Shuru
Apke Nagar Ki App…
విజయవాడ రూరల్ తుమ్మలపాలెం గ్రామంలో శ్రీ గంగాణమ్మ జాతర శురు , 🙏🙏🙏🙏🙏🙏
Seelam Ashok Reddy
విజయవాడ రూరల్ తుమ్మలపాలెం గ్రామంలో శ్రీ గంగాణమ్మ జాతర శురు , 🙏🙏🙏🙏🙏🙏
More news from తెలంగాణ and nearby areas
- Breaking ఖమ్మం .....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రయాణం చేసి పరిశీలించిన మంత్రి తుమ్మల మంత్రి తుమ్మల కామెంట్స్.. ....ఖమ్మం_ దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేసినందుకు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ......జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట .....ఖమ్మం _దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుబంధాల వారథి ....కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాజీ కలెక్టర్ గిరిధర్ సహకారంతో జాతీయ రహదారి కి శ్రీకారం ....అమరావతి టూ నాగపూర్ నేషనల్ హైవే పూర్తి అయితే ఖమ్మం నగరానికి సహజ సిద్ధంగా రింగ్ రోడ్డు ......భద్రాద్రి జిల్లాలో పారిశ్రామిక టూరిజం రంగాల పురోగతికి కొత్తగూడెం హైదరాబాద్ వయా ఇల్లందు జాతీయ రహదారి ......సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ....గోదావరి లో నౌకాయానం పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి ......భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కార్యాచరణ .....కొత్తగూడెం ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే దక్షిణ అయోధ్య భద్రాచలం వచ్చే భక్తులకు సౌకర్యం .....జాతీయ రహదారులు రైల్వే కనెక్టివిటీ...ఎయిర్ పోర్ట్...నౌకాయానం తో భద్రాచలం కు మహర్దశ ....నా రాజకీయ ప్రస్థానంలో జాతీయ రహదారులు ఏర్పాటు ఎంతో సంతృప్తి గా ఉంది ..... ....ఖమ్మం దేవరపల్లి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు శుభాకాంక్షలు1
- కల్లూరు ప్రజా దర్బార్ లో బాలుని విజ్ఞప్తికి అవాక్కైన మంత్రివర్యులు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసిన బాలుడి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి, ఎర్రబోయినపల్లికి తక్షణమే బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశిస్తూ బాలుడికి హామీ ఇచ్చారు.1
- పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రపాలెం ఇనుమెల్ల మధ్య ఉన్న కొండను యదేచ్చగా తొవ్వుకొని మట్టిని అమ్ముకుంటున్న భూ బకాసురులు సుమారు ఒక 10 ఎకరాల కొండను తవ్వుకొని 30 నుంచి 40 టన్నుల లారీలలో నరసరావుపేటకు తరలిస్తున్న మట్టి మాఫియా. భద్రపాలెం ఇనుమెళ్ళ మధ్య ఉన్న రోడ్డు పై యదేచుగా తిరుగుతున్న వాహనాలు. ప్రకృతిని త్రవుకొని పోతుంటే పట్టించుకోని అధికారులు. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మైనింగ్, పోలీస్ ,రెవెన్యూ ,ఆర్టీవో అధికారులు. రోడ్లు కాపాడండి, ప్రమాదాలు నివారించండి గ్రామస్తుల వేడుకోలు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు.1
- శవం మీద నగలు మాయం.. మనవడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కాకుమాను మండలంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. చనిపోయిన ముసలావిడ ఒంటిపై నుంచి నగలు మాయం చేసిన దుండగులు. విషయం కనిపెట్టిన మనవడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్పి దర్యాప్తునకు ఆదేశించారు1
- విజయవాడ రూరల్ తుమ్మలపాలెం గ్రామంలో శ్రీ గంగాణమ్మ జాతర శురు , 🙏🙏🙏🙏🙏🙏1