाजाची आर्थिक उन्नती करणे यासाठी मी प्रयत्न करणार असल्याच्या प्रतिक्रिया जैन समाजाचे अल्पसंख्यांक नेते तथा राज्यमंत्र्यांचा दर्जा असलेले जैन अल्पसंख्यांक आर्थिक विकास महामंडळाचे अध्यक्ष तथा अखिल भारतीय जैन अल्पसंख्यांक महासंघाचे अध्यक्ष ललित गांधी यांनी धर्माबाद मध्ये केले. केंद्र शासनाने जैन धर्माच्या व समाजाच्या उन्नतीसाठी जैन अल्पसंख्यांक आर्थिक विकास महामंडळाची स्थापना केली. महाराष्ट्र हे एकमेव राज्य आहे की,या राज्यात हे महामंडळ पहिल्यांदा अस्तित्वात आले व त्या महामंडळाचे अध्यक्ष कोल्हापूर येथील नामदार ललित गांधी हे झाले. या पदाला थेट राज्यमंत्रीपदांचा दर्जा प्राप्त आहे. ललित गांधी हे नांदेड जिल्ह्यातील जैन अल्पसंख्यांक धर्मीयांसाठी व त्यांच्या धार्मिक स्थळांच्या भेटीसाठी मुदखेड उमरी धर्माबाद तालुक्यातील जुन्नी व नंतर धर्माबाद शहरात भेटीसाठी आले होते. जैन साधू हे फक्त पायी प्रवास करतात, धर्माबाद तालुक्यातील जुनन्नी या गावात जैन धर्मीयांच्या संस्कृतीचे फार मोठे अवशेष सापडले असून अनेक मुर्त्या या जैन धर्मीयच आहेत. त्यामुळे या गावात आता जैन साधूंच्या भेटीचा मुक्त संचार चालू झाला असून त्या पार्श्वभूमीवर जैन साधूंना कुठलाच त्रास होऊ नये म्हणून जुन्नी येथे दोन विहारधाम व एक समाज मंदिर बांधण्यासाठी ललित गांधी यांनी पुढाकार घेत आवश्यक त्या कागदपत्रासह शासनाकडे पाठपुरावा करून पुढच्या वर्षी सदरील कामाचे भूमिपूजन करणार असल्याचे त्यांनी सांगितले. तद्वतच जैन साधू हे जेव्हा जुन्नी येथे जातात तेव्हा ते अंतर थोडे जास्त असल्यामुळे येताळा येथील शासकीय जमिनीवर एक जैन विहारधाम तथा समाज मंदिर बांधून द्यावे अशी मागणी करण्यात आली. जेणेकरून जैन साधूंना तसेच बारा महिने इतर साधनांनी राहण्याची व्यवस्था होईल. यावेळी भारतीय जनता पक्षाचे तालुका अध्यक्ष एडवोकेट चक्रेश पाटील यांनी सरकार आपले आहे व आमदार आपले आहेत त्यांच्या माध्यमातून हे काम करण्यास व पाठपुरावा करण्यास आपण प्रयत्नशील राहू अशी हमी दिली. *चौकट-* धर्माबाद तालुक्यातील जुन्नी येथे खरोखरच जैन धर्मीयांची संस्कृतीच असल्याचे जाणवते,जुन्नी येथील शिवारात अनेक ठिकाणी जैन मुर्त्या आढळतात पण पुरातत्व विभागाचे इकडे दुर्लक्ष झाले असून जुन्नी या गावाला तीर्थक्षेत्राचा दर्जा देण्यात यावा अशी मागणी जैन धर्मियांनी केली. यावेळी जैन समाजाचे अध्यक्ष कैलाश काला, धर्माबादचे सुनील गोधा, संतोष लुहाडे,महेंद्र पांडे, राजेंद्र कासलीवाल महावीर लुहाडे, अनुप कासलीवाल, चेतन सोनी, संतोष पहाडे, पारसजी दर्डा, भूषण कानोडे, अशोक लुंगाडे व अन्य महिला मंडळी उपस्थित होते.1
- బాసర త్రిబుల్ ఐటీ లో ఘనంగా విద్యా వారోత్సవాలు.. డిజిటల్ ఐసిటి తరగతి గదులు ప్రారంభించిన వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్.. విద్యా వారోత్సవాల్లో భాగంగా బాసర RGUKTలో సోమవారం అత్యాధునిక డిజిటల్ ICT తరగతి గదులు ప్రారంభమయ్యాయి. విసి ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ప్రారంభించారు. ఒకేసారి 300 మంది విద్యార్థులు లైవ్ క్లాసుల్లో పాల్గొనేలా స్మార్ట్ బోధన, హై-క్వాలిటీ ఆడియో-విజువల్ సిస్టమ్స్తో ఈ గదులను తీర్చిదిద్దారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్య అందించడమే లక్ష్యమని విసి తెలిపారు. స్మార్ట్ బోధన, హైటెక్ వసతులు, డిజిటల్ హై క్వాలిటీ ఆడియో, వీడియో సిస్టమ్ కల్పించారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఏర్పడే సవాళ్లను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సిబ్బందితో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.1
- ముధోల్ మండలం విటోలి గ్రామంలో సోమవారం విషాదం ఇద్దరు బాలురు మృతి నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలి గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిఖిల్(15), స్వరాజ్ (14) అనే ఇద్దరు బాలురు స్నేహితులతో కలిసి సరదాగా గ్రామం శివారులోని రంగారికుంట చెరువులో ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్ న క్రమంలో నిఖిల్, స్వరాజ్ నీట మునిగి మృతిచెందారు. విషయం తెలుసుకున్ న ఎస్ఐ పెర్సీస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.1
- కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని 161వ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా పడింది. టైరు పేలడంతో రుశేగావ్ గేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- ఐఎఫ్బి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమాసింగ్ ఐఎఫ్బి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది కలెక్టర్ ప్రతిమా సింగ్99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించిన కలెక్టర్ డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను క్లాస్ రూమ్ బోర్డులను ప్రారంభించిన కలెక్టర్ ప్రారంభించారు.కలెక్టర్ చేగుంట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఐ ఎఫ్ పి ఎస్ ఐ డి పి ఎస్ బోధనతో నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఐ ఎఫ్ పి ఎస్ ఐ డి పి ఎస్ బోధనను ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు .ఈ కార్యక్రమంలోశ్యాంసుందర్, -భౌతికశాస్త్ర బోధనతో అధ్యాపకులు -ఇంచార్జి ప్రిన్సిపాల్స్వర్ణలత ,-వృక్షశాస్త్ర అధ్యాపకులు అరవింద్ రెడ్డి, -రసాయనశాస్త్ర అధ్యాపకులువెంకటేశ్వర్లు -అర్ధశాస్త్ర అధ్యాపకులుప్రమోద్కుమార్ -కంప్యూటర్ అధ్యాపకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు1
- రోడ్డెక్కిన రైతన్న ఉధృతంగా మారిన ధర్నా ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నిజామాబాద్ జిల్లాలో భగ్గుమన్న రైతులు నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు ప్రభుత్వ తీరుపై అన్నదాతల ఆగ్రహం. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పెట్టుకుని ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు రోడ్డెక్కారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 63పై రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.మండూటి ఎండను కూడా లెక్కచేయకుండా రైతులు చేపట్టిన ఈ నిరసనలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు: గత కేసీఆర్ ప్రభుత్వంలో క్వింటాల్కు 41.5 కిలోల చొప్పున తూకం వేసేవారని, కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లు 45 కిలోలు కావాలని రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తరలించడానికి గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోందని, లారీల సంఖ్య తక్కువగా ఉండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. ఎర్రటి ఎండలో అన్నదాతలు ఆకలితో రోడ్ల మీద కూర్చోవాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. గన్నీ బ్యాగులు, లారీల సంఖ్యను తక్షణమే పెంచాలి. గతంలో మాదిరిగానే 41.5 కిలోల తూకాన్నే అమలు చేయాలి, మిల్లర్ల అక్రమాలను అరికట్టాలి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.1
- బాసర శివాజీ చౌక్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని భైంసా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ట్రైనింగ్ డీఎస్పీ మహేందర్కు చెందినదిగా పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.1