జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నభట్ల ఆదిత్య గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట విజయ భాస్కర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు సోషల్ మీడియా యు మోర్చా నాయకులు వంకాయలపాటి వంశీధర్ నరసరావుపేట వన్ టౌన్ అధ్యక్షులు నరసరావుపేట రూరల్ అధ్యక్షులు నరసరావుపేట బిజెపి నాయకులు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసురత్నం నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి నరసరావుపేట పల్నాడు జిల్లా విషయం : *సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కు న్యాయం చేయాలి. ఈ కేసులో వంచన మోసం దోపిడి హత్య లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉన్నది. షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర DGP, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించాలి.* YSRCP కాకినాడ నాయకుని సిఫార్సుతో ఇంటర్నేషనల్ స్కూల్ లో రైఫిల్ షూటింగ్ శిక్షకునిగా పని చేస్తూ పరిచయమైన సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కు న్యాయం చేయాలి. ఈ కేసులో వంచన మోసం దోపిడి హత్య లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉన్నది. షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి, ఇతనికి సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర DGP, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించాలి.* పోలీసులు ఇటువంటి కేసులను ప్రేమ ఆర్థిక అంశంగా చూడటం వల్లే పోలీస్ స్టేషన్లకు బాధితులు వెళ్లడం లేదు. సాధారణంగా ఫిర్యాదు సమయంలో బాధితురాలి క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం వలన ఫిర్యాదులకు ముందుకు రావడం లేదు. ఫిర్యాదుదారులు పదేపదే పోలీస్ స్టేషన్లకు తిరగవలసి వస్తుంది. కేసులు పెట్టకుండా కఠినంగా వ్యవహరించకుండా కౌన్సిలింగ్ పేరుతో తిరిగి పంపేస్తున్నారు. రాష్ట్రంలో గో హత్యలు నిరోధించమని అడుగుతున్న గోరక్షణ రక్షకులపై కేసులు పెడుతున్నారు. లవ్ జిహాది కోసం మాట్లాడుతున్న వారిపై ఆంక్షలు పెడుతున్నారు. హిందూ సమాజానికి పోలీసు వ్యవస్థపై విశ్వాసం కలిగించలేకపోతున్నారు. ఈ లవ్ జిహాది సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరించిన ఒక్క సంఘటన కూడా లేదు. అందుకే ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నారు. ఇదే లవ్ జిహాది ముఠాకు అవకాశంగా మారుతున్నది. మొదట స్నేహం చేయడం, నమ్మకంగా ఉండటం, కుటుంబం మొత్తం పరిచయం చేసుకోవడం, కుటుంబం విశ్వాసం పొందడం, ఆర్థిక లావాదేవీలు ప్రారంభించడం, ఇంట్లో మహిళలను వంచించడం, ఆ మహిళ ప్రైవేట్ ఫొటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బెదిరించడం, కుటుంబంలో బలమైన వారిని హత్య చేయడం, చివరగా ఆస్తులన్నీ స్వాధీనం చేసి ఇస్లాం మతంకు మారాలని ఒత్తిడి తీసుకురావడం ఇదే "లవ్ జిహాద్" హిందూ మహిళలకు బాలికలకు రక్షణ లేకుండాపోయింది. జిమ్ములు, జుంబా డాన్సులు, సెలూన్ / బ్యూటీ పార్లర్ సెంటర్లు, కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ ప్రధాన కేంద్రాలుగా లవ్ జహాజీ లు పనిచేస్తున్నారు. వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీరికి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ఏ మసీదులు, మదర్సాలు శిక్షణ ఇస్తున్నాయి? అనే విషయం పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. సరికాదా యువత లో అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదు. ఆల్ ఉమా ఉగ్రవాదుల కార్యకర్తలు కాకినాడలో దొరికారు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు పెద్దాపురంలో దొరికారు, కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో లవ్ జిహది బయటకు వచ్చింది. ఏఈ నూకరాజు గారి కుటుంబం యొక్క సంఘటన చాలా తీవ్రమైనది, విచారకరమైనది. ఈ సంఘటన వివరాలు తెలుసుకుంటే ఆందోళన కలుగుతున్నది. రైఫిల్ ట్రైనర్ గా ఉన్న సాజిద్ ఖాన్ వద్దకు చదువుకుంటున్న స్కూల్ ద్వారా శిక్షణ కోసం వచ్చిన ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి. తరచూ శిక్షణకు తీసుకొని వెళ్తున్న సందర్భంలో తల్లి సౌజన్యను వంచించి ఆమె ప్రైవేటు ఫోటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిన సాదిక్ ఖాన్. కొన్ని కోట్ల రూపాయల నగదు,బంగారం తీసుకొని మళ్ళీమళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిన సాదిక్ ఖాన్, ఇంటి మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషయం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్. చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదఆస్తిని తన పేరు రాసి ఏఈ నూకరాజు, తను భార్య మనవడు కార్తికేయ ,సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్, లేనిపక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు వీడియోలు బయటికి ప్రపంచానికి చెప్పడమే కాకుండా, తన భర్తను హతంచేసినట్టు కుమారుణ్ణి కూడా హతమారుస్తానని బెదిరింపులు. ఏమి చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో అర్థం కాక, చేసేదేమీ లేక తీవ్రమైన ఆందోళనతో జీవితం పై విసుగ చెంది AE నూకరాజు కుటుంబం ఈ విషయాలన్నీ ఒక ఉత్తరంగా రాసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ మనవడు కార్తికేయకి ఈత రావడం 12 సంవత్సరాల లోపుఉన్న బాలుడు బ్రతికాడు. ఆ బాలుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి ఈ సంఘటన తర్వాత పారిపోయిన సాదిక్ ఖాన్ ఢిల్లీలో దొరికాడు. ఆ దొరికిన స్థలంలో ఉండేటువంటి వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని బయట సమాచారం నడుస్తుంది. ఈ విషయాలన్ని పత్రికల్లో రావడం ప్రజలందరికి తెలియడం జరిగింది. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. లవ్ జిహాదీ సాదీక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి అని కోరుచున్నది. అంతేకాకుండా, పోలీస్ లు లవ్ జిహాదీపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్నటువంటి కేసులు ఏమిటి? చేస్తున్న సమీక్ష ఏమిటి? ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు ఏమిటి? దీనిపై తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? FIR అయిన కేసులపై రిఫర్ చేసిన సంఘటనలు ఎన్ని? పూర్తి వివరాలుతో రాష్ట్ర డిజిపి మరియు హోం శాఖ మంత్రి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదములతో, భవదీయులు, పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్ భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నభట్ల ఆదిత్య గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట విజయ భాస్కర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు సోషల్ మీడియా యు మోర్చా నాయకులు వంకాయలపాటి వంశీధర్ నరసరావుపేట వన్ టౌన్ అధ్యక్షులు నరసరావుపేట రూరల్ అధ్యక్షులు నరసరావుపేట బిజెపి నాయకులు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసురత్నం నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి నరసరావుపేట పల్నాడు జిల్లా విషయం : *సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కు న్యాయం చేయాలి. ఈ కేసులో వంచన మోసం దోపిడి హత్య లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉన్నది. షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర DGP, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించాలి.* YSRCP కాకినాడ నాయకుని సిఫార్సుతో ఇంటర్నేషనల్ స్కూల్ లో రైఫిల్ షూటింగ్ శిక్షకునిగా పని చేస్తూ పరిచయమైన సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కు న్యాయం చేయాలి. ఈ కేసులో వంచన మోసం దోపిడి హత్య లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉన్నది. షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి, ఇతనికి సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర DGP, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించాలి.* పోలీసులు ఇటువంటి కేసులను ప్రేమ ఆర్థిక అంశంగా చూడటం వల్లే పోలీస్ స్టేషన్లకు బాధితులు వెళ్లడం లేదు. సాధారణంగా ఫిర్యాదు సమయంలో బాధితురాలి క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం వలన ఫిర్యాదులకు ముందుకు రావడం లేదు. ఫిర్యాదుదారులు పదేపదే పోలీస్ స్టేషన్లకు తిరగవలసి వస్తుంది. కేసులు పెట్టకుండా కఠినంగా వ్యవహరించకుండా కౌన్సిలింగ్ పేరుతో తిరిగి పంపేస్తున్నారు. రాష్ట్రంలో గో హత్యలు నిరోధించమని అడుగుతున్న గోరక్షణ రక్షకులపై కేసులు పెడుతున్నారు. లవ్ జిహాది కోసం మాట్లాడుతున్న వారిపై ఆంక్షలు పెడుతున్నారు. హిందూ సమాజానికి పోలీసు వ్యవస్థపై విశ్వాసం కలిగించలేకపోతున్నారు. ఈ లవ్ జిహాది సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరించిన ఒక్క సంఘటన కూడా లేదు. అందుకే ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నారు. ఇదే లవ్ జిహాది ముఠాకు అవకాశంగా మారుతున్నది. మొదట స్నేహం చేయడం, నమ్మకంగా ఉండటం, కుటుంబం మొత్తం పరిచయం చేసుకోవడం, కుటుంబం విశ్వాసం పొందడం, ఆర్థిక లావాదేవీలు ప్రారంభించడం, ఇంట్లో మహిళలను వంచించడం, ఆ మహిళ ప్రైవేట్ ఫొటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బెదిరించడం, కుటుంబంలో బలమైన వారిని హత్య చేయడం, చివరగా ఆస్తులన్నీ స్వాధీనం చేసి ఇస్లాం మతంకు మారాలని ఒత్తిడి తీసుకురావడం ఇదే "లవ్ జిహాద్" హిందూ మహిళలకు బాలికలకు రక్షణ లేకుండాపోయింది. జిమ్ములు, జుంబా డాన్సులు, సెలూన్ / బ్యూటీ పార్లర్ సెంటర్లు, కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ ప్రధాన కేంద్రాలుగా లవ్ జహాజీ లు పనిచేస్తున్నారు. వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీరికి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ఏ మసీదులు, మదర్సాలు శిక్షణ ఇస్తున్నాయి? అనే విషయం పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. సరికాదా యువత లో అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదు. ఆల్ ఉమా ఉగ్రవాదుల కార్యకర్తలు కాకినాడలో దొరికారు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు పెద్దాపురంలో దొరికారు, కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో లవ్ జిహది బయటకు వచ్చింది. ఏఈ నూకరాజు గారి కుటుంబం యొక్క సంఘటన చాలా తీవ్రమైనది, విచారకరమైనది. ఈ సంఘటన వివరాలు తెలుసుకుంటే ఆందోళన కలుగుతున్నది. రైఫిల్ ట్రైనర్ గా ఉన్న సాజిద్ ఖాన్ వద్దకు చదువుకుంటున్న స్కూల్ ద్వారా శిక్షణ కోసం వచ్చిన ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి. తరచూ శిక్షణకు తీసుకొని వెళ్తున్న సందర్భంలో తల్లి సౌజన్యను వంచించి ఆమె ప్రైవేటు ఫోటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిన సాదిక్ ఖాన్. కొన్ని కోట్ల రూపాయల నగదు,బంగారం తీసుకొని మళ్ళీమళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిన సాదిక్ ఖాన్, ఇంటి మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషయం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్. చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదఆస్తిని తన పేరు రాసి ఏఈ నూకరాజు, తను భార్య మనవడు కార్తికేయ ,సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్, లేనిపక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు వీడియోలు బయటికి ప్రపంచానికి చెప్పడమే కాకుండా, తన భర్తను హతంచేసినట్టు కుమారుణ్ణి కూడా హతమారుస్తానని బెదిరింపులు. ఏమి చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో అర్థం కాక, చేసేదేమీ లేక తీవ్రమైన ఆందోళనతో జీవితం పై విసుగ చెంది AE నూకరాజు కుటుంబం ఈ విషయాలన్నీ ఒక ఉత్తరంగా రాసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ మనవడు కార్తికేయకి ఈత రావడం 12 సంవత్సరాల లోపుఉన్న బాలుడు బ్రతికాడు. ఆ బాలుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి ఈ సంఘటన తర్వాత పారిపోయిన సాదిక్ ఖాన్ ఢిల్లీలో దొరికాడు. ఆ దొరికిన స్థలంలో ఉండేటువంటి వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని బయట సమాచారం నడుస్తుంది. ఈ విషయాలన్ని పత్రికల్లో రావడం ప్రజలందరికి తెలియడం జరిగింది. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. లవ్ జిహాదీ సాదీక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి అని కోరుచున్నది. అంతేకాకుండా, పోలీస్ లు లవ్ జిహాదీపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్నటువంటి కేసులు ఏమిటి? చేస్తున్న సమీక్ష ఏమిటి? ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు ఏమిటి? దీనిపై తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? FIR అయిన కేసులపై రిఫర్ చేసిన సంఘటనలు ఎన్ని? పూర్తి వివరాలుతో రాష్ట్ర డిజిపి మరియు హోం శాఖ మంత్రి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదములతో, భవదీయులు, పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్ భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా
- వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ గుంటూరు :పదవిని దుర్వినియోగం చేసే అధికారులు భవిష్యత్తులో ఎక్కడున్నా శిక్ష తప్పదని YCP చీఫ్ జగన్ హెచ్చరించారు. 'తప్పు చేసే వారి పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. న్యాయంగా ఎన్నికలు జరిపించాలి. లేదు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మీ టైమ్ నడుస్తోంది. ఆ తరువాత వచ్చేది మా టైమ్' అని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఏకగ్రీవం కారాదని, అలాంటి చోట ఇన్ఛార్జులకు MLA సీటు ఉండదని స్పష్టం చేశారు.1
- జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.1
- *దాములూరులో విజయవంతంగా ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన సదస్సు* *ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా):* ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి జి. రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో 24 ఆగస్టు 2026 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ప్రత్యేక ‘పల్లె నిద్ర’ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. సుబ్రహ్మణ్యం, ఎస్ఐ బి. రాజు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తుల రక్షణ, భద్రత మరియు చైతన్యం లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు: సైబర్ క్రైమ్స్: ఆన్లైన్ మోసాలు, అపరిచితులతో ఓటిపి (OTP) షేర్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మరియు గుర్తుతెలియని లింకుల (Links) పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈగల్ ఛాలెంజ్: డిజిటల్ భద్రతను పెంపొందించుకోవడంలోనూ, సైబర్ నేరాల నివారణలోనూ యువత మరియు గ్రామస్తులు చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు: రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు గొడవలు లేకుండా పూర్తి చేసుకునేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా డిసిపి జి. రామకృష్ణ మాట్లాడుతూ— రాత్రి వేళల్లో పోలీసు అధికారులే స్వయంగా గ్రామంలో ఉంటూ (పల్లె నిద్ర), ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం మరియు స్థానిక శాంతిభద్రతలను పర్యవేక్షించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3
- అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు1
- 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హ నిర్వాసిత యువతి, యువకుడికి R&R ప్యాకేజీ ఇవ్వాలి. 2019లో కట్ఆఫ్ తేదీ ప్రకటించిన తర్వాత కూడా మమ్మల్ని ఖాళీ చేయించకుండా, మా అమ్మానాన్నలకు రావాల్సిన నష్టపరిహారం కూడా పూర్తిగా అందకపోవడం మా తప్పా? ఏళ్లుగా మేము ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మా ఇళ్లను ఖాళీ చేయమంటున్నారు. మరి మా భవిష్యత్తు పరిస్థితి ఏమిటి? మా త్యాగానికి న్యాయం చేయండి. 18+ అర్హ నిర్వాసిత యువతకు R&R విషయంలో న్యాయం చేయండి. 🙏✊1
- రెడ్డి, చౌదరి అనేది కులం కాదు రెడ్డి చౌదరి అనేది కులం కాదు అది పూర్వకాలంలో పన్నులు వసూలు చేసే వారి పేర్లు.ఈ రోజుల్లో రెడ్డి, చౌదరి అని కుల సంఘాలు పెట్టుకొని ఇతరులను చిన్నచూపు చూస్తూ వారి జ్ఞానవంతులని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఈ అజ్ఞానాన్ని దూరం చేస్తూ ప్రతి ఒక్కరు రెడ్డి, చౌదరి తమ పిల్లలకు పేర్లు పెట్టాలి.1