హిందూ సంఘాల పిలుపుమేరకు మెదక్ పట్టణ బంద్ విజయవంతం బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మెదక్ పట్నం 18 వ వార్డులో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ముస్లిం మైనార్టీ యువకుని శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ పూజ హనుమాన్ చాలీసా చదివి బైక్ ర్యాలీ నిర్వహించారు గాంధీనగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మెదక్ పట్టణ పురవీధుల గుండా తిరుగుతూ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ గాంధీనగర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ధ్యాన్చన్ చౌరస్తా కొత్త బస్టాండ్ రాందాస్ చౌరస్తా మీదుగా మంభోజిపల్లి చేరుకుంది హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా చదివి అక్కడ నుండి బయలుదేరి తిరిగి రామదాసు చెరుకుంది రామదాసు చౌరస్తా నుండి గాంధీనగర్ చేరుకుంది ఈ ర్యాలీలో బిజెపి మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ బజరంగ్దళ్ జిల్లా అధ్యక్షులు సతీష్ బజరంగ్దళ్ ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ పట్టణ బంద్ స్వచ్ఛందంగా నిర్వహించారు మహేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. బందులో పెట్రోల్ బంకులు హోటల్ కిరాణా షాపులు స్వర్ణకార జనరల్ స్టోర్ స్వచ్ఛందంగా మూసి ఉంచారు. హిందూ దేవాలయాలు కాపాడాలని నినాదాలు చేశారు
హిందూ సంఘాల పిలుపుమేరకు మెదక్ పట్టణ బంద్ విజయవంతం బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మెదక్ పట్నం 18 వ వార్డులో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ముస్లిం మైనార్టీ యువకుని శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ పూజ హనుమాన్ చాలీసా చదివి బైక్ ర్యాలీ నిర్వహించారు గాంధీనగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మెదక్ పట్టణ పురవీధుల గుండా తిరుగుతూ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ గాంధీనగర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ధ్యాన్చన్ చౌరస్తా కొత్త బస్టాండ్ రాందాస్ చౌరస్తా మీదుగా మంభోజిపల్లి చేరుకుంది హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా చదివి అక్కడ నుండి బయలుదేరి తిరిగి రామదాసు చెరుకుంది రామదాసు చౌరస్తా నుండి గాంధీనగర్ చేరుకుంది ఈ ర్యాలీలో బిజెపి మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ బజరంగ్దళ్ జిల్లా అధ్యక్షులు సతీష్ బజరంగ్దళ్ ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ పట్టణ బంద్ స్వచ్ఛందంగా నిర్వహించారు మహేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. బందులో పెట్రోల్ బంకులు హోటల్ కిరాణా షాపులు స్వర్ణకార జనరల్ స్టోర్ స్వచ్ఛందంగా మూసి ఉంచారు. హిందూ దేవాలయాలు కాపాడాలని నినాదాలు చేశారు
- ప్రజావాణి విజ్ఞప్తులను సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వివిధ సమస్యలపై ప్రజల నుండి 98 దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ , జడ్పీ సీఈఓ ఎల్లయ్య, లతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజేయాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 98 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డిలోని డైలీ మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రైతు బజార్ పూర్తిగా వినియోగంలోకి రాలేదన్నారు. మార్కెట్లో నిత్యం పబ్లిక్ ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు వచ్చినప్పుడు మొత్తం బురదమమంగా మారుతుందన్నారు. రోడ్డుపై విక్రయాలు చేయోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారన్నారు. రైతు బజార్ వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.1
- గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి4
- సంగారెడ్డి ప్రజావాణిలో 67 అర్జీలు, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావిణ్య1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇన్చార్జ్ ఈవో అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యత, అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న వన్డే భోజన సదుపాయంను పరిశీలించారు. అంతే కాకుండా నిత్య కళ్యాణం నిర్వహణ, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రం వంటి సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.1
- గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడికి నిరసనగా ఈరోజు గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ, బంద్లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు....1
- మాజీ CM కెసిఆర్ గారి మీద చేసిన అనుచ్చిటతవాక్యాలకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ గాజ్వెల్ ఈ రోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గాజ్వెల్ అసెంబ్లీ ఇంచార్జ్ వట్టేరు ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో భారీ రైలీ తీయడం జరిగింది2
- పత్రిక ప్రకటన తేదీ 6-4-2026 మెదక్ జిల్లా ప్రజ పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమలను పక్కగా అమలు చేయాలి --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమలను జిల్లా అధికారులు పక్కగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని, అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి, క్షేత్రస్థాయి నివేదికలను త్వరితగతిన అందించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, ఏవో యూనస్, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1