Shuru
Apke Nagar Ki App…
👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి” 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
Kumar Kurapati
👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి” 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”1
- నాదెండ్ల భాస్కరరావుకు చిరంజీవి నివాళులు ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవదేహానికి మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళులు అర్పించారు.1
- Post by Syyed taher1
- అమరావతి:ఉష్ణోగ్రత రోజుకి పెరిగిపోతుంది గురువారం మధ్యాహ్నం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.సాయంకాలం ఐదు గంటల అయినప్పటికీ 37° ఉష్ణోగ్రత ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులకు గురయ్యారు.12 గంటల వరకు కరెంటు లేక ఉక్క పొతతో ప్రజలు మగ్గిపోయారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.1
- Post by V Ramarao1
- రామతీర్థంలో విపిఆర్ నేత్ర విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రామచంద్రపురం పంచాయతీ లక్ష్మీపురంలో స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర రెండు రోజులు అక్కడే కొనసాగి ఈరోజు రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవులు వాసులు మాట్లాడుతూ రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగిందని అలాగే ఇక్కడ రెండు రోజులు కొనసాగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో మొదటి రోజు మొదలుపెట్టడం ఎక్కడ రెండు రోజులు పాటు కొనసాగి ఇప్పుడు రామతీర్థంలో మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుందని అలాగే సైట్ ఉందని తెలియకుండా ఉందని వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఇంకా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అత్తిరాల సురేష్, శేఖర్, వెంకటరమణయ్య, హరి, సుకుమార్ పాల్గొన్నారు. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రామచంద్రపురం పంచాయతీ లక్ష్మీపురంలో స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర రెండు రోజులు అక్కడే కొనసాగి ఈరోజు రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవులు వాసులు మాట్లాడుతూ రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగిందని అలాగే ఇక్కడ రెండు రోజులు కొనసాగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో మొదటి రోజు మొదలుపెట్టడం ఎక్కడ రెండు రోజులు పాటు కొనసాగి ఇప్పుడు రామతీర్థంలో మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుందని అలాగే సైట్ ఉందని తెలియకుండా ఉందని వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఇంకా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అత్తిరాల సురేష్, శేఖర్, వెంకటరమణయ్య, హరి, సుకుమార్ పాల్గొన్నారు.4
- నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.1
- గుంటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..! గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 15 మందిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు జయరాం నాయక్, రియాజ్ ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు SPవకుల్ జిందాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని అరెస్ట్ చేశారన్నారు.1