Shuru
Apke Nagar Ki App…
పొట్ట కూటి కోసం యాచకుడి తిప్పలు.. వీడియో వైరల్ పుట్టకూటి కోసం ఓ యాచకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వీడియో ఒక చిక్కిన ఘటన అందరిని ఆశ్చర్య చికితులను చేస్తుంది. తాను యాచించే ప్రదేశానికి వచ్చి షర్టు విప్పి లేని వైకల్యం ఉన్నట్లుగా ప్రదర్శిస్తూ యాచన చేస్తుండడంతో అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. దీంతోటి డ్రామా మొత్తం బయటపండింది.
Journalist Prem
పొట్ట కూటి కోసం యాచకుడి తిప్పలు.. వీడియో వైరల్ పుట్టకూటి కోసం ఓ యాచకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వీడియో ఒక చిక్కిన ఘటన అందరిని ఆశ్చర్య చికితులను చేస్తుంది. తాను యాచించే ప్రదేశానికి వచ్చి షర్టు విప్పి లేని వైకల్యం ఉన్నట్లుగా ప్రదర్శిస్తూ యాచన చేస్తుండడంతో అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. దీంతోటి డ్రామా మొత్తం బయటపండింది.
More news from తెలంగాణ and nearby areas
- పుట్టకూటి కోసం ఓ యాచకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వీడియో ఒక చిక్కిన ఘటన అందరిని ఆశ్చర్య చికితులను చేస్తుంది. తాను యాచించే ప్రదేశానికి వచ్చి షర్టు విప్పి లేని వైకల్యం ఉన్నట్లుగా ప్రదర్శిస్తూ యాచన చేస్తుండడంతో అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. దీంతోటి డ్రామా మొత్తం బయటపండింది.1
- వరంగల్ నగరాన్ని శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరం ఊటిని తలపిస్తే ఎలా ఉంటుందో అన్న ఊహతో AI సాయంతో రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్, ఫ్లై ఓవర్లు సహా వివిధ ప్రాంతాలు పొగమంచుతో నిండినట్లుగా ఈ వీడియోలో చూపించారు. వినూత్నంగా రూపొందించిన ఈ వీడియోను నగరవాసులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.1
- 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 2 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ నియోజకవర్గంలో ఘనంగా నర్సారెడ్డి జన్మదిన వేడుకలు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తూంకుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. పార్టీ అభిమానులు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబురాలు జరిపారు. ఉదయం కొండపోచమ్మ ఆలయం నుంచి నర్సారెడ్డితో పాటు అనేకమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో ర్యాలీగా బయలుదేరి గజ్వేల్ ఇందిరాపార్క్ వద్ద భారీ సభ ఏర్పాటు చేసి నర్సారెడ్డికి గజమాలతో సత్కరించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో శాలువాలు, పూలదండలతో సన్మానించారు. గజ్వేల్ పట్టణంలో ప్రధాన రహదారి కొనసాగిన ర్యాలీలో క్వింటాళ్ళ కొద్దీ పూలుచల్లి కార్యకర్తలు, అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనేక చోట్ల క్రేన్లతో గజమాలలతో నర్సారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూముకుంట ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మోహన్, సర్దార్ ఖాన్, రంగారెడ్డి, సారిక శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, చెన్నారెడ్డి, వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, మహమ్మద్ సమీర్, డాక్టర్ వహీద్, గౌడిపల్లి శ్రీనివాస్, మహమ్మద్ అజ్గర్, గణేష్, జంగం రమేష్ గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- బిజెపి ఆధ్వర్యంలో సాదా బైనమా అమలు కోసం రాస్తారోకో వరంగల్ జిల్లా.. నర్సంపేట మున్సిపాలిటీలో సాదా బైనమా అమలు వెంటనే చేయాలి డిమాండ్ చేస్తూ బిజెపిపార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద రస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి1
- *సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.* Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో1
- శ్రీ తిరుమల స్వామి ఆలయ హుండీ లెక్కింపు... నిజాంపేటమండల పరిధిలోని చల్మెడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శుక్రవారం రెవిన్యూ,పోలీస్ అధికారులు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు,జిల్లా జిపిఓ స్వప్న,ఆలయఈవో రవికుమార్,ఆలయ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో 1,35,866 నగదు వచ్చాయని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామి ఆలయంలో వచ్చినటువంటి ఇట్టి ఆదాయాన్ని బ్యాంకులో జమ చేస్తామన్నారు.ఈనెల 13న జరిగే గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపడతామని ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి,పూజారి రామ్మోహన్ శర్మ, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం,ఉప సర్పంచ్ ఆకుల మహేందర్,డైరెక్టర్ బాజా రమేష్,ఎల్లా గౌడ్,కాకి రాజయ్య,సంగేపునారాయణ, శ్యామ్,కానిస్టేబుల్ విజయ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Ravi Poreddy1
- హన్మకొండ:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. అక్టోబర్ 10, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు 82 రోజులకు హుండీ ద్వారా రూ.14,98,808 ఆదాయం, వివిధ ఆర్థిక సేవ టికెట్ల ద్వారా రూ.90,54,847 ఆదాయం సమకూరింది. మొత్తం ఆదాయం రూ.1,05,53,655గా నమోదైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.1