logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నీలోఫర్ హాస్పటల్ చాలా ద రుణాలు పట్టించుకునే నాధుడు ఎవరు గవర్నమెంట్ వీ రెస్పాన్స్ అయిత దీని గురించి గవర్నమెంట్ పట్టపట్టించుకోవాలి లంచాలకు ఆయమ్మ నుంచి సెక్రెటరీ వరకు

17 hrs ago
user_Andugula sagargoud
Andugula sagargoud
Adilabad Urban, Telangana•
17 hrs ago

నీలోఫర్ హాస్పటల్ చాలా ద రుణాలు పట్టించుకునే నాధుడు ఎవరు గవర్నమెంట్ వీ రెస్పాన్స్ అయిత దీని గురించి గవర్నమెంట్ పట్టపట్టించుకోవాలి లంచాలకు ఆయమ్మ నుంచి సెక్రెటరీ వరకు

  • user_Andugula sagargoud
    Andugula sagargoud
    Adilabad Urban, Telangana
    🙏🙏🙏🙏🙏😭😭😭😭
    13 hrs ago
  • user_Andugula sagargoud
    Andugula sagargoud
    Adilabad Urban, Telangana
    😭😭😭😭😭
    13 hrs ago
More news from Telangana and nearby areas
  • చార్జింగ్ గుంజుకున్నాడు సెక్రెటరీ ఏమని బతిమిలాడితే ఇవ్వలేదు పోలీసులకు ఇచ్చిన కింద తీసుకుపొండ్రి అని చెప్పాడు సార్ కి వెళ్లి అడిగితే పోలీస్ సార్ అక్కడ వైల్డ్ డ్యామేజ్ అయితే ఆక్సిజన్ కి సంబంధించిన చార్జింగ్ పెట్టొద్దు అని చెప్పాడు సరే సార్ ఇంకోసారి పెట్టా అని చెప్తే సార్ మీకు ఇచ్చారటగా చార్జింగ్ గడ్డలు లేదు పైన సెక్యూరిటీ దగ్గర ఉంది తీసుకపొండ్రి వచ్చి అడిగితే సెక్రటరీ నేను ఇవ్వ వోల్టా సీరియస్ అవుతున్నాడు 🥹🥹🥹
    1
    చార్జింగ్  గుంజుకున్నాడు సెక్రెటరీ ఏమని బతిమిలాడితే ఇవ్వలేదు పోలీసులకు ఇచ్చిన కింద తీసుకుపొండ్రి అని చెప్పాడు సార్ కి వెళ్లి అడిగితే పోలీస్ సార్  అక్కడ వైల్డ్ డ్యామేజ్ అయితే ఆక్సిజన్ కి సంబంధించిన చార్జింగ్ పెట్టొద్దు అని చెప్పాడు సరే సార్ ఇంకోసారి పెట్టా  అని చెప్తే సార్ మీకు ఇచ్చారటగా చార్జింగ్ గడ్డలు లేదు పైన సెక్యూరిటీ దగ్గర ఉంది తీసుకపొండ్రి  వచ్చి అడిగితే సెక్రటరీ నేను ఇవ్వ వోల్టా సీరియస్ అవుతున్నాడు 🥹🥹🥹
    user_Andugula sagargoud
    Andugula sagargoud
    Adilabad Urban, Telangana•
    6 hrs ago
  • , but the Great Nicobar Trans-shipment Hub is set to change the game. ⚓️ • Planned capacity: 16 million TEUs. 🏗️ • Strategic location: Just 40 nautical miles from the Malacca Strait. 📍 • Economic boost: Retaining $200–220 million in port handling charges annually. 💰 This project is more than just about infrastructure. It's about reclaiming our maritime sovereignty and building a truly self-sufficient India.
    1
    , but the Great Nicobar Trans-shipment Hub is set to change the game. ⚓️
• Planned capacity: 16 million TEUs. 🏗️
• Strategic location: Just 40 nautical miles from the Malacca Strait. 📍
• Economic boost: Retaining $200–220 million in port handling charges annually. 💰
This project is more than just about infrastructure. It's about reclaiming our maritime sovereignty and building a truly self-sufficient India.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    15 hrs ago
  • तेलंगाना के करीमनगर के ज्योति नगर इलाके में स्थित PMJ ज्वेलरी शॉप में रविवार को सनसनीखेज़ घटना घटी। 📌 घटना विवरण - दोपहर के समय पाँच हथियारबंद बदमाश दुकान में घुस आए। - उन्होंने कर्मचारियों पर गोलियाँ चलाईं, जिससे कई लोग गंभीर रूप से घायल हो गए। - बदमाश भारी मात्रा में सोने के आभूषण लूटकर फरार हो गए। - घायलों को तत्काल अस्पताल ले जाया गया, जहाँ उनकी हालत नाज़ुक बताई जा रही है। 📌 पुलिस कार्रवाई - सूचना मिलते ही पुलिस मौके पर पहुँची और पूरे क्षेत्र को घेराबंदी कर लिया। - दुकान में लगे CCTV कैमरों की फुटेज को खंगाला जा रहा है। - फुटेज के आधार पर आरोपियों की तलाश शुरू कर दी गई है।
    1
    तेलंगाना के करीमनगर के ज्योति नगर इलाके में स्थित PMJ ज्वेलरी शॉप में रविवार को सनसनीखेज़ घटना घटी।  
📌 घटना विवरण  
- दोपहर के समय पाँच हथियारबंद बदमाश दुकान में घुस आए।  
- उन्होंने कर्मचारियों पर गोलियाँ चलाईं, जिससे कई लोग गंभीर रूप से घायल हो गए।  
- बदमाश भारी मात्रा में सोने के आभूषण लूटकर फरार हो गए।  
- घायलों को तत्काल अस्पताल ले जाया गया, जहाँ उनकी हालत नाज़ुक बताई जा रही है।  
📌 पुलिस कार्रवाई  
- सूचना मिलते ही पुलिस मौके पर पहुँची और पूरे क्षेत्र को घेराबंदी कर लिया।  
- दुकान में लगे CCTV कैमरों की फुटेज को खंगाला जा रहा है।  
- फुटेज के आधार पर आरोपियों की तलाश शुरू कर दी गई है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    11 hrs ago
  • ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు మొదట తన కుటుంబం ఎక్కడ నుంచి ఎదిగిందో గుర్తు చేసుకోవాలని అన్నారు రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలే అరవింద్ కు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు రాష్ట్ర పీసీసీ నాయకులు అరవింద్ పై తీవ్ర విమర్శలు చేశారు
    1
    ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు మొదట తన కుటుంబం ఎక్కడ నుంచి ఎదిగిందో గుర్తు చేసుకోవాలని అన్నారు రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలే అరవింద్ కు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు రాష్ట్ర పీసీసీ నాయకులు అరవింద్ పై తీవ్ర విమర్శలు చేశారు
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • జగిత్యాల, తేదీ03: కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కార్యదర్శి ముఖేష్ ఖన్నా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు — జేఎన్టీయూ, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటిని ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తాను రైతు నాయకుడిగా చెప్పుకునే జీవన్ రెడ్డి, ఒక్క రైతు ఆధారిత పరిశ్రమ లేదా ఇండస్ట్రీను కూడా ఎందుకు స్థాపించలేదని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి రాజకీయాలంటే పదవి కాంక్ష, స్వలాభం, కుటుంబ పాలన మాత్రమేనని విమర్శించారు. ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను మధ్యలోనే వదిలేయడం ఆయన విధానమని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీను కలిసిన సందర్భంలో, తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని, పార్టీకి దూరం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని స్పష్టం చేశారు. మాజీ మంత్రివద్ద ఉన్న గద్దె బ్యాచ్ తమ వ్యవహారశైలిని మార్చుకోవాలని హెచ్చరించారు. పార్టీ మార్పుల నేపథ్యంలో, కే. చంద్రశేఖర్ రావు మరియు జీవన్ రెడ్డిల మధ్య ఉన్న బంధం బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
    4
    జగిత్యాల, తేదీ03:
కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కార్యదర్శి ముఖేష్ ఖన్నా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జీవన్ రెడ్డి తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు — జేఎన్టీయూ, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటిని ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
తాను రైతు నాయకుడిగా చెప్పుకునే జీవన్ రెడ్డి, ఒక్క రైతు ఆధారిత పరిశ్రమ లేదా ఇండస్ట్రీను కూడా ఎందుకు స్థాపించలేదని ప్రశ్నించారు.
జీవన్ రెడ్డి రాజకీయాలంటే పదవి కాంక్ష, స్వలాభం, కుటుంబ పాలన మాత్రమేనని విమర్శించారు. ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను మధ్యలోనే వదిలేయడం ఆయన విధానమని పేర్కొన్నారు.
ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీను కలిసిన సందర్భంలో, తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని, పార్టీకి దూరం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని స్పష్టం చేశారు.
మాజీ మంత్రివద్ద ఉన్న గద్దె బ్యాచ్ తమ వ్యవహారశైలిని మార్చుకోవాలని హెచ్చరించారు.
పార్టీ మార్పుల నేపథ్యంలో, కే. చంద్రశేఖర్ రావు మరియు జీవన్ రెడ్డిల మధ్య ఉన్న బంధం బయటపడిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • *నీట్ - 2026 పరీక్ష కేంద్రాలలో బందొబస్త్ ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్* నిజామాబాద్ జిల్లా లో నిర్వహించబడుతున్న నీట్ 2026 పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను *గౌరవనీయులు నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్.,* గారు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ ( ఆటోనోమస్ ) హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ బ్లాక్ లోని పరీక్ష కేంద్రాని క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థులు , వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులను సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. అలాగే పరీక్షల నిబంధనలు కచ్చితంగా అమలు కావాలనే దృష్ట్యా, సెక్యూరిటీ చెక్‌లను కఠినంగా నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి పరీక్షల నిర్వహణ విజయవంతం కావడానికి తోడ్పడాలని కోరారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శ్రీ రామ్ మోహన్ రెడ్డి, అబ్సర్వర్స్ డాక్టర్ మహేందర్ , డాక్టర్ ఘంటా చంద్రశేఖర్, నిజామాబాదు టౌన్ సి. ఐ శ్రీ శ్రీనివాస్ రాజ్ , 3 టౌన్ :ఎస్. ఐ శ్రీ హరి బాబు తదితరులు గలర
    1
    *నీట్ - 2026 పరీక్ష కేంద్రాలలో బందొబస్త్ ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్* 
నిజామాబాద్ జిల్లా లో నిర్వహించబడుతున్న నీట్ 2026 పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను *గౌరవనీయులు నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్.,* గారు స్వయంగా పర్యవేక్షించారు. 
ఈ సందర్బంగా గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ ( ఆటోనోమస్ ) హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ బ్లాక్ లోని పరీక్ష కేంద్రాని క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు.
ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థులు , వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులను సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. అలాగే పరీక్షల నిబంధనలు కచ్చితంగా అమలు కావాలనే దృష్ట్యా, సెక్యూరిటీ చెక్‌లను కఠినంగా నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి పరీక్షల నిర్వహణ విజయవంతం కావడానికి తోడ్పడాలని కోరారు.
ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శ్రీ రామ్ మోహన్ రెడ్డి, అబ్సర్వర్స్ డాక్టర్ మహేందర్ , డాక్టర్ ఘంటా చంద్రశేఖర్, నిజామాబాదు టౌన్ సి. ఐ శ్రీ శ్రీనివాస్ రాజ్ , 3 టౌన్ :ఎస్. ఐ శ్రీ హరి బాబు తదితరులు గలర
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ (వీడియో) May 03, 2026, తెలంగాణ : కరీంనగర్‌లోని PMJ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజీ బయటికి వచ్చింది. సిబ్బందిని ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. బంగారు ఆభరణాలను దోచుకొని బయటికెళ్లే క్రమంలో దొంగలు కాల్పులు జరపగా సిబ్బంది గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ (వీడియో)
May 03, 2026, 
తెలంగాణ : కరీంనగర్‌లోని PMJ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజీ బయటికి వచ్చింది. సిబ్బందిని ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. బంగారు ఆభరణాలను దోచుకొని బయటికెళ్లే క్రమంలో దొంగలు కాల్పులు జరపగా సిబ్బంది గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • దీని గురించి గవర్నమెంట్ పట్టపట్టించుకోవాలి లంచాలకు ఆయమ్మ నుంచి సెక్రెటరీ వరకు
    1
    దీని గురించి గవర్నమెంట్ పట్టపట్టించుకోవాలి లంచాలకు ఆయమ్మ నుంచి సెక్రెటరీ వరకు
    user_Andugula sagargoud
    Andugula sagargoud
    Adilabad Urban, Telangana•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.