Shuru
Apke Nagar Ki App…
మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
GOUSE BEURO REPORTER
మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
More news from తెలంగాణ and nearby areas
- గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి4
- మాజీ CM కెసిఆర్ గారి మీద చేసిన అనుచ్చిటతవాక్యాలకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ గాజ్వెల్ ఈ రోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గాజ్వెల్ అసెంబ్లీ ఇంచార్జ్ వట్టేరు ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో భారీ రైలీ తీయడం జరిగింది2
- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కు మాజీ ఎమ్మెల్యే పేరు... నిరసన రామంతపూర్ లో నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం నుంచి 650 కోట్ల నిధులు తెచ్చిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- Post by Ali ammu1
- గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడికి నిరసనగా ఈరోజు గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ, బంద్లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు....1
- మెదక్ పట్నం 18 వ వార్డులో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ముస్లిం మైనార్టీ యువకుని శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ పూజ హనుమాన్ చాలీసా చదివి బైక్ ర్యాలీ నిర్వహించారు గాంధీనగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మెదక్ పట్టణ పురవీధుల గుండా తిరుగుతూ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ గాంధీనగర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ధ్యాన్చన్ చౌరస్తా కొత్త బస్టాండ్ రాందాస్ చౌరస్తా మీదుగా మంభోజిపల్లి చేరుకుంది హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా చదివి అక్కడ నుండి బయలుదేరి తిరిగి రామదాసు చెరుకుంది రామదాసు చౌరస్తా నుండి గాంధీనగర్ చేరుకుంది ఈ ర్యాలీలో బిజెపి మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ బజరంగ్దళ్ జిల్లా అధ్యక్షులు సతీష్ బజరంగ్దళ్ ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ పట్టణ బంద్ స్వచ్ఛందంగా నిర్వహించారు మహేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. బందులో పెట్రోల్ బంకులు హోటల్ కిరాణా షాపులు స్వర్ణకార జనరల్ స్టోర్ స్వచ్ఛందంగా మూసి ఉంచారు. హిందూ దేవాలయాలు కాపాడాలని నినాదాలు చేశారు1
- Hyderabad Mushaira 2026 | Lata Haya & Himanshi Babra Ki Dil Ko Chhoo Lene Wali Shayari #HyderabadMushaira #LataHaya #HimanshiBabra #AllIndiaMushaira #Mushaira2026 #UrduShayari #ShayariLovers #AdabiMehfil #PoetryEvent #LiveMushaira #EmotionalShayari #IndianPoets #HyderabadEvents #ViralShayari #YouTubeIndia #ShortsViral #ReelsIndia #Hindustan1
- రేవంత్ రెడ్డి కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేసే కుట్ర చేస్తున్నాడు.. సిద్దిపేట్, ఏప్రిల్ 6, ప్రజావాణి 15 కోట్లకు ఒక ఎకరం అంటే 200 ఎకరాలకు 3000 కోట్ల రూపాయల విలువైన భూమిని దళారులకు కట్టబెడుతున్నారు. కేరళ నుండి దళారులు వచ్చి లీలా హోటల్లో చర్చలు జరిపినట్లు సమాచారం కూడా ఉంది.ఈ భూమిని ఇచ్చి, దిల్(డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) భూమిలో మార్కెట్ కట్టుకోండి అంటున్నారు. ఆ దిల్ భూములపై ఏపీ ప్రభుత్వం కేసు వేసింది, ఆ భూములు ఇప్పట్లో వచ్చేది లేదు మార్కెట్ కట్టేది లేదు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు...1