Shuru
Apke Nagar Ki App…
🙏🌺దుర్గమ్మ పడిపూజ రావులపాలెం 🙏🌺 please subscribe 🥰
Channa Reddy
🙏🌺దుర్గమ్మ పడిపూజ రావులపాలెం 🙏🌺 please subscribe 🥰
More news from Ravulapalem and nearby areas
- 🙏🌺దుర్గమ్మ పడిపూజ రావులపాలెం 🙏🌺 please subscribe 🥰1
- ఆలమూరు గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ తల్లి🙏💐1
- En-Route Short Trip to వాడపల్లి - ఆత్రేయపురం1
- మండపేట పట్టణంలో 1987- 88 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పూర్వపు విద్యార్థులు వివిధ రంగాలలో వివిధ ప్రదేశాలలో స్థిరపడ్డారు. వీరు గత కొన్నేళ్లుగా తమ మిత్రులందరూ కలసి ప్రియ మిత్ర సంఘం ఏర్పాటు చేసుకుని ఆసంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మండపేట ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో అత్యంత ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులు 10 మందికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు చొప్పున నగదు పురస్కారాలను ఈరోజు మండపేట శుభమస్తు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న MLA వేగుళ్ళ జోగేశ్వరరావు, MEO నాయుడు రామచంద్రరావు చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని అందజేశారు.1
- మండపేట కలవపువ్వు దేవి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నాల్గో రోజు ఆలయ వ్యవస్థాపకులు రెడ్డి బ్రాహ్మణ చౌదరి కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఆలయ పూజారి అయినవిల్లి రాజరాజేశ్వర రుద్ర శర్మ అమ్మవారికి విశేష పూజలు, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక హోమాలు, కుంకుమ పూజలు భవానీలు, భక్తుల సమక్షంలో కన్నులపండువగా నిర్వహించారు.అమ్మవారు భక్తులకు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు1
- జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఫేక్ పట్టాలు ఆచంట మండలం కొడమంచిలి పరిధిలోని టి. మెరకలో జగనన్న కాలనీ లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. లబ్దిదారుల్లో 43 మందికి ఫేక్ పట్టాలు వచ్చాయని అధికారులు నిర్ధారణకు రావడంతో వారంతా కాలనీ వద్ద చేరుకున్నారు. పట్టాల కోసం గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుడు ప్రస్తుత సర్పంచ్ సుంకర సీతారాం కు రూ.50 నుంచి రూ.80 వేలు చెల్లించామని ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.1
- ఈరోజు నాలుగు రోజు అమ్మవారి హారతులు మండపేట కలవపు సెంటర్ దుర్గాదేవి ఆలయం1
- జగన్మాత అమ్మలకన్న అమ్మగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మండపేట రైతుబజారు వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయలక్ష్మి అమ్మవారి 45వ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు. నాల్గో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు సామూహికంగా అమ్మవారికి ఆలయం వద్దనే పొంగలి తయారు చేసి నైవేద్యం సమర్పించారు1