logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆర్టీసీ సమ్మె ప్రభావంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలు, ఆటోలు అధిక చార్జీలు వసూలు చేయడమే కాకుండా… సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకుని ప్రయాణం చేయిస్తున్నారు. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు

18 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
18 hrs ago

ఆర్టీసీ సమ్మె ప్రభావంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలు, ఆటోలు అధిక చార్జీలు వసూలు చేయడమే కాకుండా… సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకుని ప్రయాణం చేయిస్తున్నారు. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు

More news from తెలంగాణ and nearby areas
  • •వర్ష కాలం నెల రోజుల్లో రాబోతుంది అధికారులు దృష్టి పెట్టి పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు అదేశాలు ఇచ్చాం •మే నెలాఖార్ వరకు అసంపూర్తిగా ఉన్న స్ట్రచర్లు పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను •టన్నెల్ కు ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రచర్లను వర్ష కాలం రాకముందే పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను. •భూసేకరణకు ఇచ్చిన నిధులు ఎక్కడ పెండింగ్ లేదు కోర్ట్ కేస్ లో ఉన్న ల్యాండ్ ది కలెక్టర్ లు చూసుకుంటారు. •ప్రభుత్వ పరంగా న్యాయ పరంగా ఎమ్ చెయ్యాలో అది చెయ్యండి అని కలెక్టర్ లను కోరిన తుమ్మల •సమస్యలు ఎమైనా ఉంటే కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్ళాలి పనులు అపితే ఎలా ఇలా నే జరుగితే సిరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది.. •యాతాలకుంట టన్నెల్ ను గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే టన్నెల్ ను పెట్టాలని సుమారు రెండు కిలో‌మీటర్ల టన్నెల్ ను నిర్మిస్తున్నం •సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షనర్ర ఎకారాలకు ఇవ్వగలుగుతాం •భవిష్యత్తులో డిస్త్రీబ్యూటర్ కెనాల్ నిర్మాణానికి టెండర్లకు పిలిచాం •ఉభయ జిల్లాలకు గోదావరి జలాలు అందిస్తున్నాం •ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కరెక్ట్ పనులు చేస్తే ప్రజలు మన్నలు పొందగలుగుతాం •సత్తుపల్లి ట్రంక్ పై ప్రత్యేక దృష్టి పెడితే పనులు సకాలంలో పని చెయ్యగలుగుతాం. •ఇంజనీర్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ సీజన్ కల్లా సత్తుపల్లి ట్రంక్ ను పూర్తి చెయ్యాలి..
    1
    •వర్ష కాలం నెల రోజుల్లో రాబోతుంది అధికారులు దృష్టి పెట్టి పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు అదేశాలు ఇచ్చాం
•మే నెలాఖార్ వరకు అసంపూర్తిగా ఉన్న స్ట్రచర్లు పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను
•టన్నెల్ కు ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రచర్లను వర్ష కాలం రాకముందే పూర్తి చేయ్యాలని అధికారులకు అదేశించాను.
•భూసేకరణకు ఇచ్చిన నిధులు ఎక్కడ పెండింగ్ లేదు కోర్ట్ కేస్ లో ఉన్న ల్యాండ్ ది కలెక్టర్ లు చూసుకుంటారు.
•ప్రభుత్వ పరంగా న్యాయ పరంగా ఎమ్ చెయ్యాలో అది చెయ్యండి అని కలెక్టర్ లను కోరిన తుమ్మల
•సమస్యలు ఎమైనా ఉంటే కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్ళాలి పనులు అపితే ఎలా ఇలా నే జరుగితే సిరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది..
•యాతాలకుంట టన్నెల్ ను గత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే టన్నెల్ ను పెట్టాలని సుమారు రెండు కిలో‌మీటర్ల టన్నెల్ ను నిర్మిస్తున్నం
•సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షనర్ర ఎకారాలకు ఇవ్వగలుగుతాం
•భవిష్యత్తులో డిస్త్రీబ్యూటర్ కెనాల్ నిర్మాణానికి టెండర్లకు పిలిచాం
•ఉభయ జిల్లాలకు గోదావరి జలాలు అందిస్తున్నాం
•ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కరెక్ట్ పనులు చేస్తే ప్రజలు మన్నలు పొందగలుగుతాం
•సత్తుపల్లి ట్రంక్ పై ప్రత్యేక దృష్టి పెడితే పనులు సకాలంలో పని చెయ్యగలుగుతాం.
•ఇంజనీర్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ సీజన్ కల్లా సత్తుపల్లి ట్రంక్ ను పూర్తి చెయ్యాలి..
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • అమరావతి:కోదండ రామాలయంలో శంకర జయంతి వేడుకలు అత్యంత ఘనంగా బుధవారం నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు పారేపల్లి పుష్పలత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. .
    1
    అమరావతి:కోదండ రామాలయంలో శంకర జయంతి వేడుకలు అత్యంత ఘనంగా బుధవారం నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు పారేపల్లి పుష్పలత ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం  తీర్థ ప్రసాదాలు అందించారు.                                                    .
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • పెళ్లికి ముందు యువతి అనుమానాస్పద మృతి – మహబూబాబాద్ జిల్లాలో కలకలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న–వినోదల కుమార్తె భూక్య సంగీత (20), కొత్త తండాకు చెందిన అజ్మీరా గోవిందు కుమారుడు అజ్మీర అరవింద్‌తో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఈ ప్రేమ వ్యవహారంపై మొదట కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిని ఒప్పించేందుకు సంగీత గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు సమాచారం. అనంతరం చేసేది లేక పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించి, ఈ నెల 29వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఇలాంటి సంఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంగీత కుటుంబాన్ని ఆహ్వానించగా, వారు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రియుడు అరవింద్, సంగీతను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే బుధవారం ఉదయం ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. బావి సమీపంలో రక్తం మరకలతో చెప్పులు లభించడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
    1
    పెళ్లికి ముందు యువతి అనుమానాస్పద మృతి – మహబూబాబాద్ జిల్లాలో కలకలం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న–వినోదల కుమార్తె భూక్య సంగీత (20), కొత్త తండాకు చెందిన అజ్మీరా గోవిందు కుమారుడు అజ్మీర అరవింద్‌తో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు బంధువులు తెలిపారు.
ఈ ప్రేమ వ్యవహారంపై మొదట కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిని ఒప్పించేందుకు సంగీత గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు సమాచారం. అనంతరం చేసేది లేక పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించి, ఈ నెల 29వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఇలాంటి సంఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంగీత కుటుంబాన్ని ఆహ్వానించగా, వారు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రియుడు అరవింద్, సంగీతను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే బుధవారం ఉదయం ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. బావి సమీపంలో రక్తం మరకలతో చెప్పులు లభించడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • పల్నాడు జిల్లా కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు అలవాటు వడ్డ ఇంటర్ విద్యార్థి బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న బాలుడు ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై చిన్న కుమారుడుని ప్రశ్నించిన తల్లి తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన బాలుడు బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి.
    1
    పల్నాడు జిల్లా
కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు అలవాటు వడ్డ  ఇంటర్ విద్యార్థి
బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న బాలుడు
ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న  మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు
మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం
ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై   చిన్న కుమారుడుని ప్రశ్నించిన  తల్లి
తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు
రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన  బాలుడు
బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు  ఫిర్యాదు చేసిన  తల్లి.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    11 hrs ago
  • రాజ్యాంగ సవరణ బిల్లు రాజకీయ డ్రామా: KS లక్ష్మణరావు మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా స్పష్టమైన విధానాలతో డీలిమిటేషన్ చేపట్టాలని చర్చ వేదికలో డిమాండ్ చేశారు.
    1
    రాజ్యాంగ సవరణ బిల్లు రాజకీయ డ్రామా: KS లక్ష్మణరావు
మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా స్పష్టమైన విధానాలతో డీలిమిటేషన్ చేపట్టాలని చర్చ వేదికలో డిమాండ్ చేశారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by Meenakshi
    1
    Post by Meenakshi
    user_Meenakshi
    Meenakshi
    రాజమండ్రి గ్రామీణ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • Post by Ramprasad islavath
    2
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • రాజుపాలెం మండల కేంద్రం లో శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ, ఆలయ బాల ఆలయ వాయు ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 09:10 నిముషాలకు శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారి బాల ఆలయ వాయు ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు.
    1
    రాజుపాలెం మండల కేంద్రం లో శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ, ఆలయ బాల ఆలయ వాయు ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.
ఉదయం 09:10 నిముషాలకు శ్రీ అంకమ్మ తల్లి జీర్నోద్దరణ కార్యక్రమం నిర్వహించారు. 
అనంతరం అమ్మవారి బాల ఆలయ వాయు ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.