logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కోరుట్ల ఎమ్మెల్యే గారిపై చేసిన విమర్శలను తిప్పికొట్టిన కోరుట్ల బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు* కోరుట్ల జూలై 07 (ప్రజా ముద్ర న్యూస్) కోరుట్ల నియోజకవర్గం లో పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కోరుట్ల ఎమ్మెల్యే గారిపై చేసిన విమర్శలను తిప్పికొట్టిన కోరుట్ల బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే అవ్వకంటే ముందు నుంచి కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఎన్నో సేవలు అందిస్తూ వచ్చారు అందులో ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం మెగా జాబు మేళలు ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. నియోజకవర్గ యువత కోసం కోరుట్లలో ఐటి కంపెనీని ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. నియోజకవర్గంలో విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు, కోరుట్ల మెట్పల్లిలో ప్రజల వైద్య ఆరోగ్య సేవల కొరకై 100 పడకల ఆసుపత్రి నిర్మాణాలు, ప్రత్యేకంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికోసం ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని కూడా ఉచితంగా అందించడం కోసం డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే సంజయ్, రైతుల కోస అవసరమైనంత యూరియా అందించడంలో 24 గంటల కరెంటు, పంట సాగు కోసం రాజేశ్వరరావు పేట పంప్ హౌస్ నిర్మాణం ద్వారా నీరు అందించడం నియోజకవర్గ ప్రజలందరికీ గత 20 సంవత్సరాలుగా కొండంత సేవలు చేసిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు & సంజయ్ పై 5 రూపాయలు భోజనం విషయంలో మీరు దుష్ప్రచారాలు చేయడం అవివేకం ఐదు రూపాయల భోజనం ప్రతిరోజు మిగిలి వృధా అవుతున్నందున ఎక్కడైతే భోజనం అవసరం ఉంటుందో అవసరమైన వారు సంప్రదిస్తే వారికి ప్రత్యేకంగా, భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్న ఘనత కోరుట్ల ఎమ్మెల్యే గారి అలాంటి గొప్ప వ్యక్తి పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న నీచమైన ఆరోపణలు ప్రజలందరూ గమనిస్తున్నారని మున్సిపల్ నిధులతో స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు, విగ్రహం ఏర్పాటు చేసుకున్న మీరు సంజయ్ గారిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అందువల్లనే గత ఐదుసార్లు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నాయకులకు తగిన బుద్ధి చెప్పడం జరిగిందని అయినా కోరుట్ల నియోజకవర్గ ప్రజల మెప్పు పొందాలంటే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు & సంజయ్, కంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అప్పుడే ఆదరిస్తారు లేదంటే ఇకముందు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు చీకొట్టి బుద్ధి చెప్తారని, ప్రజలను రైతులను ఇబ్బంది పెట్టడం వంటి పనికిమాలిన చర్యలు మానుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు చిత్తారి ఆనంద్, అతిక్, పొట్ట సురేందర్, విజయ్,అబిద్, అమేర్, నాగరాజు, ఇమ్రాన్, అజ్మత్, రేగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

on 7 August
user_దయా మదన్
దయా మదన్
Journalist Metpalli, Jagitial•
on 7 August
0cf2a00c-2e77-4985-9933-0c1412d2e8ec

*కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కోరుట్ల ఎమ్మెల్యే గారిపై చేసిన విమర్శలను తిప్పికొట్టిన కోరుట్ల బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు* కోరుట్ల జూలై 07 (ప్రజా ముద్ర న్యూస్) కోరుట్ల నియోజకవర్గం లో పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కోరుట్ల ఎమ్మెల్యే గారిపై చేసిన విమర్శలను తిప్పికొట్టిన కోరుట్ల బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే అవ్వకంటే ముందు నుంచి కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఎన్నో సేవలు అందిస్తూ వచ్చారు అందులో ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం మెగా జాబు మేళలు ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. నియోజకవర్గ యువత కోసం కోరుట్లలో ఐటి కంపెనీని ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. నియోజకవర్గంలో విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు, కోరుట్ల మెట్పల్లిలో ప్రజల వైద్య ఆరోగ్య

7ae6cc95-bb57-496e-b3b7-b8028a317600

సేవల కొరకై 100 పడకల ఆసుపత్రి నిర్మాణాలు, ప్రత్యేకంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికోసం ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని కూడా ఉచితంగా అందించడం కోసం డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే సంజయ్, రైతుల కోస అవసరమైనంత యూరియా అందించడంలో 24 గంటల కరెంటు, పంట సాగు కోసం రాజేశ్వరరావు పేట పంప్ హౌస్ నిర్మాణం ద్వారా నీరు అందించడం నియోజకవర్గ ప్రజలందరికీ గత 20 సంవత్సరాలుగా కొండంత సేవలు చేసిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు & సంజయ్ పై 5 రూపాయలు భోజనం విషయంలో మీరు దుష్ప్రచారాలు చేయడం అవివేకం ఐదు రూపాయల భోజనం ప్రతిరోజు మిగిలి వృధా అవుతున్నందున ఎక్కడైతే భోజనం అవసరం ఉంటుందో అవసరమైన వారు సంప్రదిస్తే వారికి ప్రత్యేకంగా, భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్న ఘనత కోరుట్ల ఎమ్మెల్యే గారి అలాంటి గొప్ప వ్యక్తి పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న

0cc3472b-98a9-47b2-bc69-d8a1ef5af047

నీచమైన ఆరోపణలు ప్రజలందరూ గమనిస్తున్నారని మున్సిపల్ నిధులతో స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు, విగ్రహం ఏర్పాటు చేసుకున్న మీరు సంజయ్ గారిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అందువల్లనే గత ఐదుసార్లు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నాయకులకు తగిన బుద్ధి చెప్పడం జరిగిందని అయినా కోరుట్ల నియోజకవర్గ ప్రజల మెప్పు పొందాలంటే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు & సంజయ్, కంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అప్పుడే ఆదరిస్తారు లేదంటే ఇకముందు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు చీకొట్టి బుద్ధి చెప్తారని, ప్రజలను రైతులను ఇబ్బంది పెట్టడం వంటి పనికిమాలిన చర్యలు మానుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు చిత్తారి ఆనంద్, అతిక్, పొట్ట సురేందర్, విజయ్,అబిద్, అమేర్, నాగరాజు, ఇమ్రాన్, అజ్మత్, రేగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

More news from Spsr Nellore and nearby areas
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kandukur, Spsr Nellore•
    14 hrs ago
  • *ఆదిత్యుని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* - సూర్య దేవుని ఆశీస్సులు తీసుకున్న శివాన్ ఎర్రంనాయుడు - వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఏర్పాట్లపై ఆరా తీసిన రామ్మోహన్ నాయుడు. డిసెంబర్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు.. తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడు తో కలసి ఆదివారం నాడు శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వదాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని అదేశించారు. అరసవల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ ఆ ఆదిత్యుని తలచుకున్నా.. విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
    1
    *ఆదిత్యుని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు*
- సూర్య దేవుని ఆశీస్సులు తీసుకున్న  శివాన్ ఎర్రంనాయుడు
- వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఏర్పాట్లపై ఆరా తీసిన రామ్మోహన్ నాయుడు. 
డిసెంబర్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు.. తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడు తో కలసి ఆదివారం నాడు శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వదాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని అదేశించారు. 
అరసవల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ ఆ ఆదిత్యుని తలచుకున్నా.. విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    44 min ago
  • నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
    1
    నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు
నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    17 hrs ago
  • *కోటి సంతకాలు బహిరంగ సభ విజయవంతం చేయండి యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు* శ్రీకాకుళం టౌన్ హాల్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన తర్వాత 15వ తేదీన జరగబోయే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కోటి సంతకాల వినతి పత్రాలు పంపించే కార్యక్రమం భాగంగా ఈరోజు *మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ గారు* మరియు జిల్లా పరిశీలకులు *శ్రీ కుంభ రవిబాబు గారు* *యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు* స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆయనతోపాటు స్టేట్ SEC మెంబర్ చల్ల శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారు మామిడి శ్రీకాంత్ గారు పార్టీ ముఖ్య నాయకులు హాజరు అయినారు.
    1
    *కోటి సంతకాలు బహిరంగ సభ విజయవంతం చేయండి యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు* 
శ్రీకాకుళం టౌన్ హాల్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన తర్వాత 15వ తేదీన జరగబోయే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కోటి సంతకాల వినతి పత్రాలు పంపించే కార్యక్రమం భాగంగా ఈరోజు *మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ గారు* మరియు జిల్లా పరిశీలకులు 
*శ్రీ కుంభ రవిబాబు గారు*   *యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు*
స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆయనతోపాటు స్టేట్ SEC మెంబర్ చల్ల శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారు  మామిడి శ్రీకాంత్ గారు పార్టీ ముఖ్య నాయకులు హాజరు అయినారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    17 hrs ago
  • పొదుపు వారోత్సవాలు విజయవంతం చేయండి
    1
    పొదుపు వారోత్సవాలు విజయవంతం చేయండి
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    18 hrs ago
  • ఎన్నో ఏళ్ల కల నెరవేరిన ఆనందమైన క్షణం. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ను జి.ఐ. రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లు గర్వంగా తెలియజేస్తున్నా. : కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ చారిత్రాత్మక గుర్తింపు.. పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక, సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న శ్రమకు మరియు నిబద్ధతకి అంకితం. వారి పట్టుదల, కళాత్మకత ఈ సంప్రదాయాన్ని నిలబెట్టి, శ్రీకాకుళాన్ని వారసత్వం మరియు గర్వానికి ప్రతీకగా నిలిపాయి. పొందూరు ఖాదీని మనం అందరం కలసి కాపాడుకుందాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దాం.. : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
    1
    ఎన్నో ఏళ్ల కల నెరవేరిన ఆనందమైన క్షణం. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ను జి.ఐ. రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లు గర్వంగా తెలియజేస్తున్నా. : కింజరాపు రామ్మోహన్ నాయుడు 
ఈ చారిత్రాత్మక గుర్తింపు.. పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక, సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెరుస్తుంది.
ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న  శ్రమకు మరియు నిబద్ధతకి అంకితం. వారి పట్టుదల, కళాత్మకత ఈ సంప్రదాయాన్ని నిలబెట్టి, శ్రీకాకుళాన్ని వారసత్వం మరియు గర్వానికి ప్రతీకగా నిలిపాయి. 
పొందూరు ఖాదీని మనం అందరం కలసి కాపాడుకుందాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దాం.. : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.