Shuru
Apke Nagar Ki App…
పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండల టౌన్ పరిధిలో గల సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ షణ్ముఖ రావు గారిని మర్యాదపూర్వకంగా కలసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, వీరఘట్టం మండలం జనసేన నాయుకులు మత్స పుండరికం, టౌన్ జనసేన అధ్యక్షులు సరిపల్లి అచ్యుత్, సిరాపు నాగరాజు (సూపర్), ఉదయాన చరణ్, సంత నర్సిపురం జనసేన అధ్యక్షులు బొత్స కార్తీక్, బంగారు ప్రశాంత్, బంగారు యాకోబు, పడాల జనార్దన్, గోపాలపురం జనసేన నాయుకులు వెంకoపేట టీడీపీ యువ నాయుకులు రాయిపిల్లి గౌరి, వాన లక్ష్మణ్ రావు మరియు కూటమి నాయుకులు పాల్గొన్నారు.
Duppada Anandarao
పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండల టౌన్ పరిధిలో గల సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ షణ్ముఖ రావు గారిని మర్యాదపూర్వకంగా కలసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, వీరఘట్టం మండలం జనసేన నాయుకులు మత్స పుండరికం, టౌన్ జనసేన అధ్యక్షులు సరిపల్లి అచ్యుత్, సిరాపు నాగరాజు (సూపర్), ఉదయాన చరణ్, సంత నర్సిపురం జనసేన అధ్యక్షులు బొత్స కార్తీక్, బంగారు ప్రశాంత్, బంగారు యాకోబు, పడాల జనార్దన్, గోపాలపురం జనసేన నాయుకులు వెంకoపేట టీడీపీ యువ నాయుకులు రాయిపిల్లి గౌరి, వాన లక్ష్మణ్ రావు మరియు కూటమి నాయుకులు పాల్గొన్నారు.
More news from Andhra Pradesh and nearby areas
- 🙏🙏1
- #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi1
- 🙏🙏2
- 🙏🙏1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- 🙏🙏1