మృతి దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెదేపా నేత పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మంత్రాలయం నియోజకవర్గం కోసిగి టౌన్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు యం డి అలీ అనారోగ్యం తో బాధపడుతు మృతి చెందారు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మృతి దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యం డి అలీ మృతి చెందడం పార్టీ కి,మాకు తీరని లోటు అని అన్నారు అనంతరం కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండిల్ రమేష్ శేట్టి, భరత్వాజ్ శేట్టి, రవితేజ శేట్టి,నాడిగేని మహాదేవ,నాడిగేని తాయన్న, కోండగేనీ వీరారెడ్డి, పంపాపతి, నాడిగేని వీరారెడ్డి,డీలర్ నరసన్న, హనుమంతు,దాదా ఉసేని,యం పి టి సి సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు
మృతి దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెదేపా నేత పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మంత్రాలయం నియోజకవర్గం కోసిగి టౌన్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు యం డి అలీ అనారోగ్యం తో బాధపడుతు మృతి చెందారు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మృతి దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యం డి అలీ మృతి చెందడం పార్టీ కి,మాకు తీరని లోటు అని అన్నారు అనంతరం కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండిల్ రమేష్ శేట్టి, భరత్వాజ్ శేట్టి, రవితేజ శేట్టి,నాడిగేని మహాదేవ,నాడిగేని తాయన్న, కోండగేనీ వీరారెడ్డి, పంపాపతి, నాడిగేని వీరారెడ్డి,డీలర్ నరసన్న, హనుమంతు,దాదా ఉసేని,యం పి టి సి సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు
- తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం1
- కమర్షియల్ గ్యాస్ పెంపు, ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారస్తులు ఆదోనిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన గ్యాస్ ధరల కారణంగా పలువురు హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు వాపోయారు.1
- ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం అప్రమత్తమైనా చుట్టుపక్కల ప్రజలు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం స్టేజి సమీపంలో ఉన్న వెంచర్ లో ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం..1
- అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి సంపత్ కుమార్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఆబ్కాస్లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.1
- ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.1
- నాగర్ కర్నూల్ లో ముంచెత్తిన వాన.. ముద్దయిన మొక్కజొన్న నెలికొండ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాయంత్రం వేళ అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురవడంతో యార్డులో ఆరబోసిన పంట నీటిపాలైంది. ధాన్యం కొట్టుకుపోకుండా రైతులు ప్లాస్టిక్ కవర్లు కప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో పెట్టుబడులు కూడా దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి తడిసిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలని రైతాంగం కోరుతోంది1
- వీపనగండ్లలో మోస్తరుగా కురిసిన వర్షం బురద మయంగా మారిన రహదారులు మిడుతూరు మండలం వీపనగండ్లలో ఆదివారం సాయంత్రం కురిసిన మోస్తరు వర్షం ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించింది. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో గ్రామ రహదారులు బురదమయంగా మారాయి. చాలా కాలం తర్వాత చల్లబడిన వాతావరణం సామాన్యులకు ఊరటనిచ్చినప్పటికీ, తమ పంట దెబ్బతినే అవకాశం ఉందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో అటు సంతోషం, ఇటు సందిగ్ధంలో గ్రామస్థులు ఉన్నారు.1
- మొన్నటి దాకా విమర్శలు.. నేడు నీతులు చెప్పడం విడ్డూరం .. మార్పుపై రాజకీయ చర్చ బూతులు మాట్లాడినవారే ఇప్పుడు నీతులు చెప్పడమా?1