Shuru
Apke Nagar Ki App…
గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని టెక్కలి డివిజన్ శక్తి టీం చెందిన హెడ్ కానిస్టేబుల్ లు ఎం. గిరిధర్, కే. గణేష్ పేర్కొన్నారు. కోటబొమ్మాళి మండలం పెద్ద హరిచంద్రపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో బుధవారం శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని టెక్కలి డివిజన్ శక్తి టీం చెందిన హెడ్ కానిస్టేబుల్ లు ఎం. గిరిధర్, కే. గణేష్ పేర్కొన్నారు. కోటబొమ్మాళి మండలం పెద్ద హరిచంద్రపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో బుధవారం శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు సూచించారు. మైనర్లు వాహనాలు నడపరాదన్నారు.
BHEEMARAO BYPALLI
గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని టెక్కలి డివిజన్ శక్తి టీం చెందిన హెడ్ కానిస్టేబుల్ లు ఎం. గిరిధర్, కే. గణేష్ పేర్కొన్నారు. కోటబొమ్మాళి మండలం పెద్ద హరిచంద్రపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో బుధవారం శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని టెక్కలి డివిజన్ శక్తి టీం చెందిన హెడ్ కానిస్టేబుల్ లు ఎం. గిరిధర్, కే. గణేష్ పేర్కొన్నారు. కోటబొమ్మాళి మండలం పెద్ద హరిచంద్రపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో బుధవారం శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు సూచించారు. మైనర్లు వాహనాలు నడపరాదన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఈరోజు పాలకొండలో మధ్యాహ్నం 3 గంటలకు వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం కురిసింది.1
- నీరు లీకేజీని అరికట్టండి....!1
- అనకాపల్లి టు రాజమహేంద్రవరం వరకు విస్తరించే ఎన్ హెచ్ 16 కొత్త బైపాస్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా అనకాపల్లి నుండి రాజమహేంద్రవరం ఆరు లైన్లుగా విస్తరణ జరుగుతుంది.36.30 కిలోమీటర్ల మేరా బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. అనకాపల్లి జిల్లా వడ్డీమెట్ట నుండి పెద్దరాంబద్రపురం మీదుగా చేపూరు హైవే రోడ్డుకు ఈ రహదారి కలుస్తుంది. ఈ రహదారి విస్తరణలో భాగంగా 7.7 కిలోమీటర్ల మేరా కొత్త రహదారి నిర్మాణం జరుగుతుంది.1
- ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- అమ్మవారిని దర్శించుకున్న వానరం కాట్రేనికోన గ్రామపంచాయతీ కాట్రేనికోనలో మంగళవారం శ్రీ బాగిత్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక వానరం వచ్చింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిందని, అనంతరం గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందని ఒక భక్తుడు చెప్పాడు. తాను తీసిన వీడియోను పోస్ట్ చేశాడు.1
- Post by Chikku srinivas1
- బంగారం కోసం వృద్ధురాల హత్య1
- కాకినాడ జిల్లా తుని పట్టణ రైల్వే స్టేషన్లో కొత్త కొత్త హంగులు తో అవుతుంది. అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లో చేపట్టిన మొదటి దశ పనులు పూర్తి చేయని మంగళవారం నాడు రైల్వే అధికారులు తెలిపారు.19.13 కోట్లతో స్టేషను ను ఆధునికరించి ఎయిర్పోర్ట్ తరహా వెయిటింగ్ హాల్, తాగునీరు వెస్ట్రన్ టాయిలెట్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. త్వరలోనే 23 కోట్లతో రెండో దశ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.1
- డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన లో ఈ మధ్యకాలం లో రాత్రివెలలో దొంగలు తిరుగుతున్నారు 2-4-26 తేదినా రాత్రి 11.30 నిముషాలకు తోపుడు బండినీ దొంగలు అపహారించారు దీనిపై కాట్రేనికోన పోలీషస్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీస్ వారు దర్యాప్తు చెప్పటారు1