గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ _*గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ నిన్న బాస్ కేటీఆర్ భూతుపురాణం.. నేడు ఆయన PRO మహేష్ మాణిక్య కొనసాగింపు _*గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ _*గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ నిన్న బాస్ కేటీఆర్ భూతుపురాణం.. నేడు ఆయన PRO మహేష్ మాణిక్య కొనసాగింపు అధికారం పోయిన అహంకారం తగ్గడం లేదు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కేటీఆర్ పిఆర్ఓ కనబరిచిన తీరు, వాడిన అసభ్య పదజాలం సిగ్గు చేటు.. సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీసు అధికారిపై పరుష పదజాలం ఉపయోగించడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతలు, వాళ్ళ అనుచరులు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇదేనా..? ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు...జాగ్రత్త... నిన్న బాస్ కేటీఆర్ భూతుపురాణం.. నేడు ఆయన PRO మహేష్ మాణిక్య కొనసాగింపు అధికారం పోయిన అహంకారం తగ్గడం లేదు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కేటీఆర్ పిఆర్ఓ కనబరిచిన తీరు, వాడిన అసభ్య పదజాలం సిగ్గు చేటు.. సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీసు అధికారిపై పరుష పదజాలం ఉపయోగించడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతలు, వాళ్ళ అనుచరులు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇదేనా..? ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు...జాగ్రత్త...
గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ _*గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ నిన్న బాస్ కేటీఆర్ భూతుపురాణం.. నేడు ఆయన PRO మహేష్ మాణిక్య కొనసాగింపు _*గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ _*గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ నిన్న బాస్ కేటీఆర్ భూతుపురాణం.. నేడు ఆయన PRO మహేష్ మాణిక్య కొనసాగింపు అధికారం పోయిన అహంకారం తగ్గడం లేదు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కేటీఆర్ పిఆర్ఓ కనబరిచిన తీరు, వాడిన అసభ్య పదజాలం సిగ్గు చేటు.. సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీసు అధికారిపై పరుష పదజాలం ఉపయోగించడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతలు, వాళ్ళ అనుచరులు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇదేనా..? ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు...జాగ్రత్త... నిన్న బాస్ కేటీఆర్ భూతుపురాణం.. నేడు ఆయన PRO మహేష్ మాణిక్య కొనసాగింపు అధికారం పోయిన అహంకారం తగ్గడం లేదు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కేటీఆర్ పిఆర్ఓ కనబరిచిన తీరు, వాడిన అసభ్య పదజాలం సిగ్గు చేటు.. సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీసు అధికారిపై పరుష పదజాలం ఉపయోగించడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతలు, వాళ్ళ అనుచరులు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇదేనా..? ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు...జాగ్రత్త...
- గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి*... గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. *గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి*... గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. *గత ఏడాది అక్టోబర్లో హుజూర్నగర్లో నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు 3,500 మంది విద్యావంతులైన యువతకు ఉద్యోగ ఆఫర్ లెటర్లు అందాయని ఆయన పేర్కొన్నారు*. ఈ ఏడాది సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు తమ పరిధిలోని నిరుద్యోగ యువతను గుర్తించి జాబ్ మేళాకు హాజరయ్యేలా మోటివేట్ చేసి, ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో టామ్టామ్ ద్వారా కూడా జాబ్ మేళాపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యాసంస్థల ప్రతినిధులు తమ కళాశాలల్లో చదువుతున్న, గతంలో చదివిన యువతకు సమాచారం అందించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించి సెప్టెంబర్ 19న జరిగే జాబ్ మేళాకు హాజరయ్యేలా చూడాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిశ్రమలు జాబ్ మేళాలో పాల్గొని వీలైనంత ఎక్కువ మంది యువతను నియమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మూడు జిల్లాల జిల్లా పరిశ్రమల అధికారులు, జిల్లా కార్మిక అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తదితరులు కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యాసంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు...1
- *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ* రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కారుదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ లు పిలుపునిచ్చారు. మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆలేరులో ఏ.ఐ.కె.ఎం.ఎస్. ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతుల హక్కుల కోసం జరిగే పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను నిర్మించడమే లక్ష్యంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్. పనిచేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జరగనున్న జాతీయ మహాసభలు భవిష్యత్ రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జాతీయ మహాసభల పిలుపును గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆలేరు ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మహాసభల సందేశాన్ని చేరవేయడంతో పాటు, పోస్టర్లను ఆవిష్కరించి మహాసభల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో జాతీయ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ఇక్కిరి సహదేవ్, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, తమ్మడి అంజయ్య, పాకాల సరిత, రాఘవ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేకల వెంకటేష్, మార్కొండయ్య , పాకాల నరేష్, బాల్ రెడ్డి,ఇక్కిరి శ్రీనివాస్, గడ్డం మంకన్న, మురళి, కుమార్, అంజిరెడ్డి, భూష శ్రీశైలం, బాలయ్య, రామ చంద్రయ్య, మశయ్య, ఆర్.ఉదయ్, పాల్గొన్నారు.2
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ జనగామ: క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.1
- యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.1
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- మతోన్మాదవాదులు సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం కుల, మతాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందని కానీ కొంత మంది మతోన్మాదులు చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళ వారం నాడు సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా గుండ్ల గూడెం, పటేల్ గూడెం, శ్రీనివాస పురం గ్రామంలో నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో పాల్గొన్న ఎసి రెడ్డి నరసింహ రెడ్డి, బొమ్మ కంటి లక్ష్మి నర్సయ్య, గ్యార బాలయ్య, ఏంటిక రాములు , గ్యార సిద్దయ్య తదితరుల స్థూ పాలకు. పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గానీ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో గానీ పాల్గొనని వారు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటిష్ పాలకులకు లొంగిపోయి వారి అనుకూలంగా వ్యవహరించిన శక్తులు నేడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా వక్రీకరించడం ద్వారా ప్రజల మధ్య మత విభజనలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. నిజాం ముస్లిం పాలకుడైనప్పటికీ తెలంగాణలోని అనేక మంది భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు హిందువులే ఉన్నారని, దోపిడీకి మతం లేదని అన్నారు. పేద రైతులు, కూలీలు, మహిళలు, అణగారిన వర్గాలు కుల, మత భేదాలను అధిగమించి సాగించిన ఈ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను ఓట్ల కోసం వక్రీకరించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ వారి ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని మల్లేశం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు.M.A ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్య రాజయ్య, జూకంటి పౌల్, మిట్ట శంకరయ్య, నల్ల మాస తుల శయ్య, పిక్క గణేష్ మోరీ గాడి రమేశ్, సంగీ రాజు, బొమ్మకంటి లక్ష్మి నారాయణ,గణ గాని మల్లేష్, చౌడ బోయిన యాదగిరి, వడ్డే మాను బాలరాజు, పారుపల్లి సత్తయ్య, గ్యార భాస్కర్ మడిపల్లి ఆంజనేయులు, చెక్కిళ్ళ ఉపేంద్ర, మిట్ట పార్వతమ్మ, దూసరి మల్లమ్మ, ఈదు నూరి కిష్టయ్య, సోమక్క, గ్యార అండాలు ,మిట్ట బిక్షపతి, చెక్కిళ్ళ గౌరమ్మ, ఎల్లమ్మ, అంజమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు1
- గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ _*గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ నిన్న బాస్ కేటీఆర్ భూతుపురాణం.. నేడు ఆయన PRO మహేష్ మాణిక్య కొనసాగింపు _*గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ _*గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా..?*_ నిన్న బాస్ కేటీఆర్ భూతుపురాణం.. నేడు ఆయన PRO మహేష్ మాణిక్య కొనసాగింపు అధికారం పోయిన అహంకారం తగ్గడం లేదు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కేటీఆర్ పిఆర్ఓ కనబరిచిన తీరు, వాడిన అసభ్య పదజాలం సిగ్గు చేటు.. సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీసు అధికారిపై పరుష పదజాలం ఉపయోగించడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతలు, వాళ్ళ అనుచరులు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇదేనా..? ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు...జాగ్రత్త... నిన్న బాస్ కేటీఆర్ భూతుపురాణం.. నేడు ఆయన PRO మహేష్ మాణిక్య కొనసాగింపు అధికారం పోయిన అహంకారం తగ్గడం లేదు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కేటీఆర్ పిఆర్ఓ కనబరిచిన తీరు, వాడిన అసభ్య పదజాలం సిగ్గు చేటు.. సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీసు అధికారిపై పరుష పదజాలం ఉపయోగించడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతలు, వాళ్ళ అనుచరులు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇదేనా..? ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు...జాగ్రత్త...1