logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజ్యాంగ సవరణ బిల్లు రాజకీయ డ్రామా: KS లక్ష్మణరావు మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా స్పష్టమైన విధానాలతో డీలిమిటేషన్ చేపట్టాలని చర్చ వేదికలో డిమాండ్ చేశారు.

13 hrs ago
user_SHOT NEWS
SHOT NEWS
Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
13 hrs ago

రాజ్యాంగ సవరణ బిల్లు రాజకీయ డ్రామా: KS లక్ష్మణరావు మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా స్పష్టమైన విధానాలతో డీలిమిటేషన్ చేపట్టాలని చర్చ వేదికలో డిమాండ్ చేశారు.

More news from Andhra Pradesh and nearby areas
  • కృష్ణ జిల్లా మచిలీపట్నం :- తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితులు: 1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ 2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ 3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
    1
    కృష్ణ జిల్లా మచిలీపట్నం :- 
తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు.
జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు.
ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన నిందితులు:
1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ
2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ
3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ
వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    11 hrs ago
  • రాజ్యాంగ సవరణ బిల్లు రాజకీయ డ్రామా: KS లక్ష్మణరావు మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా స్పష్టమైన విధానాలతో డీలిమిటేషన్ చేపట్టాలని చర్చ వేదికలో డిమాండ్ చేశారు.
    1
    రాజ్యాంగ సవరణ బిల్లు రాజకీయ డ్రామా: KS లక్ష్మణరావు
మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా స్పష్టమైన విధానాలతో డీలిమిటేషన్ చేపట్టాలని చర్చ వేదికలో డిమాండ్ చేశారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • పల్నాడు జిల్లా మాచర్లలో బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని ఇంటర్ విద్యార్థి అదృశ్యం. కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు విద్యార్థి అలవాటుపడ్డాడు. బెట్టింగులకు అలవాటు పడి బాలుడు డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు పోగొట్టాడు. మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై చిన్న కుమారుడుని ప్రశ్నించిన తల్లి తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన బాలుడు బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది..
    1
    పల్నాడు జిల్లా
మాచర్లలో బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకుని ఇంటర్ విద్యార్థి అదృశ్యం.
కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు విద్యార్థి అలవాటుపడ్డాడు.
బెట్టింగులకు అలవాటు పడి బాలుడు డబ్బులు పోగొట్టుకున్నాడు.
ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న  మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు పోగొట్టాడు.
మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం
ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై   చిన్న కుమారుడుని ప్రశ్నించిన  తల్లి
తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు
రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన  బాలుడు
బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు  తల్లి ఫిర్యాదు చేసింది..
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • కారంపూడి గ్రామంలోని ఒక పేద కుటుంబానికి బ్రహ్మానందం రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పాత్ర బియ్యాన్ని కొంత సరుకులు ఇవ్వడం జరిగింది.
    1
    కారంపూడి గ్రామంలోని ఒక పేద కుటుంబానికి బ్రహ్మానందం రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పాత్ర బియ్యాన్ని కొంత సరుకులు ఇవ్వడం జరిగింది.
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • అన్నారు. సత్తుపల్లిలో ఆర్టీసీ డిపో గేటు వద్ద కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 42 రోజులు అవుతున్నప్పటికీ అటు సంస్థ గాని ఇటు ప్రభుత్వానికి గాని చీమకుట్టినట్లు అయినా లేదని, కార్మికుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం వారు హక్కులను కాలరాసేలా ప్రవర్తించడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో కొత్తూరు ఉమామహేశ్వరరావు, చాంద్ పాషా, మల్లూరు అంకంరాజు, వల్లభనేని పవన్, నరుకుళ్ల శ్రీను, చంటి, పూజల రవి, వెంకటేశ్వరరావు, గాదె సురేష్ తదితరులు ఉన్నారు.
    1
    అన్నారు. సత్తుపల్లిలో ఆర్టీసీ డిపో గేటు వద్ద కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 42 రోజులు అవుతున్నప్పటికీ అటు సంస్థ గాని ఇటు ప్రభుత్వానికి గాని చీమకుట్టినట్లు అయినా లేదని, కార్మికుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం వారు హక్కులను కాలరాసేలా ప్రవర్తించడం సబబు కాదన్నారు.
కార్యక్రమంలో కొత్తూరు ఉమామహేశ్వరరావు, చాంద్ పాషా, మల్లూరు అంకంరాజు, వల్లభనేని పవన్, నరుకుళ్ల శ్రీను, చంటి, పూజల రవి, వెంకటేశ్వరరావు, గాదె సురేష్ తదితరులు ఉన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ గేట్ సమీపంలో 500 మీటర్ల సూచిక బోర్డును బుధవారం తెల్లవారుజామున కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కి తీవ్రగాయలై పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    1
    నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ గేట్ సమీపంలో 500 మీటర్ల సూచిక బోర్డును బుధవారం తెల్లవారుజామున కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా 
మరో వ్యక్తి కి తీవ్రగాయలై పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • పల్నాడు జిల్లా కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు అలవాటు వడ్డ ఇంటర్ విద్యార్థి బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న బాలుడు ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై చిన్న కుమారుడుని ప్రశ్నించిన తల్లి తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన బాలుడు బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి.
    1
    పల్నాడు జిల్లా
కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగు వ్యసనాలకు అలవాటు వడ్డ  ఇంటర్ విద్యార్థి
బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న బాలుడు
ఇటీవల తల్లి ఫోన్ లో ఉన్న  మూడు లక్షలు సైతం బెట్టింగుల్లో పెట్టిన కుమారుడు
మరో కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళ్లగా బయటపడ్డ అసలు విషయం
ఖాతాలో ఉన్న డబ్బులు మాయంపై   చిన్న కుమారుడుని ప్రశ్నించిన  తల్లి
తల్లి ప్రశ్నించడంతో ఇటీవల ఇంటి నుండి అదృశ్యం అయిన బాలుడు
రెండు రోజుల క్రితం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైన  బాలుడు
బాలుడు అదృశ్యంపై మాచర్ల పోలీసులకు  ఫిర్యాదు చేసిన  తల్లి.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.