A9MAA న్యూస్ :-కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పరిధిలోని గంజహళ్లి గ్రామంలో నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి లో పార్టీలో టిడిపి వాళ్ళు చేరినట్టు చెప్పిన వైఎస్ఆర్సిపి నాయకులకు గంజహళ్లి గ్రామ టిడిపి అధ్యక్షులు తలారి శ్రీనివాసులు స్పందించారు టిడిపి నుండి వైఎస్సార్సీపీలో చేరినట్టు ప్రచారం చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకు కౌంటర్ ఇచ్చారు మీరు వైయస్సార్సీపీలో చేర్పించుకున్న వారు వైయస్సార్సీపీలో ఉన్న వారే అని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపిలో రెండు వర్గాలుగా మిరే కొట్టుకుంటున్నారని చెన్నకేశవరెడ్డి బుట్టా రేణుక వర్గాలుగా ఉన్నటువంటి వారిని ఇక్కడ నుండి అక్కడికి అక్కడి నుండి ఇక్కడికి మారుస్తూ టిడిపి నుంచి వచ్చిన వారై అని చెప్పుకుంటూ వైఎస్ఆర్సిపి నాయకులు రోజులు గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.టిడిపిలో ఉండేవారు వైసీపీలో చేరినారు అని చెప్పుకునే మీరు వారికీ టిడిపిలో అసలు సభ్యత్వమే లేదని ఏనాడు కూడా వాళ్ళు టిడిపి కండువా వేసుకోలేదని తెలిపారు ఇకనైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గంజహళ్లి గ్రామ టిడిపి మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు బందే నవాజ్ పురుషోత్తమ నాయుడు సుధాకర్ నాయుడు ప్రహ్లాద షాషావలి బడిశావ్, నిలకంఠ శివుడు కాజా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
A9MAA న్యూస్ :-కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పరిధిలోని గంజహళ్లి గ్రామంలో నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి లో పార్టీలో టిడిపి వాళ్ళు చేరినట్టు చెప్పిన వైఎస్ఆర్సిపి నాయకులకు గంజహళ్లి గ్రామ టిడిపి అధ్యక్షులు తలారి శ్రీనివాసులు స్పందించారు టిడిపి నుండి వైఎస్సార్సీపీలో చేరినట్టు ప్రచారం చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకు కౌంటర్ ఇచ్చారు మీరు వైయస్సార్సీపీలో చేర్పించుకున్న వారు వైయస్సార్సీపీలో ఉన్న వారే అని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపిలో రెండు వర్గాలుగా మిరే కొట్టుకుంటున్నారని చెన్నకేశవరెడ్డి బుట్టా రేణుక వర్గాలుగా ఉన్నటువంటి వారిని ఇక్కడ నుండి అక్కడికి అక్కడి నుండి ఇక్కడికి మారుస్తూ టిడిపి నుంచి వచ్చిన వారై అని చెప్పుకుంటూ వైఎస్ఆర్సిపి నాయకులు రోజులు గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.టిడిపిలో ఉండేవారు వైసీపీలో చేరినారు అని చెప్పుకునే మీరు వారికీ టిడిపిలో అసలు సభ్యత్వమే లేదని ఏనాడు కూడా వాళ్ళు టిడిపి కండువా వేసుకోలేదని తెలిపారు ఇకనైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గంజహళ్లి గ్రామ టిడిపి మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు బందే నవాజ్ పురుషోత్తమ నాయుడు సుధాకర్ నాయుడు ప్రహ్లాద షాషావలి బడిశావ్, నిలకంఠ శివుడు కాజా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
- భారత్ మాత కి జై 🇮🇳2
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 6000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేసేందుకు 6000 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు తమను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో 6000 రూపాయలు కృష్ణకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు.1
- పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్సర్ నిర్వహించడం జరిగింది డీఎస్పీ హనుమంతరావు పాయింట్స్: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసువారికి సమాచారం ఇవ్వండి పిల్లలపై తల్లిదండ్రులనిగా తప్పనిసరిగా ఉండాలని సూచించారు పల్నాడు జిల్లాలో అసెంఘిక కార్యక్రమాలకి తావులేదని అలాంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు,1
- 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించి, వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, ఘన విజయం సాధించాలని కోరుకుంటూ..... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జండా పట్టుకొని శబరిమల కొండ ఎక్కి, అయ్యప్ప స్వామికి మొక్కులు చెల్లించుకున్న భక్తుడు2
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల ముందస్తు సంక్రాంతి సంబరాలు పీలేరు జనవరి 8 : స్థానిక పీలేరు పట్టణంలో సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే వి.ఎస్.ఎన్ విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా ఎంతో ఘనంగా నిర్వహించారు. మొదటగా వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల అధినేత్రి వి.మాధవి విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి భోగి,సంక్రాంతి మరియు కనుమ పండుగల ఆవశ్యకత, గొప్పతనాన్ని గురించి వివరించారు. తదుపరి విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఆటలు పోటీలు నిర్వహించారు. విద్యార్థినులకు రంగోళి, ఖోఖో పోటీలు మరియు విద్యార్థులకు గాలి పతంగులు, కబడ్డి, క్రికెట్ వంటి ఆటల పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, పాల్గొన్నారు. చివరగా వి.ఎస్.ఎన్ ఒలంపియాడ్ ప్రిన్సిపాల్ సురేష్ పండుగలను విద్యార్థులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ కుటుంబ సభ్యులు మరియు బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలి అని కుటుంబ విలువలు గురించి తెలిపి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాములు అందురు విద్యార్థులలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.1
- బద్వేల్ పట్టణంలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో కలసి పన్ను వసూలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి హాజరయ్యారు. సత్వరమే పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. టాప్ 100 నుండి బకాయిదారుల జాబితా బహిరంగ ప్రదేశాల్లో కూడళ్లలో త్వరలో ప్రదర్శన చేస్తామన్నారు. ఏళ్ల తరబడి బకాయిలు ఉన్న పన్ను ఎగవేతదారులు తక్షణమే పన్నులు చెల్లించకపోతే వ్యాపార సముదాయాలు సీజ్ చేస్తామన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- పిల్లల భవిష్యత్తు కోసం తాను ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడి పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడ విద్యార్థులకు కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆయనతోపాటు ఆర్డీవో అశోక్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.1