Shuru
Apke Nagar Ki App…
నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్న బంకులు: ఆందోళన చెందుతున్న వాహనదారులు కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉన్న బంకుల్లో డీజిల్ కొరత తీవ్రంగా ఉందని కొనుగోలుదారులు వాపోతున్నారు.పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు.ఏ బంక్ కి వెళ్లిన నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం తో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అధికారులు ఆయిల్ కొరత లేదని చెప్తున్నా బొంకుల్లో ఆయిల్ సరఫరా లేదు.అధికారులు స్పందించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యధావిధిగా ఆయిల్ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఆదివారం కావడంతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఉందని వార్తలతో వాహనదారులు బారులు తీరారు.
Mee news Reporter
నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్న బంకులు: ఆందోళన చెందుతున్న వాహనదారులు కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉన్న బంకుల్లో డీజిల్ కొరత తీవ్రంగా ఉందని కొనుగోలుదారులు వాపోతున్నారు.పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు.ఏ బంక్ కి వెళ్లిన నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం తో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అధికారులు ఆయిల్ కొరత లేదని చెప్తున్నా బొంకుల్లో ఆయిల్ సరఫరా లేదు.అధికారులు స్పందించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యధావిధిగా ఆయిల్ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఆదివారం కావడంతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఉందని వార్తలతో వాహనదారులు బారులు తీరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉన్న బంకుల్లో డీజిల్ కొరత తీవ్రంగా ఉందని కొనుగోలుదారులు వాపోతున్నారు.పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు.ఏ బంక్ కి వెళ్లిన నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం తో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అధికారులు ఆయిల్ కొరత లేదని చెప్తున్నా బొంకుల్లో ఆయిల్ సరఫరా లేదు.అధికారులు స్పందించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యధావిధిగా ఆయిల్ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఆదివారం కావడంతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఉందని వార్తలతో వాహనదారులు బారులు తీరారు.1
- శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు భాగంగా రథోత్సవం1
- పిఠాపురం: శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదిన వేడుకల పురస్కరించుకుని సామూహిక వ్రతములు మరియు 101 కళాశాలు ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి 1021వ జన్మదిననీ పురస్కరించుకొని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పిఠాపురం దాతల సహకారంతో పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేసవి దృశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాళం ఆండల్ మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీ మూర్తి త్యాగాన్ని పండగల జరుపుకోవడం అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోచం జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ లు కూడా ఇవ్వడం జరుగుతుందని తద్వారా వారు చేసుకునే వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహనీలకు కొత్త వరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఎంతో చేదోడుగా ఉంటూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అలాగే సామూహిక వ్రతములు నిర్వహించామని అందులో 60 దంపతులతో పైన పాల్గొనడం జరిగిందని,వారికి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంధి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదారిశెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదారశెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్ , పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగేటి సత్యనారాయణమూర్తి (సత్తిపండు), ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.1
- 🙏😭 పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని పోలవరం జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ ఆపరేషన్ను ముమ్మరం చేసింది. ఫోక్స్ పేట రేంజ్ రామన్నపాలెం గ్రామానికి చేరుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు, పూణే రెస్క్యూ టీమ్తో కలిసి నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ సిస్టమ్స్ మరియు భారీ బోన్లతో పులిని పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో అన్నీ సిద్ధం చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో, ఏజెన్సీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.1
- సూరంపాలెంలో చెరువు దోపిడీ బహిర్గతం – రాత్రివేళల్లో వందల లారీలతో అక్రమ తవ్వకాలు! 📍 వార్త వివరాలు: Aditya Engineering College సమీపంలోని చెరువులో భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి అంధకారాన్ని ఆసరాగా చేసుకుని ఎక్స్కవేటర్ల సహాయంతో చెరువులోని మట్టి, ఇసుకను భారీగా తవ్వి వందలాది లారీల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం, ప్రతి రోజు రాత్రి సమయంలో లారీలు వరుసగా వచ్చి చెరువును ఖాళీ చేస్తుండగా, భారీ యంత్రాల గర్జనలు ఆ ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి. ఈ తవ్వకాల కారణంగా చెరువు ఆకృతి మారిపోతూ, పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. ఇంత పెద్ద స్థాయిలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల నిర్లక్ష్యమా? లేక ఎవరి సహకారంతో ఈ దోపిడీ కొనసాగుతోందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన చెరువులు ఇలాగే నాశనం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం అక్రమ తవ్వకం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో నీటి కొరతకు దారితీసే తీవ్రమైన సమస్యగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ అక్రమ తవ్వకాలపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి చెరువును రక్షించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.1
- Post by Rai Narendra1
- పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శనివారం నాడు పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయన పరిశీలించారు. అనంతరం కాలువ నిర్మాణ పనులను డ్రోన్ విజువల్స్ తో పర్యవేక్షించారు. అనంతరం మంత్రి రామనాయుడు పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనులు వీడియో ద్వారా మీరు వీక్షించవచ్చు.1