logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మూడు పూట్ల అన్నం కోసం నా వంతు చిన్న సాయం🙏

6 hrs ago
user_Adimlamganash
Adimlamganash
Farmer Ambajipeta, Konaseema•
6 hrs ago
a747111c-1431-45de-851e-bfa9651154e3
0ad12693-2aee-4dc4-9ae4-d73a514ed78f
b67081f9-f27a-41f6-9ca2-823ae6335b1d
42e6b32d-ddce-4f3b-bfae-cf109da0e821

మూడు పూట్ల అన్నం కోసం నా వంతు చిన్న సాయం🙏

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీక్షేత్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ, మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్, ఎంవీ కృష్ణారావు విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యతగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    2
    అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీక్షేత్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ, మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్, ఎంవీ కృష్ణారావు విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యతగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎస్కేయం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వెంటనే విబిజి రాంజీ చట్టాన్ని వెనక్కి తీసుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.
    1
    కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎస్కేయం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వెంటనే విబిజి రాంజీ చట్టాన్ని వెనక్కి తీసుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • మార్చి లో ఆడబిడ్డ నిధి ద్వారా నెలకీ మహిళలకు 1500
    1
    మార్చి లో ఆడబిడ్డ నిధి ద్వారా నెలకీ మహిళలకు 1500
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    Journalist Rajupalem, Palnadu•
    4 hrs ago
  • శ్రీకాకుళం, జనవరి 25: భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం 75 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకుందని, ఈ అద్భుత ఘట్టానికి సాక్షిగా నిలవడం తనకి ఎంతో సంతోషాన్నిస్తోందని ఉద్వేగంగా చెప్పారు. కళింగ సామ్రాజ్య కాలం నుంచి ఈ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని, నేడు అన్ని రంగాల్లో జిల్లా శరవేగంగా పురోగతి సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణతో పాటు వివిధ విభాగాల ముఖ్య అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన అనంతరం పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
    1
    శ్రీకాకుళం, జనవరి 25: భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం 75 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకుందని, ఈ అద్భుత ఘట్టానికి సాక్షిగా నిలవడం తనకి ఎంతో సంతోషాన్నిస్తోందని ఉద్వేగంగా చెప్పారు. కళింగ సామ్రాజ్య కాలం నుంచి ఈ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని, నేడు అన్ని రంగాల్లో జిల్లా శరవేగంగా పురోగతి సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణతో పాటు వివిధ విభాగాల ముఖ్య అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన అనంతరం పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం శివారులో మేకను దాడి చేసి పులి కాదని జిల్లా అటవీ శాఖ డీఎఫ్‌ఓ రమేష్ నాయక్ తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పులినా, సులానికే చెందిన ఫారెస్ట్ సిబ్బంది మేకను దాడి చేసిన కుక్కనా మరేదైనా జంతువా అనేది పరిశీలించారు. పులికి ఏమాత్రం పోలి తలపడని దాంతో అది వెళ్ళిపోతుందని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జావిద్ హాస్సేన్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం శివారులో మేకను దాడి చేసి పులి కాదని జిల్లా అటవీ శాఖ డీఎఫ్‌ఓ రమేష్ నాయక్ తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పులినా, సులానికే చెందిన ఫారెస్ట్ సిబ్బంది మేకను దాడి చేసిన కుక్కనా మరేదైనా జంతువా అనేది పరిశీలించారు. పులికి ఏమాత్రం పోలి తలపడని దాంతో అది వెళ్ళిపోతుందని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జావిద్ హాస్సేన్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంఈఓ- 2 చంద్రమౌళి ఆలపించిన దేశభక్తి గేయం అందరినీ ఆకట్టుకుంది. తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్వో ఈశ్వరమ్మ, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీనివాసరావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, జడ్పిటిసి కిలారి త్రినాధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
    1
    ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా  ఎంఈఓ- 2 చంద్రమౌళి ఆలపించిన దేశభక్తి గేయం అందరినీ ఆకట్టుకుంది. తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్వో ఈశ్వరమ్మ, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీనివాసరావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, జడ్పిటిసి కిలారి త్రినాధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
    user_Sankar karanam
    Sankar karanam
    Photographer లక్ష్మీనరసుపేట, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    6 hrs ago
  • నాడు నేడు రైతుల బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే పాట పడుతుందని గత ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను మోసం చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు చుట్టంలాంటి భూభారతి చట్టం తెచ్చి వారికి మేలు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు .మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి మంజూరైన రైతు సబ్సిడీ యంత్రాలను లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.
    1
    నాడు నేడు రైతుల బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే పాట పడుతుందని గత ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను మోసం చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు చుట్టంలాంటి భూభారతి చట్టం తెచ్చి వారికి మేలు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు .మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి మంజూరైన రైతు సబ్సిడీ యంత్రాలను లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • ఖమ్మం ప్రభుత్వ టీచర్ పై ట్రోల్స్ ఆపేద్దాం ప్లీజ్ అర్థం చేసుకోండి
    1
    ఖమ్మం ప్రభుత్వ టీచర్ పై ట్రోల్స్ ఆపేద్దాం ప్లీజ్ అర్థం చేసుకోండి
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    Journalist Rajupalem, Palnadu•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.