Shuru
Apke Nagar Ki App…
नलगोंडा बस डिपो के सामने आरटीसी कर्मचारी की आत्महत्या का प्रयास नलगोंडा: राज्यव्यापी आरटीसी हड़ताल के बीच नलगोंडा बस डिपो के सामने एक और सनसनीखेज घटना हुई। आरटीसी कर्मचारी वेंकन्ना ने आत्महत्या का प्रयास किया। सूत्रों के अनुसार, हड़ताल के दौरान कर्मचारियों की समस्याओं और मांगों पर सरकार से समाधान की अपील करते हुए वेंकन्ना ने आत्महत्या करने की कोशिश की। हालांकि, मौके पर मौजूद सहकर्मी कर्मचारियों ने तुरंत हस्तक्षेप कर उन्हें रोक लिया और बचा लिया। इस घटना से आरटीसी कर्मचारियों में आक्रोश और तनाव और बढ़ गया है। हड़ताल जारी रहने के बीच यह घटना विशेष महत्व रखती है। मामले की पूरी जानकारी अभी आना बाकी है।
Ramesh Solanki
नलगोंडा बस डिपो के सामने आरटीसी कर्मचारी की आत्महत्या का प्रयास नलगोंडा: राज्यव्यापी आरटीसी हड़ताल के बीच नलगोंडा बस डिपो के सामने एक और सनसनीखेज घटना हुई। आरटीसी कर्मचारी वेंकन्ना ने आत्महत्या का प्रयास किया। सूत्रों के अनुसार, हड़ताल के दौरान कर्मचारियों की समस्याओं और मांगों पर सरकार से समाधान की अपील करते हुए वेंकन्ना ने आत्महत्या करने की कोशिश की। हालांकि, मौके पर मौजूद सहकर्मी कर्मचारियों ने तुरंत हस्तक्षेप कर उन्हें रोक लिया और बचा लिया। इस घटना से आरटीसी कर्मचारियों में आक्रोश और तनाव और बढ़ गया है। हड़ताल जारी रहने के बीच यह घटना विशेष महत्व रखती है। मामले की पूरी जानकारी अभी आना बाकी है।
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- नलगोंडा: राज्यव्यापी आरटीसी हड़ताल के बीच नलगोंडा बस डिपो के सामने एक और सनसनीखेज घटना हुई। आरटीसी कर्मचारी वेंकन्ना ने आत्महत्या का प्रयास किया। सूत्रों के अनुसार, हड़ताल के दौरान कर्मचारियों की समस्याओं और मांगों पर सरकार से समाधान की अपील करते हुए वेंकन्ना ने आत्महत्या करने की कोशिश की। हालांकि, मौके पर मौजूद सहकर्मी कर्मचारियों ने तुरंत हस्तक्षेप कर उन्हें रोक लिया और बचा लिया। इस घटना से आरटीसी कर्मचारियों में आक्रोश और तनाव और बढ़ गया है। हड़ताल जारी रहने के बीच यह घटना विशेष महत्व रखती है। मामले की पूरी जानकारी अभी आना बाकी है।1
- లక్షెట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు గురువారం మధ్యాహ్నం పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు చేయడం ఏమిటన్నారు. నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట్ బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, జిల్లా కోశాధికారి, రమేష్ చంద్ జైన్, 1వ వార్డ్ కౌన్సిలర్ బుద్ధ సిద్ధార్థ, గుండా ప్రభాకర్, ముష్కం గంగన్న,కోమాకుల రవి, ఎంబడి వెంకటేష్, మోట పలుకుల సతీష్, సంఘ లచ్చన్న, లకావత్ ఈశ్వర్, అట్లూరి దేవేందర్, గోపతి తిరుపతి, నల్ల ఆనంద్, గౌస్ బాషా, బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- 24 గంటల్లో హత్యను చాకచక్యంగా చేదించిన జైపూర్ పోలీసులు మంత్రాల నేపంతో బెజ్జాలలో దారుణ హత్య నిందితులు అరెస్టు రిమాండ్కు తరలింపు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాల గ్రామానికి చెందిన గుమ్ముల రాజం నిన్న దారుణ హత్యకు గురైన వ్యక్తి కేసును 24 గంటల్లో చాకచక్యంగా చేదించిన జైపూర్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు. జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బెజ్జాల గ్రామానికి చెందిన గుమ్ముల తిరుపతి,వెంకటి, నరసమ్మ, రాజబాబు లు తమ కుటుంబానికి మంత్రాలు చేస్తున్నాడని దానివలన నిందితులకు మంచి జరగడం లేదు అని భావించి అందువలన వారు నలుగురు కలిసి ఒక పథకం ప్రకారం తేదీ 21. 04.2026 రోజున సాయంత్రం గుమ్మల రాజం రోజువారి లాగా శివాలయానికి వెళ్లి వస్తుండగా గుమ్మల తిరుపతి కాపు కాసి బెజ్జాల గ్రామ శివారులోని జెట్టి రాజయ్య పొలం మూలమలుపు వద్ద గుమ్మల రాజంని కట్టతో కొట్టి, రాయితో ముఖంపై కొట్టి అట్టి శవాన్ని పక్కన గల సుందిళ్ల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాల్వలో పడేసినాడు. ఇట్టి సంఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు జైపూర్ పోలీస్ వారు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టి 24 గంటలలో కేసుని చేదించిన జైపూర్ పోలీసులను అభినందించిన ఎసిపి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో జైపూర్ సిఐ నవీన్ కుమార్, జైపూర్ ఎస్సై రాజశేఖర్, భీమారం ఎస్సై రాజేందర్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ జిల్లా : భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో చిగుల్లా దమన్నా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ దాసరి రమేశ్,ఉపసర్పంచ్ మస్కరి ప్రవీణ్,మండల తహసీల్దార్ బానోత్ రమేశ్,ఎంపీడీఓ గోపాలకృష్ణ రెడ్డి,ఆర్ఐ నర్సింహలు,సెక్రటరీ సతీష్,రేణికుంట్ల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.1
- The Howrah roadshow was truly unmatched! The overwhelming response took it beyond the planned route, even crossing the Howrah Bridge into Kolkata.1
- జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం రోజున భారత రాష్ట్ర సమితి కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇట్టి విలేకరుల సమావేశంలో మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, బిఆరెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, స్వార్థ రాజకీయ అవసరాలకు కాలేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ప్రచారం చేసి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ కు హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిది అన్నారు. ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై హర్షం వ్యక్తం చేస్తూ కాళీశ్వరం ముక్తీశ్వర స్వామి దయతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రివర్యులు కడిగిన ముత్యంలా వస్తారని, నిజం నిప్పులాంటిది, నిజం అనేది కొంత ఆలస్యంగా అయినా విజయం సాధిస్తుందని ఈ తీర్పుతో తేటతెల్లమైందన్నారు. రానున్న రోజుల్లో బిఆరెస్ ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శోభమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, మండల యువజన అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు అబ్దుల్ సుకుర్, మాజీ రైతుబంధు అధ్యక్షులు అంకం రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురుగు శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, మాజీ సర్పంచ్ మల్యాల మహిపాల్, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెల్లా లక్ష్మణ్, హిమ్మత్రావ్ పేట గ్రామ శాఖ అధ్యక్షులు ఆకునూరి మల్లయ్య , యువ నాయకులు రాచకొండ చంద్రమోహన్, నేరెళ్ల రాజయ్య, రామంచ లక్ష్మణ్, మోహన్, గణేష్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.3
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహోత్సవం అధ్యక్షులు కన్న కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు సేవాదళ్ నాయకులు జిల్లా యువజన నాయకులు పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు1
- वरंगल जिला, राज्यव्यापी आरटीसी हड़ताल की तनावपूर्ण स्थिति के बीच वरंगल जिले में सनसनीखेज घटना हुई। नरसंपेट आरटीसी डिपो में कार्यरत ड्राइवर शंकर गौड़ ने अपनी समस्याओं का समाधान करने की मांग करते हुए आत्महत्या का प्रयास किया। सूत्रों के अनुसार, हड़ताल के दौरान कर्मचारियों की मांगों पर सरकार से प्रतिक्रिया की अपील करते हुए उन्होंने अपने ऊपर पेट्रोल डालकर आत्महत्या करने की कोशिश की। घटना को देखकर सहकर्मियों और स्थानीय लोगों ने तुरंत हस्तक्षेप कर उन्हें बचा लिया। गंभीर रूप से घायल शंकर गौड़ को तत्काल इलाज के लिए वरंगल के अस्पताल में भर्ती कराया गया है, जहां डॉक्टर उनका उपचार कर रहे हैं। इस घटना से आरटीसी कर्मचारियों में आक्रोश और चिंता और बढ़ गई है। हड़ताल जारी रहने के बीच यह घटना विशेष महत्व रखती है। मामले की पूरी जानकारी अभी आना बाकी है। तेलंगाना से न्यूज़ फर्स्ट के लिए रमेश सोलंकी की रिपोर्ट1