Shuru
Apke Nagar Ki App…
సికింద్రాబాద్లో బీజేపీ నాయకుల ర్యాలీ......................... హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక రైలులో చేరుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పరేడ్ గ్రౌండ్ సభాస్థలికి చేరుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.
Krishna
సికింద్రాబాద్లో బీజేపీ నాయకుల ర్యాలీ......................... హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక రైలులో చేరుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పరేడ్ గ్రౌండ్ సభాస్థలికి చేరుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- मोदी का ऑफ़र, रेवंत रेड्डी से मुलाक़ात की चर्चा नई दिल्ली/हैदराबाद – राजनीतिक गलियारों में हलचल तब तेज़ हो गई जब प्रधानमंत्री नरेंद्र मोदी ने तेलंगाना के मुख्यमंत्री ए. रेवंत रेड्डी को मुलाक़ात का प्रस्ताव दिया। सूत्रों के अनुसार, मोदी ने रेवंत रेड्डी से कहा – “न मुझसे मिलो, तो मैं तुम्हें वहाँ ले जाऊँगा जहाँ तुम जाना चाहते हो।” इस कथित ऑफ़र ने राज्य और राष्ट्रीय राजनीति में नई अटकलों को जन्म दिया है। विपक्षी दल इसे सत्ता समीकरण बदलने की कोशिश मान रहे हैं, जबकि कांग्रेस समर्थक इसे रेवंत रेड्डी की बढ़ती राजनीतिक अहमियत का संकेत बता रहे हैं। राजनीतिक विश्लेषकों का मानना है कि यह मुलाक़ात अगर होती है तो तेलंगाना की राजनीति में बड़ा मोड़ साबित हो सकती है। वहीं, पार्टी कार्यकर्ताओं और जनता के बीच इस खबर ने उत्सुकता और चर्चा का माहौल बना दिया है।1
- సికింద్రాబాద్లో బీజేపీ నాయకుల ర్యాలీ......................... హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక రైలులో చేరుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పరేడ్ గ్రౌండ్ సభాస్థలికి చేరుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు.1
- జన్నారం మండలంలో కల్లాల్లోనే కన్నీరు: కవ్వాల్ రైతుకు తప్పని తిప్పలు! అది జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఒక ధాన్యం కల్లం. అక్కడ పసుపు వర్ణంలో మెరుస్తున్న ధాన్యం కుప్పలు రైతు కష్టానికి నిదర్శనం. కానీ, దురదృష్టవశాత్తూ ఆ కష్టం ఇప్పుడు రైతు నోటి దాకా రావడం లేదు.. పశువుల నోటి పాలవుతోంది! నెల గడిచినా కదలని కొనుగోళ్లు పంట కోసి నెల రోజులు గడుస్తున్నా, కొనుగోలు కేంద్రాల గడప దాటి ఒక్క గింజ కూడా బయటకు వెళ్లడం లేదు. "అధికారులు వస్తారు.. కొంటారు.." అనే ఆశతో రైతులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ, ఇటు అధికారుల పట్టింపులేమి, అటు పెరుగుతున్న వడ్డీల భారం రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రైతు కష్టాన్ని 'మేస్తున్న' పశువులు ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. రైతులు ఆరబోసిన వడ్లను, మొక్కజొన్నను పశువులు యధేచ్ఛగా తినేస్తున్నాయి. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. రక్షణ లేని పంట: బర్లు, ఎడ్ల మందలు కల్లాలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. వాటిని అదిలించే ఓపిక లేక, తోలే దిక్కు లేక రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు. ప్రకృతి కన్నుగీటితే అంతే: ఒకవైపు పశువుల బెడద, మరోవైపు అకాల వర్షాల భయం. ఒక్క వాన పడితే నెలల కష్టం బురదపాలవుతుందని రైతులు వణికిపోతున్నారు. మిత్తి భారంతో కుదేలు "అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు వడ్లు అమ్మకపోతే అసలు సంగతి పక్కన పెడితే, మిత్తి (వడ్డీ) కట్టడానికే మా ఆస్తులు అమ్ముకోవాలి" అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చినా కాసుల గలగలలు లేక కవ్వాల్ గ్రామంలో రైతు ఇళ్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, తక్షణమే కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.2
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ దీక్ష చేపట్టారు. వారు కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.1
- స్వయం సేవక్గా, ఎబివిపి కార్యకర్తగా నా ప్రస్థానం మొదలైంది. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ పార్టీ జెండాను కింద పడనివ్వను. ఎన్ని కష్టాలొచ్చినా తలెత్తుకునే పని చేస్తాను కానీ, తలవంచే పని చేయను. ఈ ధర్మయుద్ధంలో నా వెంటే ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి.1
- ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ)ని తక్షణమే తెరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ముందే నిరసన జరిగింది. మోడీ పర్యాటకునిగా కాకుండా నిధులు, ప్రాజెక్టులతో రావాలని, లేదంటే పరిశ్రమ కోసం తీసుకున్న భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని ఆందోళనకారులు స్పష్టం చేశారు.1
- జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.1
- हैदराबाद में मोदी का दौरा – विकास कार्यों की शुरुआत हैदराबाद प्रतिनिधि हैदराबाद के हाईटेक सिटी स्थित इंटरनेशनल कन्वेंशन सेंटर में रविवार को प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे। इस अवसर पर मुख्यमंत्री रेवंत रेड्डी ने उनका स्वागत किया और उन्हें चांदी का नंदी भेंट किया। वहीं, केंद्रीय मंत्री किशन रेड्डी ने श्रीराम की प्रतिमा भेंट की। प्रधानमंत्री ने लगभग ₹9,500 करोड़ की लागत वाले विभिन्न विकास कार्यों का शिलान्यास और उद्घाटन किया। इनमें सड़क निर्माण, औद्योगिक स्मार्ट सिटी, इंडियन ऑयल टर्मिनल, रेलवे ट्रिपलिंग कार्य और पीएम मित्र मेगा टेक्सटाइल पार्क जैसे प्रमुख प्रोजेक्ट शामिल हैं। 📌 मुख्य परियोजनाएँ - ₹3,180 करोड़ की लागत से सड़क निर्माण कार्य - ₹2,360 करोड़ की औद्योगिक स्मार्ट सिटी - ₹610 करोड़ का इंडियन ऑयल कॉर्पोरेशन टर्मिनल - ₹1,243 करोड़ की काज़ीपेट–विजयवाड़ा रेलवे ट्रिपलिंग - ₹1,700 करोड़ का पीएम मित्र मेगा टेक्सटाइल पार्क (वरंगल) - ₹300 करोड़ की रेल अंडर बाईपास लाइन - हैदराबाद–पणजी आर्थिक कॉरिडोर से जुड़ी राष्ट्रीय राजमार्ग परियोजना - हैदराबाद में आधुनिक कैंसर सुपर स्पेशलिटी अस्पताल सभा को संबोधित करते हुए प्रधानमंत्री मोदी ने कहा कि “देश के विकास में राज्यों की भूमिका अहम है। केंद्र सरकार तेलंगाना को हर संभव सहयोग देगी।” उन्होंने बताया कि आधुनिक बुनियादी ढाँचे, उद्योग, सड़कें और स्वास्थ्य सेवाओं के विस्तार से राज्य को नई ऊँचाइयों पर ले जाने का लक्ष्य है। इस कार्यक्रम में मुख्यमंत्री रेवंत रेड्डी, उपमुख्यमंत्री भट्टी विक्रमार्क, केंद्रीय मंत्री और जनप्रतिनिधि उपस्थित रहे।1