Shuru
Apke Nagar Ki App…
జర్నలిస్ట్ చేత కాళ్లు ముక్కించుకున్న శ్రీగీతం యాజమాన్యం.రౌడీలతో ఇంటిమీద దాడి .చిన్న పిల్లాడి ముందు తండ్రిని చితకబాదిన యాజమాని.
Syyed taher
జర్నలిస్ట్ చేత కాళ్లు ముక్కించుకున్న శ్రీగీతం యాజమాన్యం.రౌడీలతో ఇంటిమీద దాడి .చిన్న పిల్లాడి ముందు తండ్రిని చితకబాదిన యాజమాని.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఖత్నా కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి అభినందించిన MLA నశీర్ అహ్మద్ గుంటూరు: గుంటూరు లో ముస్లిం కాలేజీ వద్ద గల మైటీ స్కూల్ నందు....టోపీ బాబు, అబ్దుల్ గఫ్ఫార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన... ఖత్నా కార్యక్రమం పాల్గొని... నిర్వాహకులను అభినందించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్....1
- అమరావతి మండలంలో ఆదివారం సాయంకాలం వాతావరణం లో మార్పు వచ్చింది. ఆకాశం మబ్బులు కన్నాయి. ఈదురు గాలులు వీస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రోడ్లపై దుమ్ము ధూళి సుడిగాలిలా తిరుగుతూ గాలి వీచింది. వడగాల్పులు రావడంతో ప్రజలు ఇళ్ళకు చేరుకున్నారు. వాహనదారులు ఈదురుగాలులకు ప్రయాణం చేసేందుకు ఇబ్బందులు గురయ్యారు.1
- కుమారప్రియంలో అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు ఘనంగా – జైభీమ్ నినాదాలతో మార్మోగిన గ్రామం కాకినాడ: విశ్వజ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 136వ జయంతి వేడుకలు కాకినాడ సమీపంలోని కుమారప్రియం గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆంధ్రా మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత, మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ గారి ఆలోచనలు సమాజంలో సమానత్వం, న్యాయం, హక్కుల సాధనకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు, బహుజన ఆర్మీ అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ, దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ తోటి చంగల్ రావు, దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బుంగ సతీష్ కుమార్, ఆంధ్రా మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లింగం శివ ప్రసాద్, జై భీమ్రావు భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్, కాకినాడ జిల్లా అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు రాగుల రఘువులు, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుడు గుబ్బల ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రామం మొత్తం జైభీమ్ నినాదాలతో మార్మోగింది. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం సమాజం ఏకమై ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.4
- చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోస్ట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని, నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- Post by Bondhu Suresh1
- Post by Sode Prasad1
- ఈరోజుఖత్నా కార్యక్రమంలో పాల్గొనండి గుంటూరు: ఈరోజు గుంటూరులోని ముస్లిం కాలేజీ పొందగల మైటీ స్కూల్ నందు ఖత్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మైనార్టీ నాయకులు సయ్యద్ టోపీ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులు హాజరవుతారని కావున కార్యక్రమంలో పాల్గొని తమకు నైతిక మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు1
- PKPU:ఈనెల 5వ తేదీన గుంటూరు LEM స్కూల్ గ్రౌండ్లో జరిగే దళిత క్రైస్తవ సమైక్య సభను జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా MSP కోశాధికారి కంచర్ల జాన్ బాబు మాదిగ కోరారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని దళిత క్రైస్తవులు అందరూ పాల్గొని ఎస్సీ హోదా సాధించుకోవాలని కాంక్షించారు. GO150 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయించుకొని దళిత క్రైస్తవులు అందరూ ఎస్సీ హోదా సాధించుకోవాలంటే దళిత క్రైస్తవులు బహిరంగ సభకు రావాలన్నారు.1
- కనగల్ మండలం బోయినపల్లి గ్రామంలో ఆదివారం కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఒకసారిగా ఉరుములతో కూడిన గాలివానకు పలువురి గ్రామస్తుల ఇండ్ల రేకులు లేచిపోయాయి. అంతేకాకుండా గ్రామంలో వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న పలు విద్యుత్ స్తంభాలు నేలమట్టమై ట్రాన్స్ఫార్మర్ల మీద పడడంతో ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, విద్యుత్ అధికారులు ధ్వంసమైన స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు.1