logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హన్మకొండ:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. అక్టోబర్ 10, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు 82 రోజులకు హుండీ ద్వారా రూ.14,98,808 ఆదాయం, వివిధ ఆర్థిక సేవ టికెట్ల ద్వారా రూ.90,54,847 ఆదాయం సమకూరింది. మొత్తం ఆదాయం రూ.1,05,53,655గా నమోదైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

4 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
4 hrs ago

హన్మకొండ:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. అక్టోబర్ 10, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు 82 రోజులకు హుండీ ద్వారా రూ.14,98,808 ఆదాయం, వివిధ ఆర్థిక సేవ టికెట్ల ద్వారా రూ.90,54,847 ఆదాయం సమకూరింది. మొత్తం ఆదాయం రూ.1,05,53,655గా నమోదైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ నగరాన్ని శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరం ఊటిని తలపిస్తే ఎలా ఉంటుందో అన్న ఊహతో AI సాయంతో రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్, ఫ్లై ఓవర్లు సహా వివిధ ప్రాంతాలు పొగమంచుతో నిండినట్లుగా ఈ వీడియోలో చూపించారు. వినూత్నంగా రూపొందించిన ఈ వీడియోను నగరవాసులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
    1
    వరంగల్ నగరాన్ని శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ నేపథ్యంలో నగరం ఊటిని తలపిస్తే ఎలా ఉంటుందో అన్న ఊహతో AI సాయంతో రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్, ఫ్లై ఓవర్లు సహా వివిధ ప్రాంతాలు పొగమంచుతో నిండినట్లుగా ఈ వీడియోలో చూపించారు. వినూత్నంగా రూపొందించిన ఈ వీడియోను నగరవాసులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • బిజెపి ఆధ్వర్యంలో సాదా బైనమా అమలు కోసం రాస్తారోకో వరంగల్ జిల్లా.. నర్సంపేట మున్సిపాలిటీలో సాదా బైనమా అమలు వెంటనే చేయాలి డిమాండ్ చేస్తూ బిజెపిపార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద రస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి
    1
    బిజెపి ఆధ్వర్యంలో సాదా బైనమా అమలు కోసం రాస్తారోకో 
వరంగల్ జిల్లా..
నర్సంపేట మున్సిపాలిటీలో సాదా బైనమా అమలు  వెంటనే చేయాలి డిమాండ్ చేస్తూ  బిజెపిపార్టీ  ఆధ్వర్యంలో అమరవీరుల  స్తూపం వద్ద  రస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    Journalist నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలు..
    1
    యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలు..
    user_కిరణ్ కుమార్ గౌడ్
    కిరణ్ కుమార్ గౌడ్
    Yoga instructor భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    22 hrs ago
  • శ్రీ తిరుమల స్వామి ఆలయ హుండీ లెక్కింపు... నిజాంపేటమండల పరిధిలోని చల్మెడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శుక్రవారం రెవిన్యూ,పోలీస్ అధికారులు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు,జిల్లా జిపిఓ స్వప్న,ఆలయఈవో రవికుమార్,ఆలయ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో 1,35,866 నగదు వచ్చాయని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామి ఆలయంలో వచ్చినటువంటి ఇట్టి ఆదాయాన్ని బ్యాంకులో జమ చేస్తామన్నారు.ఈనెల 13న జరిగే గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపడతామని ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి,పూజారి రామ్మోహన్ శర్మ, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం,ఉప సర్పంచ్ ఆకుల మహేందర్,డైరెక్టర్ బాజా రమేష్,ఎల్లా గౌడ్,కాకి రాజయ్య,సంగేపునారాయణ, శ్యామ్,కానిస్టేబుల్ విజయ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
    1
    శ్రీ తిరుమల స్వామి ఆలయ హుండీ లెక్కింపు...
నిజాంపేటమండల పరిధిలోని చల్మెడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శుక్రవారం రెవిన్యూ,పోలీస్ అధికారులు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు,జిల్లా జిపిఓ స్వప్న,ఆలయఈవో రవికుమార్,ఆలయ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో 1,35,866 నగదు వచ్చాయని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామి ఆలయంలో వచ్చినటువంటి ఇట్టి ఆదాయాన్ని బ్యాంకులో జమ చేస్తామన్నారు.ఈనెల 13న జరిగే గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపడతామని ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి,పూజారి రామ్మోహన్ శర్మ, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం,ఉప సర్పంచ్ ఆకుల మహేందర్,డైరెక్టర్ బాజా రమేష్,ఎల్లా గౌడ్,కాకి రాజయ్య,సంగేపునారాయణ, శ్యామ్,కానిస్టేబుల్ విజయ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
    user_Jeedi Chandrakanthgoud
    Jeedi Chandrakanthgoud
    Journalist నిజాంపేట, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • తెలంగాణ ధూంధాం కళాకారులకు జీవన భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి :- సిర్పూర్ ఏమైల్యే. కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్లో నూతన సంవత్సరం సందర్భంగా మోక్షిత డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ధూంధాo గద్దర్ అవార్డుల మహోత్సవంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డా.వెన్నెల గద్దర్ తో కలిసి పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కళాకారులకు జీవన భృతి మరియు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. తాను గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావించానని తెలిపారు.అనంతరం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించి ధూంధాం ఆట, పాటను తిలకించారు.ఈ కార్యక్రమంలో సిద్ధంశెట్టి సుహాసిని, డా.విద్యాసాగర్, సింగర్లు దరువు అంజన్న, దరువు ఎల్లయ్య, అంతడపుల నాగరాజు, కొప్పర్తి సురేందర్, శిరీష, డ్యాన్సర్లు డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
    2
    తెలంగాణ ధూంధాం కళాకారులకు జీవన భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి :- సిర్పూర్ ఏమైల్యే.
కాగజ్ నగర్  పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్లో నూతన సంవత్సరం సందర్భంగా మోక్షిత డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ధూంధాo గద్దర్ అవార్డుల మహోత్సవంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డా.వెన్నెల గద్దర్ తో కలిసి పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కళాకారులకు జీవన భృతి మరియు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. తాను గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావించానని తెలిపారు.అనంతరం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించి ధూంధాం ఆట, పాటను తిలకించారు.ఈ కార్యక్రమంలో సిద్ధంశెట్టి సుహాసిని, డా.విద్యాసాగర్, సింగర్లు దరువు అంజన్న, దరువు ఎల్లయ్య, అంతడపుల నాగరాజు, కొప్పర్తి సురేందర్, శిరీష, డ్యాన్సర్లు డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • *సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.* Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో
    1
    *సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన 
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.*
Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్
డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • హన్మకొండ:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. అక్టోబర్ 10, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు 82 రోజులకు హుండీ ద్వారా రూ.14,98,808 ఆదాయం, వివిధ ఆర్థిక సేవ టికెట్ల ద్వారా రూ.90,54,847 ఆదాయం సమకూరింది. మొత్తం ఆదాయం రూ.1,05,53,655గా నమోదైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
    1
    హన్మకొండ:ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు జరిగింది. అక్టోబర్ 10, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు 82 రోజులకు హుండీ ద్వారా రూ.14,98,808 ఆదాయం, వివిధ ఆర్థిక సేవ టికెట్ల ద్వారా రూ.90,54,847 ఆదాయం సమకూరింది. మొత్తం ఆదాయం రూ.1,05,53,655గా నమోదైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.