Shuru
Apke Nagar Ki App…
6 నెలల గర్భిణికి మందులు.. శిశువు మృతి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో ఉన్న అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భం తొలగింపు వ్యవహారం కలకలం రేపింది. జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన పుట్టా దుర్గా ప్రసాద్, శృతి దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరు నెలల గర్భిణీ అయిన శృతిని, ఆమె తల్లి గర్భాన్ని తొలగించాలనే ఉద్దేశంతో అభయ హాస్పిటల్కు తీసుకెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యంతో తన బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ భర్త దుర్గా ప్రసాద్ ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు.
Telangana news
6 నెలల గర్భిణికి మందులు.. శిశువు మృతి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో ఉన్న అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భం తొలగింపు వ్యవహారం కలకలం రేపింది. జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన పుట్టా దుర్గా ప్రసాద్, శృతి దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరు నెలల గర్భిణీ అయిన శృతిని, ఆమె తల్లి గర్భాన్ని తొలగించాలనే ఉద్దేశంతో అభయ హాస్పిటల్కు తీసుకెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యంతో తన బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ భర్త దుర్గా ప్రసాద్ ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదు – బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్1
- కర్నూలు జిల్లా వెల్దుర్తి లో పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం లోని చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్న బంకుల వద్ద పెట్రోల్ కోసం వందల సంఖ్యలో వాహనదారులు బారులు తీరారు ఉదయం నుంచి పెట్రోల్ కోసం ఎన్నో బంకులు చుట్టూ తిరుగామని అయినా పెట్రోల్ దొరకడం లేదని వాహనదారులు వాపోతున్నారు. డీజల్ ఎక్కడా దొరకడం లేదని పరిస్థితిని వెంటనే చక్కనిద్దాలని అధికారులను వాహనదారులు కోరుకుంటున్నారు.1
- బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్కు రిమాండ్ విధించిన కూకట్పల్లి కోర్టు,సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న పోలీసులు1
- మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసిందని, ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని కర్నాల్ పల్లి, మక్కరాజుపేట్, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం గ్రామాలతో పాటు చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా నష్టపోయిన పంట పొలాలను శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుగాలం చెమటతో పండించిన పంట క్షణాల్లో నేలమట్టం కావడం ఎంతో బాధాకరమని, పంట మాత్రమే కాదు, రైతుల ఆశలు కూడా తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం దెబ్బకు పంటలు పూర్తిగా నాశనం కావడంతో గడ్డి కూడా మిగలని పరిస్థితి ఏర్పడిందని, అప్పులు చేసి, కౌలు తీసుకుని సాగు చేసిన రైతులు ఈ విపత్తుతో పూర్తిగా ఆగమైపోయారని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయం అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం ₹25,000 వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.1
- నేను మలేరియా వ్యాధి ప్రమాదాన్ని గుర్తించి, దాని నివారణ కోసం నిబద్ధతతో పనిచేస్తాను. నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, నీరు నిల్వ ఉండకుండా చూసి దోమల పెరుగుదలను అడ్డుకుంటాను. దోమల నెట్లు, రిపెలెంట్లు వినియోగిస్తూ నా కుటుంబం, పొరుగువారిని కూడా ప్రోత్సహిస్తాను. మలేరియా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తాను. “చికిత్స కంటే నివారణ మేలైనది” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేస్తాను. సమాజం కలిసి పనిచేస్తేనే మలేరియా నిర్మూలన సాధ్యమని నమ్ముతూ, ఆరోగ్యకరమైన భారత్ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తాను.1
- కామారెడ్డి జిల్లా : *సకాలంలో గర్భిణీ కి ఏ నెగిటివ్ రక్తం అందజేత* *ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా పర్ష వెంకటరమణ* *మూడు రోజుల నుండి రక్తం దొరకక ఇబ్బందులు పడ్డ గర్భిణీ మహిళ* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు* కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ మహిళ రాజ్యలక్ష్మి (28) కి ఏ నెగిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు తెలియజేయడంతో మూడు రోజులుగా కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ వారికి కావాల్సిన ఏ నెగటివ్ రక్తం దొరకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని గండిమాసానిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పర్ష వెంకటరమణ 28 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో తోటి వారికి సహాయం చేయాలనే మంచి ఆలోచన కొంత మందికి మాత్రమే ఉంటుందని,ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేయడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న రక్తదాత వెంకటరమణను అభినందించడం జరిగింది,నిస్వార్ధంగా సేవ చేస్తూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో ఉన్న అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భం తొలగింపు వ్యవహారం కలకలం రేపింది. జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన పుట్టా దుర్గా ప్రసాద్, శృతి దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరు నెలల గర్భిణీ అయిన శృతిని, ఆమె తల్లి గర్భాన్ని తొలగించాలనే ఉద్దేశంతో అభయ హాస్పిటల్కు తీసుకెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యంతో తన బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ భర్త దుర్గా ప్రసాద్ ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు.1
- సీఎం శ్రీధర్ బాబు అంటూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్1
- *పల్నాడు జిల్లా నరసరావుపేట* *నరసరావుపేట మండలం యల్లమందలో పోలీసులు కార్డాన్ సెర్చ్...* *సరైన పత్రాలు లేని 42 బైకులు,కొన్ని మారనాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు...* *గ్రామంలో పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు...* *ట్రైనీ డిఎస్పి జయక్రిష్ణ ఆధ్వర్యంలో జరిగిన నిర్బంధ తనికీలు.*1