దొండ గోపాలపురం పాఠశాలలో ఉగాది వేడుకలు, శాస్త్రవేత్తంగా సరస్వతీ మాతకు పూజలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంజిల్లాపరిషత్ఉన్నతపాఠశాల దండుగోపాలపురము లో గురు వారం నాడు పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలుఘనంగా నిర్వహించారు. మొదటగా పురోహితులతో సరస్వతి మాత విగ్రహము వద్ద ఉగాది పూజ చేయించి, పంచాంగ శ్రవణము గావించి, విద్యార్థులకు ఉగాది పచ్చడినీ వేదపండితుల ఆశీర్వచనాలనూ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిట్ట.గంగన్న మాట్లాడుతూ ఉగాది అనేది మన తెలుగువారికి సంబంధించిన ప్రత్యేకమైన పండగనీ, తెలుగువారి నూతనసంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమవుతుందనీ, ఇది ఋతువులతో, కాలచక్రంతో ముడిపడి ఉంటుందని, ఉగాది అనగా పంచాంగశ్రవణం, ఉగాదిపచ్చడి, ఏరువాక కార్యక్రమాలు ప్రధానమైన విషయాలనియు, ఈ ఆచారాలు సాంప్రదాయాలు మనము అనుసరించాలని,తెలిపారు.
దొండ గోపాలపురం పాఠశాలలో ఉగాది వేడుకలు, శాస్త్రవేత్తంగా సరస్వతీ మాతకు పూజలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంజిల్లాపరిషత్ఉన్నతపాఠశాల దండుగోపాలపురము లో గురు వారం నాడు పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలుఘనంగా నిర్వహించారు. మొదటగా పురోహితులతో సరస్వతి మాత విగ్రహము వద్ద ఉగాది పూజ చేయించి, పంచాంగ శ్రవణము గావించి, విద్యార్థులకు ఉగాది పచ్చడినీ వేదపండితుల ఆశీర్వచనాలనూ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిట్ట.గంగన్న మాట్లాడుతూ ఉగాది అనేది మన తెలుగువారికి సంబంధించిన ప్రత్యేకమైన పండగనీ, తెలుగువారి నూతనసంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమవుతుందనీ, ఇది ఋతువులతో, కాలచక్రంతో ముడిపడి ఉంటుందని, ఉగాది అనగా పంచాంగశ్రవణం, ఉగాదిపచ్చడి, ఏరువాక కార్యక్రమాలు ప్రధానమైన విషయాలనియు, ఈ ఆచారాలు సాంప్రదాయాలు మనము అనుసరించాలని,తెలిపారు.
- శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లో ఉగాది పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణా కార్యక్రమం ఉగాది విశేషిత ప్రత్యేక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నికల్ పురంధర్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని తిలకించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పండితులకు వేదపండితులకు ఘనంగా సత్కరించారు.1
- మన్యం జిల్లాలో కుండపోత వర్షం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో భారీగా వర్షం కురుస్తోంది.సాయంత్రం నుండి ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోందివర్షంతోపట్టణంలోని రహదారులుతడిసిముద్దయ్యాయి.స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.1
- “కొత్త ఆశలు… కొత్త ప్రారంభాలు ✨ ఈ ఉగాది మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం తీసుకురావాలి 🌿 Celebrate comfort every day with MGM Vests Happy Ugadi 💛” #Ugadi #HappyUgadi #TeluguNewYear #Ugadi2026 #FestivalVibes1
- ఉగాది పర్వదినం సందర్భంగా గుడికి ప్లాస్టిక్ కవర్లతో వచ్చిన భక్తుల వద్ద నుండి ఆ కవర్లను సేకరించి, వారికి బదులుగా ఐ స్టాండ్ ఫర్ నేషన్ – జయభారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు సాహితి, అక్షయ్ కళ్యాణ్, లోకేశ్వరి లతో గుడ్డ సంచులను పంపిణీ చేశారు. 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ రావు పాల్గొని గుడ్డ సంచులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అవగాహన కల్పించారు.4
- Post by Rock star1
- Post by Shyam1
- డోకిశీల పంచాయతీ ప్రజలను హనుమంతుడిలా కాపాడుతానని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. పార్వతీపురం మండలంలోని డోకిశీలలో తేలునాయుడు వలస నుంచి గంజిగడ్డ వరకు బీటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేసి, స్వయంగా జేసీబీ నడిపి పనులు ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఎస్సీ కాలనీకి సీసీ రోడ్డు, రచ్చబండ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలను బెదిరించే వారిని ఎదిరించాలని పిలుపునిచ్చారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం నౌపడ గ్రామంలో గల టెక్కలి వీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వేకుజం అనే స్వామివారికి పంచామృత అభిషేకాలు విషయభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హారతులుసమర్పించారు భక్తులందరూ వేగుజాం నుంచి స్వామి వారికి దర్శించుకున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ఉగాది పంచాంగ శ్రవణము, ఉగాది పచ్చడి పంచిపెట్టారు.4