Shuru
Apke Nagar Ki App…
*నందినమ్మ మీరైనా కరుణించండి అంటున్న మధిర ముస్లిం కాలనీవాసులు...* *అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించి విన్నవించి అలసిపోయాం.. నందినమ్మ మీరైనా మార్గం చూపించండి..* *ఏ పార్టీ అధికారంలో ఉన్న మేం మాత్రం అన్యాయానికే గురవుతున్నాం...* *భట్టి విక్రమార్క గారు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు,, ప్రస్తుతం డిప్యూటీ సీఎం కానీ మా పరిస్థితి మాత్రం మారలే..* *పేద ముస్లింల పట్ల కాస్తంత దయ చూపి మా అద్వాన పరిస్థితిని మీరైనా గ్రహించి మాకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోండి నందినమ్మ....* *మధిర మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ ముస్లిం కాలనీవాసుల విన్నపం... *
Ram esh
*నందినమ్మ మీరైనా కరుణించండి అంటున్న మధిర ముస్లిం కాలనీవాసులు...* *అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించి విన్నవించి అలసిపోయాం.. నందినమ్మ మీరైనా మార్గం చూపించండి..* *ఏ పార్టీ అధికారంలో ఉన్న మేం మాత్రం అన్యాయానికే గురవుతున్నాం...* *భట్టి విక్రమార్క గారు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు,, ప్రస్తుతం డిప్యూటీ సీఎం కానీ మా పరిస్థితి మాత్రం మారలే..* *పేద ముస్లింల పట్ల కాస్తంత దయ చూపి మా అద్వాన పరిస్థితిని మీరైనా గ్రహించి మాకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోండి నందినమ్మ....* *మధిర మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ ముస్లిం కాలనీవాసుల విన్నపం... *
More news from Mudigonda and nearby areas
- ముదిగొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణ మాఫీని హర్షిస్తూ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క గారి చిత్ర పటానికి పాలాబి షేకం....1
- అచ్చంపేట అభివృద్ధి కోసం..1
- అసెంబ్లీలో అచ్చంపేట ప్రజల వైద్య ఆరోగ్యం పై మరియు ఏరియా హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తెచ్చిన...1
- అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ గురించి అసెంబ్లీలో నల్లమల్ల ముద్దుబిడ్డ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు1
- అసెంబ్లీలో అచ్చంపేట ప్రజల వైద్య ఆరోగ్యం పై మరియు ఏరియా హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన్న డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు.1
- ఓటమి జగన్ లో మార్పు తెచ్చిందా.. అందుకే జనాన్ని కలుస్తున్నాడా..? ================== వైసీపీ అధినేత జగన్ మారిపోయినట్టుగా కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకూ తాడేపల్లి ప్యాలస్ లోపలికి ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు. ఆఖరికి మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా కూడా జగనన్న అనుమతి లేనిదే ఎంట్రీ ఉండేది కాదు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాక.. జగనన్నకు తత్త్వం బోధపడినట్టుగా ఉంది. మొన్నామధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి.. జర్నలిస్టులతో మాట్లాడారు. తాజాగా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మాట్లాడుతున్నారు. అందరితో ఫోటోలు కూడా దిగుతున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని.. అందరికీ అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. మొత్తానికి ఏపీలో ప్రజలు ఇచ్చిన షాక్ కి జగన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.1
- ఈరోజు (31-07-2024) గుంటూరు DRDA కార్యాలయంలో నాలుగు మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించి, తాడికొండ నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా తాను రూపందించబోయే విజన్ డాక్యూమెంట్ కు సంబంధించి నియోజకవర్గం లోని రోడ్లు, వాటర్ ట్యాంక్, డ్రైనేజీ, స్కూల్స్, వ్యవసాయం, ఆరోగ్యం తదితర విభాగాల్లో సమస్యలను నివేదిక రూపంలో తనకు అందజేయాలని అధికారులకు సూచించిన తాడికొండ శాసన సభ్యులు *శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు*.1
- లోకేష్ చేసిన పనికి మంగళగిరి ప్రజలు ఫిదా.. | Special Story on Nara Lokesh | Mangalagiri | AP News | Popcorn Media1