logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

संत शिरोमणि गुरु रविदास जी की 650वीं पावन जयंती के उपलक्ष्य में चलाया जा रहा *'समरसता संकल्प अभियान'* अब देशभर में जनआंदोलन का स्वरूप ले चुका है। वाराणसी में उनकी जन्मस्थलि से प्रारंभ हुई पावन कलश यात्रा पंजाब, राजस्थान, मध्य प्रदेश सहित अनेक राज्यों तक पहुँच चुकी है, जहाँ भव्य कलश यात्राओं, सत्संगों और सामाजिक समरसता कार्यक्रमों के माध्यम से गुरु जी की अमर शिक्षाओं का व्यापक प्रसार हो रहा है। *समानता, सामाजिक समरसता, आपसी प्रेम, मानव सेवा और भाईचारे का उनका संदेश आज पूरे राष्ट्र को एकता के सूत्र में बाँधने का कार्य कर रहा है। 🙏🚩*

12 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Urban, Telangana•
12 hrs ago

संत शिरोमणि गुरु रविदास जी की 650वीं पावन जयंती के उपलक्ष्य में चलाया जा रहा *'समरसता संकल्प अभियान'* अब देशभर में जनआंदोलन का स्वरूप ले चुका है। वाराणसी में उनकी जन्मस्थलि से प्रारंभ हुई पावन कलश यात्रा पंजाब, राजस्थान, मध्य प्रदेश सहित अनेक राज्यों तक पहुँच चुकी है, जहाँ भव्य कलश यात्राओं, सत्संगों और सामाजिक समरसता कार्यक्रमों के माध्यम से गुरु जी की अमर शिक्षाओं का व्यापक प्रसार हो रहा है। *समानता, सामाजिक समरसता, आपसी प्रेम, मानव सेवा और भाईचारे का उनका संदेश आज पूरे राष्ट्र को एकता के सूत्र में बाँधने का कार्य कर रहा है। 🙏🚩*

More news from తెలంగాణ and nearby areas
  • బోనాల ఉత్సవాల్లో నృత్యం చేసి సందడి చేసిన ఆడే గజేందర్.. బోథ్ మండల కేంద్రంలో శ్రీ కొట్టాల పోచమ్మ మహా జాతర ఉత్సవాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ గ్రామస్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతరాజులతో కలిసి అడే గజేందర్ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటోందని గజేందర్ పేర్కొన్నారు.
    1
    బోనాల ఉత్సవాల్లో నృత్యం చేసి సందడి చేసిన ఆడే గజేందర్..
బోథ్ మండల కేంద్రంలో శ్రీ కొట్టాల పోచమ్మ మహా జాతర ఉత్సవాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ గ్రామస్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతరాజులతో కలిసి అడే గజేందర్ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటోందని గజేందర్ పేర్కొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • పిప్పరవాడలో ‘పోలీసులు మీకోసం’: యువతతో కలిసి వాలీబాల్ ఆడిన ఎస్పీ అఖిల్ మహాజన్ బోరాజ్: అదిలాబాద్ జిల్లా బోరాజ్ మండల పరిధిలోని పిప్పరవాడ గ్రామంలో శనివారం 'పోలీసులు మీకోసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. గ్రామస్తులతో, యువతతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమం అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ యువతలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు వారితో కలిసి వాలీబాల్ మైదానంలోకి దిగిన ఎస్పీ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఉత్సాహంగా వాలీబాల్ ఆడారు. ఆయనతో పాటు జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్, జైనథ్ ఎస్సై గౌతమ్ కూడా యువతతో కలిసి ఆడటంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఆటల్లో మరియు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు తమతో కలిసి ఆట ఆడటంపై స్థానిక యూత్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
    1
    పిప్పరవాడలో ‘పోలీసులు మీకోసం’: యువతతో కలిసి వాలీబాల్ ఆడిన ఎస్పీ అఖిల్ మహాజన్
బోరాజ్: అదిలాబాద్ జిల్లా బోరాజ్ మండల పరిధిలోని పిప్పరవాడ గ్రామంలో శనివారం 'పోలీసులు మీకోసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. గ్రామస్తులతో, యువతతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమం అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ యువతలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు వారితో కలిసి వాలీబాల్ మైదానంలోకి దిగిన ఎస్పీ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఉత్సాహంగా వాలీబాల్ ఆడారు. ఆయనతో పాటు జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్, జైనథ్ ఎస్సై గౌతమ్ కూడా యువతతో కలిసి ఆడటంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఆటల్లో మరియు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు తమతో కలిసి ఆట ఆడటంపై స్థానిక యూత్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
    user_Jakkula Sujith
    Jakkula Sujith
    Local News Reporter Adilabad Urban, Telangana•
    18 hrs ago
  • మాయాపూర్ గ్రామంలో ఘనంగా గంగ నీళ్ల జాతర పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు దిలావర్పూర్ మండలం మాయాపూర్ గ్రామంలో గంగ నీళ్ల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాజా భజంత్రీల మధ్య గోదావరి నది నుండి జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అమ్మవారి విగ్రహాలను అభిషేకించారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరూ సుఖ,సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    మాయాపూర్ గ్రామంలో ఘనంగా గంగ నీళ్ల జాతర పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు
దిలావర్పూర్ మండలం మాయాపూర్ గ్రామంలో గంగ నీళ్ల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాజా భజంత్రీల మధ్య గోదావరి నది నుండి జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అమ్మవారి విగ్రహాలను అభిషేకించారు. ఈ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరూ సుఖ,సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడులు సరికావు: ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా యువకులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇందన్ పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసులను కలిసి ఆయన మద్దతు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అటవీశాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
    1
    ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడులు సరికావు: ఎమ్మెల్యే బొజ్జు
జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా యువకులపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఇందన్ పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న ఆదివాసులను కలిసి ఆయన మద్దతు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అటవీశాఖ అధికారుల దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • కవ్వాల్ గ్రామంలోని పోచమ్మ ఆలయానికి అసంపూర్తి రహదారి.. భక్తుల అవస్థలు జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఇందూర్ పోచమ్మ దేవస్థానానికి వెళ్లే రహదారిని సగం వరకు మాత్రమే నిర్మించి పనులు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన భాగం పూర్తిగా బురదమయంగా మారి ద్విచక్ర వాహనాలు జారిపడే పరిస్థితి నెలకొంది. వర్షాల సమయంలో ఆలయానికి చేరుకోవడం మరింత కష్టంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి రహదారిని వెంటనే పూర్తి చేసి సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, భక్తులు అధికారులను కోరుతున్నారు.
    2
    కవ్వాల్ గ్రామంలోని పోచమ్మ ఆలయానికి అసంపూర్తి రహదారి.. భక్తుల అవస్థలు
జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఇందూర్ పోచమ్మ దేవస్థానానికి వెళ్లే రహదారిని సగం వరకు మాత్రమే నిర్మించి పనులు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన భాగం పూర్తిగా బురదమయంగా మారి ద్విచక్ర వాహనాలు జారిపడే పరిస్థితి నెలకొంది. వర్షాల సమయంలో ఆలయానికి చేరుకోవడం మరింత కష్టంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి రహదారిని వెంటనే పూర్తి చేసి సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, భక్తులు అధికారులను కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • భైంసా : రేపు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్మల్ జిల్లా భైంసా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ నీరజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి మండలంలోని ఆయా శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు.అలాగే మండల అధికారులు తమ తమ ప్రగతి నివేదికలతో హాజరుకావాలని సూచించారు.
    1
    భైంసా : రేపు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం
నిర్మల్ జిల్లా భైంసా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు  ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ నీరజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి మండలంలోని ఆయా శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు.అలాగే మండల అధికారులు తమ తమ ప్రగతి నివేదికలతో హాజరుకావాలని సూచించారు.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    8 hrs ago
  • **శ్రావణ మాస శోభ: ఘనంగా పెన్‌గంగ కావడి యాత్ర – శ్రీ రాణిసతి జీ మందిరంలో జలాభిషేకం** **ఆదిలాబాద్: ** పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పెన్‌గంగ నది నుండి ప్రారంభమైన కావడి యాత్ర భక్తిశ్రద్ధల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతోంది. గత 10 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పవిత్ర యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు **శ్రీ రాణిసతి జీ మందిరం**లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పవిత్ర జాలాభిషేకం వేడుకగా నిర్వహించబడుతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం **సనాతన ధర్మ హిందూ వేదిక** ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అల్పాహార (టిఫిన్) ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ హిందూ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు **జగదీష్ అగర్వాల్**, ముఖ్య నాయకులు **ప్రవీణ్ చతుర్వేది**, **సునీల్ శర్మ**, **పంకజ్ దేశ్‌పాండే** మరియు వేదిక సమస్త సభ్యులు భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు. *భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వానం!*
    2
    **శ్రావణ మాస శోభ: ఘనంగా పెన్‌గంగ కావడి యాత్ర – శ్రీ రాణిసతి జీ మందిరంలో జలాభిషేకం**
**ఆదిలాబాద్:
**
పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పెన్‌గంగ నది నుండి ప్రారంభమైన కావడి యాత్ర భక్తిశ్రద్ధల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతోంది. గత 10 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ పవిత్ర యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు **శ్రీ రాణిసతి జీ మందిరం**లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పవిత్ర జాలాభిషేకం వేడుకగా నిర్వహించబడుతుంది.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం **సనాతన ధర్మ హిందూ వేదిక** ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అల్పాహార (టిఫిన్) ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా సనాతన ధర్మ హిందూ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు **జగదీష్ అగర్వాల్**, ముఖ్య నాయకులు **ప్రవీణ్ చతుర్వేది**, **సునీల్ శర్మ**, **పంకజ్ దేశ్‌పాండే** మరియు వేదిక సమస్త సభ్యులు భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.
*భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వానం!*
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    14 hrs ago
  • కప్పర్లలో భక్తిశ్రద్ధలతో అకాడి బోనాలు సమర్పించిన మహిళలు.. తాంసి మండలంలోని కప్పర్ల పోచమ్మ తల్లి ఆలయంలో ఆదివారం మహిళలు భక్తిశ్రద్ధలతో అకాడి బోనాలు సమర్పించారు. మంగళహారతులు, బోనాలతో ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలంలో గ్రామంలో వ్యాధులు, అంటురోగాలు వ్యాపించకుండా ప్రజలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు భక్తులు తెలిపారు.
    1
    కప్పర్లలో భక్తిశ్రద్ధలతో అకాడి బోనాలు సమర్పించిన మహిళలు..
తాంసి మండలంలోని కప్పర్ల పోచమ్మ తల్లి ఆలయంలో ఆదివారం మహిళలు భక్తిశ్రద్ధలతో అకాడి బోనాలు సమర్పించారు. మంగళహారతులు, బోనాలతో ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలంలో గ్రామంలో వ్యాధులు, అంటురోగాలు వ్యాపించకుండా ప్రజలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు భక్తులు తెలిపారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • అమ్మవారికి బోనం సమర్పించిన బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆషాడ మాసం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండలో వండిన బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవిత రెడ్డి నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నందిగుండం దుర్గామాత ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి, మరియు సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
    1
    అమ్మవారికి బోనం సమర్పించిన బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆషాడ మాసం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండలో వండిన బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిజెఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవిత రెడ్డి నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నందిగుండం దుర్గామాత ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి, మరియు సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.