డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు.. నల్గొండలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేది ఏం లేదు సిట్ అంటేనే కూర్చోవడం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే ఫాంహౌస్ కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది ఆర్ఎస్ఎస్ ని నిషేదించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా భారత నిఘా విభాగం *రా* ను కూడా నిషేదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది రాష్టంలో కరెంట్ కోత విపరీతంగా ఉంది కరెంటు సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగించాలి పంటలు ఎండిపోతున్నాయి మందుల సామేల్ బ్రాహ్మణ సమాజాన్నే కాదు హిందువులపై విషం కక్కారు.
డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు.. నల్గొండలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేది ఏం లేదు సిట్ అంటేనే కూర్చోవడం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే ఫాంహౌస్ కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది ఆర్ఎస్ఎస్ ని నిషేదించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా భారత నిఘా విభాగం *రా* ను కూడా నిషేదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది రాష్టంలో కరెంట్ కోత విపరీతంగా ఉంది కరెంటు సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగించాలి పంటలు ఎండిపోతున్నాయి మందుల సామేల్ బ్రాహ్మణ సమాజాన్నే కాదు హిందువులపై విషం కక్కారు.
- ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ ఆర్టీవో కార్యాలయం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.1
- ఉగాది శుభకాంక్ష లు2
- తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.1
- సోషల్ మీడియా క్రేజ్.. ప్రాణాల మీదకు తెస్తోంది! రీల్స్ పిచ్చితో మృత్యువుతో చెలగాటం.. కదులుతున్న బస్సు కింద దూరి యువకుడి భయంకరమైన స్కేటింగ్ విన్యాసం! నేటి తరుణంలో సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాలకు తెగిస్తోంది. క్షణకాలం ఆనందం కోసం.. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ మృత్యువుతో పోరాడుతున్నారు. తాజాగా ఒక యువకుడు కదులుతున్న బస్సు కింద నుంచి స్కేటింగ్ చేస్తూ అవతలి వైపుకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. రహదారిపై ఒక బస్సు తన వేగంతో వెళ్తుండగా, వెనుక నుంచి స్కేటింగ్ చేస్తూ వచ్చిన ఒక యువకుడు అనూహ్యంగా బస్సు కిందకు దూరిపోయాడు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా లేదా బస్సు టైరు కింద పడినా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కానీ, అదృష్టవశాత్తు ఆ యువకుడు క్షేమంగా బయటకు వచ్చాడు. చూడటానికి ఇది ఒక అద్భుతంలా అనిపించినా, ఇలాంటి చర్యలు ప్రాణాంతకమని ట్రాఫిక్ పోలీసులు మరియు సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్ చూసి చిన్నపిల్లలు, ఇతర యువకులు కూడా ప్రయత్నించే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ముఖ్య గమనిక: వీడియోలు వైరల్ కావొచ్చు కానీ, ప్రాణాలు పోతే తిరిగి రావు. సాహసాలకు, మూర్ఖత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని JTV9 News యువతకు విజ్ఞప్తి చేస్తోంది.1
- వరంగల్ జిల్లా:పర్వదినాన్ని పురస్కరించుకొని 56వ డివిజన్ పరిధిలో గోపాలపురం Z కన్వెన్షన్ హాల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాసం పూర్తి చేసిన ముస్లిం సోదరులకు కజ్జూర తినిపించారు. ఎమ్మెల్యే నాగరాజు రంజాన్ మాసం మతపరమైన ఆంకితభావానికి, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ముఖ్యమైనదని, మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గోపాలపురం ఊర చెరువు కట్ట మరమత్తులకు 4 కోట్లు మంజూరైనట్లు, నియోజకవర్గంలోని అన్ని మసీదులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత, మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- ఆత్రం సమ్మక్క కులోన్మాదహత్యపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలనీ తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ డిమాండ్. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతీ ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో మోసగించి హత్య చేసిన కెల్కారి జలపతి మరియు అతనికి సహకరించిన అతని కుటుంబ సభ్యులు,వ్యక్తులపై హత్య మరియు యస్సీ యస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని అదేవిధంగా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం దర్యాప్తు చేపట్టాలని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున, డిమాండ్ చేశారు. కెల్కారి జలపతి అనే వ్యక్తి గత నాలుగేళ్ల క్రితం ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో వివాహం చేసుకొని మోసం చేయడమే కాకుండా జలపతి ఆయన కుటుంబం సమ్మక్కపై దాడి చేసి ఇంటి నుండి గెంటివేశారు.ఈ ఏడాది మళ్ళీ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించినా కెల్కారి జలపతి ఆత్రం సమ్మక్కను గర్బవతి చేశాడు సమ్మక్క పెళ్లి చేసుకోమని అడగగా కుల వివక్షతతో హత్య చేశాడని పేర్కొన్నారు .ఈ కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాము. నిందితుడు కెల్కారి జలపతి అతని కుట్రలో ఉన్న కుటుంబ సభ్యులను తక్షణం అరెస్టు చేయాలి.బాధిత కుటుంబానికి ₹25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని,ఆదివాసీ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక చట్టలు అమలు చేయాలనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నికి విజ్ఞపి చేశారు. ఈ కార్యక్రమంలో గోడం రేణుక ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు, ఉయిక ఇందిర ఆదివాసి మహిళా సంఘం జిల్లా ఉపధ్యక్షురాలు, ఆత్రం గణపతి, డివిజన్ అధ్యక్షులు సోయం లలితా మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు, వేడమ ముకుంద్ రావ్ మండల అధ్యక్షులు కొమర గోవిందరావు, పుష్నక్ నాగరావు, వెట్టి బొజ్జు, చక్రం సోము తదితరులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు కురవి పోలీస్ సంయుక్త ఆపరేషన్ లో అక్రమ సారాయి వ్యాపారం గురించి చిత్తూరు నుండి మహబూబాబాద్ కి నల్లబెల్లం తరలిస్తున్న లారీ నీ కురవి శివారు సోమ్లా తండా దగ్గర పట్టుకొని అందులో తరలిస్తున్న 70క్వింటాల్ నల్లబెల్లం,10 క్వింటల్ పట్టిక స్వాధీనం చేసుకొని బాద్యులైన గుగులోత్ సుమన్ మహబూబాబాద్, ఆరెపల్లి మధు మరియు బొల్లా విజయ్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ Ci హతీరామ్, Si తాహేర్ బాబా, మరియు కురవి Si గండ్రాతి సతీష్, Si జయకుమార్, Pc సమ్మయ్య, Pc హరిబాబు,pc నరేష్, Pc బద్రు, Pc బాబు పాల్గొన్నారు.1
- నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేది ఏం లేదు సిట్ అంటేనే కూర్చోవడం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే ఫాంహౌస్ కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది ఆర్ఎస్ఎస్ ని నిషేదించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా భారత నిఘా విభాగం *రా* ను కూడా నిషేదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది రాష్టంలో కరెంట్ కోత విపరీతంగా ఉంది కరెంటు సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగించాలి పంటలు ఎండిపోతున్నాయి మందుల సామేల్ బ్రాహ్మణ సమాజాన్నే కాదు హిందువులపై విషం కక్కారు.1