ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా లక్ష్మీదేవి పల్లి మండలంలో అవగాహన సదస్సులో పాల్గొన్న ఎస్పీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండ రోడ్ నందు గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు లక్ష్మీదేవిపల్లి పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు వినియోగం - అనర్ధాలు అంశం పై స్థానిక ప్రజలు, విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈయొక్క కార్యక్రమంకు ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఎస్పీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు గురించి తెలిపారు. డ్రగ్స్ మత్తులో విద్యార్థులు, యువత భవిష్యత్ నాశనం అవుతుందని తెలిపారు. మహిళలు, చిన్న పిల్లలపై దారుణాలు చోటుచేసుకుంటాయని అన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆనందమైన జీవితం గడపాలని సూచించారు.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా లక్ష్మీదేవి పల్లి మండలంలో అవగాహన సదస్సులో పాల్గొన్న ఎస్పీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండ రోడ్ నందు గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు లక్ష్మీదేవిపల్లి పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు వినియోగం - అనర్ధాలు అంశం పై స్థానిక ప్రజలు, విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈయొక్క కార్యక్రమంకు ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఎస్పీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు గురించి తెలిపారు. డ్రగ్స్ మత్తులో విద్యార్థులు, యువత భవిష్యత్ నాశనం అవుతుందని తెలిపారు. మహిళలు, చిన్న పిల్లలపై దారుణాలు చోటుచేసుకుంటాయని అన్నారు. డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆనందమైన జీవితం గడపాలని సూచించారు.
- Post by Naresh Koppula5
- హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు. రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.1
- హన్మకొండ నక్కలగుట్ట లో నూతనంగా ప్రారంభమైన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు విచ్చేసి.తొలుత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షో రూమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా షోరూం యజమాన్యం మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజును శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం షోరూం లో నిర్వహించిన ఫ్యాషన్ షో ను తిలకించిన. మంత్రి ఎమ్మెల్యే లు జోయలుక్కస్ గోల్డ్ షోరూం నిర్వాహకులకు మరియు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జోయలుక్కస్ యజమాన్యం సిబ్బంది పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు. అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by వేముల నాగరాజు4
- వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం చంద్రగిరితండాలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయా బానోత్ అనురాధ సెలవు కోరగా, అధికారులు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఆమె అంగన్వాడీ కేంద్రంలోనే విధులకు హాజరవుతూ సెలైన్ పెట్టించుకున్నారు. జబ్బుపడినా కనికరించకుండా విధులకు ఆదేశించడంపై స్థానికులు ఆగ్రహం.ఈ దృశ్యాలు సామాజిక మద్యంలో వైరల్ గా మారాయి.1
- Post by Anji Raju1
- మునుగోడు.... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో 1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...2
- Post by Naresh Koppula4