Shuru
Apke Nagar Ki App…
మహబూబాబాద్ జిల్లా చంద్రు తండాలో దారుణం, నిద్రిస్తున్న కుమారుడిపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు నిద్రిస్తున్న కుమారుడిపై తండ్రి గొడ్డలితో దాడి మహబూబాబాద్ జిల్లా చంద్రు తండాలో దారుణం జరిగింది. పాత గొడవలను మనసులో పెట్టుకున్న తండ్రి జీవన్.. నిద్రిస్తున్న తన కుమారుడు వంకుడోతు అఖిల్ (20)పై గొడ్డలితో హత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని బంధువులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
Mogulagani Mahendar Mogulagani Mahendar
మహబూబాబాద్ జిల్లా చంద్రు తండాలో దారుణం, నిద్రిస్తున్న కుమారుడిపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు నిద్రిస్తున్న కుమారుడిపై తండ్రి గొడ్డలితో దాడి మహబూబాబాద్ జిల్లా చంద్రు తండాలో దారుణం జరిగింది. పాత గొడవలను మనసులో పెట్టుకున్న తండ్రి జీవన్.. నిద్రిస్తున్న తన కుమారుడు వంకుడోతు అఖిల్ (20)పై గొడ్డలితో హత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని బంధువులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నందునే ప్రమాదం జరిగిందని ప్రయాణికుల ఆగ్రహం కరీంనగర్లోని కోతి రాంపూర్ బైపాస్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవ్వగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు1
- హన్మకొండ జిల్లా:కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో హనుమకొండ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ సంబరాలు నిర్వహించింది. మాజీ చీఫ్ విప్ దాస్యం భాస్కర్ పార్టీ శ్రేణులతో కలిసి బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. కేసీఆర్ గారిని రాజకీయంగా బదనాం చేసేందుకు వేసిన కమిషన్ కుట్రపూరితమని ఆయన విమర్శించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కక్షపూరిత ధోరణికి చెంపపెట్టని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్1
- •వర్ష కాలం నెల రోజుల్లో రాబోతుంది అధికారులు దృష్టి పెట్టి పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు అదేశాలు ఇచ్చాం •మే నెలాఖార్ వరకు అసంపూర్తిగా ఉన్న స్ట్రచర్లు పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను •టన్నెల్ కు ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రచర్లను వర్ష కాలం రాకముందే పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను. •భూసేకరణకు ఇచ్చిన నిధులు ఎక్కడ పెండింగ్ లేదు కోర్ట్ కేస్ లో ఉన్న ల్యాండ్ ది కలెక్టర్ లు చూసుకుంటారు. •ప్రభుత్వ పరంగా న్యాయ పరంగా ఎమ్ చెయ్యాలో అది చెయ్యండి అని కలెక్టర్ లను కోరిన తుమ్మల •సమస్యలు ఎమైనా ఉంటే కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్ళాలి పనులు అపితే ఎలా ఇలా నే జరుగితే సిరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది.. •యాతాలకుంట టన్నెల్ ను గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే టన్నెల్ ను పెట్టాలని సుమారు రెండు కిలోమీటర్ల టన్నెల్ ను నిర్మిస్తున్నం •సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షనర్ర ఎకారాలకు ఇవ్వగలుగుతాం •భవిష్యత్తులో డిస్త్రీబ్యూటర్ కెనాల్ నిర్మాణానికి టెండర్లకు పిలిచాం •ఉభయ జిల్లాలకు గోదావరి జలాలు అందిస్తున్నాం •ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కరెక్ట్ పనులు చేస్తే ప్రజలు మన్నలు పొందగలుగుతాం •సత్తుపల్లి ట్రంక్ పై ప్రత్యేక దృష్టి పెడితే పనులు సకాలంలో పని చెయ్యగలుగుతాం. •ఇంజనీర్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ సీజన్ కల్లా సత్తుపల్లి ట్రంక్ ను పూర్తి చెయ్యాలి..1
- Post by V Ramarao1
- కరీంనగర్ లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- నవనారసింహ స్వామి క్షేత్రాలలో ఒక్కటైన జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలతో అర్చకులు గోదావరినదికి వెళ్ళి బిందె తీర్థం ఆలయానికి తీసుకు వచ్చారు. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలలో లోకకళ్యాణం కొరకువేద పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య సంకల్ప పూజలు…కలశగణపతి విశ్వక్షేణ ఆరాధన… కలశ స్థాపన…. పంచామృతాలతో శ్రీ యోగానంద…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి మూల మూర్తులకు పంచోపనిషత్తులతో అభిషేకము శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకర అష్టోత్తర శతనామర్చనలు, దూప, దీప నివేదన సప్త హారతులు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన కార్యక్రమాలు ఈనెల 25న అన్నకూటోత్సవము, 26న సహస్ర కలశాభిషేకం, 27న చందనోత్సవం, 28న పల్లవ ఉత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు కొనసాగనున్నాయని ఆలయ అర్చకులు నంబి అరుణ్ కుమార్ చార్య, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.1
- నిద్రిస్తున్న కుమారుడిపై తండ్రి గొడ్డలితో దాడి మహబూబాబాద్ జిల్లా చంద్రు తండాలో దారుణం జరిగింది. పాత గొడవలను మనసులో పెట్టుకున్న తండ్రి జీవన్.. నిద్రిస్తున్న తన కుమారుడు వంకుడోతు అఖిల్ (20)పై గొడ్డలితో హత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని బంధువులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.1
- వరంగల్:మత్తు పదార్థాలకు బానిసైన యువత కోసం వరంగల్ కమిషనరేట్ సన్ ప్రీత్ సింగ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ‘మత్తు వదలరా.. కేసు మాఫీ చేసుకోరా’ అనే నినాదంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. డ్రగ్స్కు అలవాటు పడిన వారు డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స పొందితే, వారి పై ఉన్న పాత కేసులను తొలగించే అవకాశముంటుందని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ యువతలో మార్పు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమాజాన్ని మత్తు పదార్థాల బారినుంచి దూరం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.1
- Post by Ramprasad islavath2