Shuru
Apke Nagar Ki App…
నిరంజన్ రెడ్డిని పరామర్శించిన బిసివై కన్వీనర్ హరిబాబు యాదవ్ నిరంజన్ రెడ్డిని పరామర్శించిన బిసివై కన్వీనర్ హరిబాబు యాదవ్ మండలంలోని పరికిదొన పంచాయతీ కంపల్లి కి చెందిన నిరంజన్ రెడ్డి లద్ధిగం సబ్ స్టేషన్ లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై గాయాల పాలైన విషయం విధితమే ప్రస్తుతం అతను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విషయం తెలుసుకున్న పుంగనూరు నియోజకవర్గ బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు యాదవ్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నిరంజన్ రెడ్డికి ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించాలని అక్కడే వైద్యులను ఆయన కోరారు బాధితుడికి అతని కుటుంబ సభ్యులకి బీసీవై పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిసివై పార్టీ నాయకులు పాల్గొన్నారు
Maheshbabu Kadiyala
నిరంజన్ రెడ్డిని పరామర్శించిన బిసివై కన్వీనర్ హరిబాబు యాదవ్ నిరంజన్ రెడ్డిని పరామర్శించిన బిసివై కన్వీనర్ హరిబాబు యాదవ్ మండలంలోని పరికిదొన పంచాయతీ కంపల్లి కి చెందిన నిరంజన్ రెడ్డి లద్ధిగం సబ్ స్టేషన్ లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై గాయాల పాలైన విషయం విధితమే ప్రస్తుతం అతను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విషయం తెలుసుకున్న పుంగనూరు నియోజకవర్గ బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు యాదవ్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నిరంజన్ రెడ్డికి ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించాలని అక్కడే వైద్యులను ఆయన కోరారు బాధితుడికి అతని కుటుంబ సభ్యులకి బీసీవై పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిసివై పార్టీ నాయకులు పాల్గొన్నారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రాతి పని లేక 20 వేల మంది వడ్డెర కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 120 ఆలయాలకు అవసరమైన రాళ్లను ప్రైవేటు భూముల నుండి సేకరిస్తున్నారని, తమకు పని కల్పించాలని కడపిడికి వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్య సాయి కార్మికుల నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సంఘీభావంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు.1
- రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా చేపట్టింది. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు బైఠాయించి నిరసన తెలిపారు.2
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- ఎమ్మెల్యే బీవీ జై నాగేశ్వర్ రెడ్డికి హాలహర్విలో ఘన స్వాగతం హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా1
- కొల్లు రవీంద్రా మీరు వేసుకున్న పచ్చ కళ్లజోడుని తీసేసి చూస్తే.. వైయస్ జగన్ గారు చేసిన మంచి కనిపిస్తుంది అభివృద్ధి పనులు చేయడం, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, పేదలకు పథకాలు ఇవ్వడం రాష్ట్రాన్ని నా*శనం చేయడమా కొల్లు రవీంద్రా? -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్సీపీ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి1
- అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలం జీడిపల్లిలో కుక్కల దాడిలో ఒకేసారి 52 గొర్రెపిల్లలు మృతి చెందాయి. ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన ఈ గొర్రెపిల్లల మృతితో రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో ఎర్రిస్వామి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.1
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.1