Shuru
Apke Nagar Ki App…
ఎన్టీఆర్ జిల్లా మైలవరం బూరుగ గూడెంలో MNR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం బూరుగగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం .MNR ఫౌండేషన్ & శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో 18-09-2026, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బూరుగగూడెం గ్రామంలోని రామినేని వెంకటేశ్వరరావు గారి ఇంటి ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి శుక్లము ఆపరేషన్ కూడా ఉచితంగా చేయబడుతుంది.కంటి సమస్యలు ఉన్న గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని MNR ఫౌండేషన్ చైర్మన్ ముప్పిడి నాగేశ్వర రెడ్డి కోరారు. ఆధార్ కార్డు, ఫోన్ నంబర్తో హాజరు కావాలి. అందరికీ సాదర ఆహ్వానం“కంటి చూపుకు భరోసా… ప్రతి ఇంటికీ ఆరోగ్య వెలుగు.
YAMALA DURGAPRASAD REDDY
ఎన్టీఆర్ జిల్లా మైలవరం బూరుగ గూడెంలో MNR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం బూరుగగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం .MNR ఫౌండేషన్ & శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో 18-09-2026, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బూరుగగూడెం గ్రామంలోని రామినేని వెంకటేశ్వరరావు గారి ఇంటి ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి శుక్లము ఆపరేషన్ కూడా ఉచితంగా చేయబడుతుంది.కంటి సమస్యలు ఉన్న గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని MNR ఫౌండేషన్ చైర్మన్ ముప్పిడి నాగేశ్వర రెడ్డి కోరారు. ఆధార్ కార్డు, ఫోన్ నంబర్తో హాజరు కావాలి. అందరికీ సాదర ఆహ్వానం“కంటి చూపుకు భరోసా… ప్రతి ఇంటికీ ఆరోగ్య వెలుగు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డౌన్.. డౌన్.. గొట్టిపాటి రవికుమార్ నారా లోకేష్ వస్తాడో.. చంద్రబాబు వస్తాడో.. రవికుమార్ వస్తాడో రండి.. వినాయక నిమజ్జనంలో డీజేకి పర్మిషన్ ఇవ్వలేదని టీడీపీ శ్రేణుల ఆందోళన అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో టీడీపీ ఆందోళన నిమజ్జనంలో డీజే పర్మిషన్ ఇవ్వలేదని తిరగబడిన సొంత పార్టీ నేతలు1
- అమరావతిలో కనుల పండుగగా పంచముఖ వినాయకుని గ్రామోత్సవం కృష్ణా నదిలో నిమజ్జనం అమరావతి: పల్నాడు జిల్లా అమరావతిలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన పంచముఖ నాయకుని గ్రామోత్సవం గురువారం సాయంత్రం కనుల పండుగ గా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయకుని బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.1
- కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా తమను ఇంటి నుండి గెంటేశారని, పట్టించుకోవడంలేదని ఆందోళన హైదరాబాద్ – మియాపూర్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తమను ఇంటి నుండి గెంటేశారని, తమకు తెలియకుండానే తమ ఇల్లు అమ్మకానికి పెట్టారని కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగిన దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు కొడుకు కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని ఆవేదన1
- మారుతి నగర్లో చిన్నారుల గణేష్ శోభాయాత్ర డాన్సులతో నిత్యాలతో ఘనంగా నిర్వహించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మారుతి నగర్లో చిన్నారుల గణేష్ ఉత్సవం ఘనంగా జరిగింది. మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులంతా కలిసి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ చిన్నారులు, వారికి తోడుగా పెద్దలు కలిసి నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డాన్స్లు, నృత్యాలతో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులే లడ్డూ పాట 10.116 పాడి భక్తులను ఆకట్టుకున్నారు. చిన్నారులు స్వయంగా గణనాథుడిని పూజించి ఊరేగించడం సత్తుపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్రను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.4
- సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడు, సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడుకి మహిళలు పూజా కార్యక్రమం చేసి పిల్లలచే ఆటపాటలు చేయించుచున్న కమిటీ వారికి ధన్యవాదాలు.2
- రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, త్వరలోనే 3, 4వ విడత పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్పై కేంద్రాన్ని సాయం కోరామని, కేంద్రం స్పందించకున్నా ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు1
- కాకినాడ రూరల్ వేలంగి గణపతి మండపాల వద్ద వినాయక చవితి వేడుకల్లో రికార్డింగ్ డాన్సులు....1
- మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన సిట్ అధికారులు మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకోచ్చారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసు'లో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు.పీటీ వారెంట్పై కారుమూరి నాగేశ్వరరావును చంచల్గూడ జైలు నుంచి విజయవాడకు తరలింపు.మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఈడీ అధికారులు.1