Shuru
Apke Nagar Ki App…
నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిర్మాణ సమీక్ష సమావేశం నల్గొండ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిర్మాణ సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మందుల సూర్యకిరణ్, డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత, బోడస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలను నిర్మించి, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Miryala Prakash
నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిర్మాణ సమీక్ష సమావేశం నల్గొండ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిర్మాణ సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మందుల సూర్యకిరణ్, డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత, బోడస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలను నిర్మించి, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- గుజరాత్లోని వడోదర జిల్లాలో దేవ్ నదిలో చేతులు కడుగుతుండగా 22 ఏళ్ల యువకుడిని మొసలి లాక్కెళ్లి చంపేసింది. గ్రామస్థులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, మొసలి క్షణాల్లో అతన్ని నీటి అడుగుకు లాగేసింది.1
- నాతో కలువు.. రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిన మోడీ నాతో కలిస్తే నువ్వు వెళ్ళాలి అనుకుంటున్న స్థానానికి తీసుకెళ్త.. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ1
- సిద్దిపేట జిల్లా దాతర్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు, టెంపుల్ చైర్మన్తో పాటు వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.4
- రాష్ట్రంలో గన్, డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగింది : మాజీమంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలో చూపుతున్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.1
- నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము నెల రోజులు అవుతుంది ప్రభుత్వం పంట కొనడం లేదు ప్రభుత్వం పంట కొనకున్నా బాగున్ను.. ప్రైవేట్ వాళ్లకు అయినా అమ్మేవాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం కొనకుండా ప్రైవేట్ వాళ్ళని కొనకుండా చేసారు తెలివి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము1
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- తెలంగాణలో బత్తాయి రైతులు తీవ్ర నష్టాలతో సతమతమవుతున్నారు. కాయ నాణ్యత లేకపోవడం, తెగుళ్ల బెడద, అధికారుల పర్యవేక్షణ లోపంతో బత్తాయి తోటలు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. పెట్టుబడి కూడా రాక ఆవేదనలో ఉన్న రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.1
- తెలంగాణలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.1
- హన్మకొండ జిల్లా ఐనవోలు నుండి 11 మంది హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టుకు పాదయాత్ర మొదలుపెట్టారు. నాలుగు రోజుల పాటు సుమారు 150 కిలోమీటర్లు నడిచి, వారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మాల విరమణ చేయనున్నారు.1