logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జన్నారంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ - ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగుర వేసి దేశ భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశభక్తి భావనను చాటిచెప్పేలా జన్నారం మండల కేంద్రంలో ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ బుధవారం అత్యంత వైభవంగా జరిగింది.బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ధర్మారం చౌరస్తా నుండి ప్రారంభమై తెలంగాణ తల్లి విగ్రహం వరకు సాగింది. వివిధ పాఠశాలల విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు చేతబూని "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" అంటూ నినాదాలు చేశారు.ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.

9 hrs ago
user_Bojanapu Surendar
Bojanapu Surendar
Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
9 hrs ago

జన్నారంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ - ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగుర వేసి దేశ భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశభక్తి భావనను చాటిచెప్పేలా జన్నారం మండల కేంద్రంలో ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ బుధవారం అత్యంత వైభవంగా జరిగింది.బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ధర్మారం చౌరస్తా నుండి ప్రారంభమై తెలంగాణ తల్లి విగ్రహం వరకు సాగింది. వివిధ పాఠశాలల విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు చేతబూని "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" అంటూ నినాదాలు చేశారు.ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • మూఢనమ్మకాలకు ప్రజలు దూరంగా ఉండాలి: జన్నారం పోలీసులు..... మూఢ నమ్మకాలకు ప్రజలు దూరంగా ఉండాలని జన్నారం మండల పోలీసులు సూచించారు. మండలంలోని కామన్ పల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో చేతబడి చేశారని గుర్తించిన చెట్టును బుధవారం రాత్రి వారు పరిశీలించారు. అనారోగ్యం, తదితర కారణాలతో దయ్యాలు, భూతాల పేర్లతో భయపెట్టి డబ్బులు వసూలు చేసే వ్యక్తులకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న ప్రస్తుత రోజులలో మూఢనమ్మకాలను నమ్మవద్దని వారు సూచించారు. ప్రజలు చైతన్యవంతులై మోసాలకు గురికాకుండా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కామన్ పల్లి గ్రామ సర్పంచ్ పి.శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    మూఢనమ్మకాలకు ప్రజలు దూరంగా ఉండాలి: జన్నారం పోలీసులు.....
మూఢ నమ్మకాలకు ప్రజలు దూరంగా ఉండాలని జన్నారం మండల పోలీసులు సూచించారు. మండలంలోని కామన్ పల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో చేతబడి చేశారని గుర్తించిన చెట్టును బుధవారం రాత్రి వారు పరిశీలించారు. అనారోగ్యం, తదితర కారణాలతో దయ్యాలు, భూతాల పేర్లతో భయపెట్టి డబ్బులు వసూలు చేసే వ్యక్తులకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న ప్రస్తుత రోజులలో మూఢనమ్మకాలను నమ్మవద్దని వారు సూచించారు. ప్రజలు చైతన్యవంతులై మోసాలకు గురికాకుండా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కామన్ పల్లి గ్రామ సర్పంచ్ పి.శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • జన్నారంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ - ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగుర వేసి దేశ భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశభక్తి భావనను చాటిచెప్పేలా జన్నారం మండల కేంద్రంలో ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ బుధవారం అత్యంత వైభవంగా జరిగింది.బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ధర్మారం చౌరస్తా నుండి ప్రారంభమై తెలంగాణ తల్లి విగ్రహం వరకు సాగింది. వివిధ పాఠశాలల విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు చేతబూని "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" అంటూ నినాదాలు చేశారు.ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
    1
    జన్నారంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ - ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగుర వేసి దేశ భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశభక్తి భావనను చాటిచెప్పేలా జన్నారం మండల కేంద్రంలో ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ బుధవారం అత్యంత వైభవంగా జరిగింది.బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ధర్మారం చౌరస్తా నుండి ప్రారంభమై తెలంగాణ తల్లి విగ్రహం వరకు సాగింది. వివిధ పాఠశాలల విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు చేతబూని "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" అంటూ నినాదాలు చేశారు.ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
    user_Bojanapu Surendar
    Bojanapu Surendar
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • జన్నారంలో శ్రీ రాములవారి దేవస్థానంతో పాటు సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనానికి దారి లేక భక్తుల అవస్థలు! జన్నారం: మండల కేంద్రంలోని శ్రీ రాములవారి దేవస్థానంతో పాటు సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనానికి సరైన రహదారి లేక భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో రాళ్ల కుప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి, వర్షపు నీరు నిలిచి నడవడానికి కూడా వీల్లేకుండా మారింది. ఆలయానికి, భవనానికి వెళ్లే దారిని ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో బురదలోనే ప్రయాణించాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఇక్కడ శాశ్వత రహదారిని నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    2
    జన్నారంలో శ్రీ రాములవారి దేవస్థానంతో పాటు సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనానికి దారి లేక భక్తుల అవస్థలు!
జన్నారం: మండల కేంద్రంలోని శ్రీ రాములవారి దేవస్థానంతో పాటు సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనానికి సరైన రహదారి లేక భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ మార్గంలో రాళ్ల కుప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి, వర్షపు నీరు నిలిచి నడవడానికి కూడా వీల్లేకుండా మారింది. ఆలయానికి, భవనానికి వెళ్లే దారిని ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో బురదలోనే ప్రయాణించాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఇక్కడ శాశ్వత రహదారిని నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా :ధర్మపురి: ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలని, ఈ అంశాన్ని రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫీల్డ్ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న తమకు పే స్కేల్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.వారి వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.
    1
    ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లా :ధర్మపురి: 
ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలని, ఈ అంశాన్ని రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫీల్డ్ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న తమకు పే స్కేల్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.వారి వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • చెరుకు ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలి రైతులకురవాణచార్జీలు చెల్లించాలని   మంత్రి శ్రీధర్ బాబును కోరిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జు వ్వడి కృష్ణారావు
    1
    చెరుకు ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలి రైతులకురవాణచార్జీలు చెల్లించాలని   మంత్రి శ్రీధర్ బాబును కోరిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జు వ్వడి కృష్ణారావు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • బెల్లంపల్లిలో పోరు చైతన్య యాత్ర ప్రారంభం PVR TV 9 న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు ప్రజా బెల్లంపల్లిలో పోరు చైతన్య యాత్ర ప్రారంభం PVR TV 9 న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన భగత్ సింగ్ విగ్రహానికి మరియు అమరజీవి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి పోరు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఐ కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకట స్వామి, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ గార్లు మాట్లాడుతూ, ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి దేశమంతటా ప్రజలను చైతన్యపరచుటకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సార్వత్రిక విద్య, ప్రజల ఆరోగ్యం గురించి వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలని, యువకులకు ఉపాధి కల్పించాలని, ధరల పెరుగుదలను అరికట్టాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని, దళిత ఆదివాసీలపై ఆకృత్యాలను, దాడులను నిలిపివేయాలని, మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోయిన వారికి వెంటనే ఉపాధి కల్పించాలని, బెల్లంపల్లి పట్టణం చుట్టూ ఉన్న ఖాళీ భూములను రియల్ ఎస్టేట్‌లు కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారని, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వెంటనే ఆపాలని, క్రమంగా మంచినీరు సరఫరా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, బీకేయంయూ జాతీయ సమితి సభ్యులు అక్కెపల్లి బాబు, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, తాండూరు మండల కార్యదర్శి కొల్లు బానేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జాడి పోషం, బీకేయంయూ జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బొల్లం సోని, జిల్లా సమితి సభ్యులు డిఆర్ శ్రీధర్, బొల్లం తిలకంబెడ్కర్, రత్నం రాజం, మేకల రాజేశం, మంతెన రమేష్, ఫిట్ కార్యదర్శులు రత్నం ప్రవీణ్ కుమార్, వడ్డె మల్ల రాజేందర్, లక్ష్మీనారాయణ, జిల్లా ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షులు బొంకూర్ రామచందర్, నాయకులు జూపాక కొమురయ్య, బండారు శంకర్, అందుగుల రాజేందర్, స్వామి దాసు, కే. తిరుపతి, చంద్రయ్య, నర్సింగ్, గుండా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
    1
    బెల్లంపల్లిలో పోరు చైతన్య యాత్ర ప్రారంభం
PVR TV 9 న్యూస్
భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు ప్రజా
బెల్లంపల్లిలో పోరు చైతన్య యాత్ర ప్రారంభం
PVR TV 9 న్యూస్
భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన భగత్ సింగ్ విగ్రహానికి మరియు అమరజీవి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి పోరు యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఐ కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకట స్వామి, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ గార్లు మాట్లాడుతూ, ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి దేశమంతటా ప్రజలను చైతన్యపరచుటకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
సార్వత్రిక విద్య, ప్రజల ఆరోగ్యం గురించి వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలని, యువకులకు ఉపాధి కల్పించాలని, ధరల పెరుగుదలను అరికట్టాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని, దళిత ఆదివాసీలపై ఆకృత్యాలను, దాడులను నిలిపివేయాలని, మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని డిమాండ్ చేశారు.
అలాగే బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోయిన వారికి వెంటనే ఉపాధి కల్పించాలని, బెల్లంపల్లి పట్టణం చుట్టూ ఉన్న ఖాళీ భూములను రియల్ ఎస్టేట్‌లు కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారని, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వెంటనే ఆపాలని, క్రమంగా మంచినీరు సరఫరా చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, బీకేయంయూ జాతీయ సమితి సభ్యులు అక్కెపల్లి బాబు, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, తాండూరు మండల కార్యదర్శి కొల్లు బానేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జాడి పోషం, బీకేయంయూ జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బొల్లం సోని, జిల్లా సమితి సభ్యులు డిఆర్ శ్రీధర్, బొల్లం తిలకంబెడ్కర్, రత్నం రాజం, మేకల రాజేశం, మంతెన రమేష్, ఫిట్ కార్యదర్శులు రత్నం ప్రవీణ్ కుమార్, వడ్డె మల్ల రాజేందర్, లక్ష్మీనారాయణ, జిల్లా ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షులు బొంకూర్ రామచందర్, నాయకులు జూపాక కొమురయ్య, బండారు శంకర్, అందుగుల రాజేందర్, స్వామి దాసు, కే. తిరుపతి, చంద్రయ్య, నర్సింగ్, గుండా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదానాలకంటె-అన్నదానం గొప్పది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్ జి ఒ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతగా నిర్వహించడం జరిగింది బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్విరామంగా కొనసాగించాలనే సదుద్దేశంతో 05/04/2020 రోజున ప్రారంభించబడి దానికి కొనసాగింపుగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఎందరో ఆకలి తీరుస్తూ బెల్లంపల్లి పట్టణంలో 399వ వారాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్ పుట్టినరోజు సందర్బంగా వారి స్నేహితులు అభిమానుల సహకారంతోఅన్నదాన కార్యక్రమము యాచకులకు నిరుపేదలకు,దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్ టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 399వ వారల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు కార్యక్రమం లో రేణుకుంట్ల ప్రవీణ్ స్నేహితులు అభిమానులు దాసరి దుర్గారాజేష్ సొత్కు శ్రీనివాస్ తాటికొండ చంద్రమౌళి గజ్జేల్లి చంద్రశేఖర్ పాలేపు నర్సయ్య ఇరుగురాల రాజకుమార్ ఆకుల మల్లేష్ అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ గన్నేవరం తిరుమలచారి యం డి రేహన చెందుపట్ల లింగమూర్తి MD యుసుఫ్ భరత్ రుషి కేశబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.
    3
    అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదానాలకంటె-అన్నదానం గొప్పది
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్ జి ఒ  అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతగా నిర్వహించడం జరిగింది
బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్విరామంగా కొనసాగించాలనే సదుద్దేశంతో 05/04/2020 రోజున ప్రారంభించబడి దానికి కొనసాగింపుగా ఈరోజు  బెల్లంపల్లి పట్టణంలో  ఎందరో ఆకలి తీరుస్తూ బెల్లంపల్లి పట్టణంలో 399వ  వారాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు  ఈరోజు తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్  పుట్టినరోజు సందర్బంగా  వారి స్నేహితులు అభిమానుల సహకారంతోఅన్నదాన కార్యక్రమము  యాచకులకు నిరుపేదలకు,దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి  అన్నదానం చేయడం జరిగింది
అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా  బ్రాంచ్ మేనేజర్ టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్  హనుమాండ్ల మధుకర్  మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 399వ వారల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు  కార్యక్రమం లో  రేణుకుంట్ల ప్రవీణ్ స్నేహితులు అభిమానులు దాసరి దుర్గారాజేష్
సొత్కు శ్రీనివాస్ తాటికొండ చంద్రమౌళి గజ్జేల్లి చంద్రశేఖర్ పాలేపు నర్సయ్య  ఇరుగురాల రాజకుమార్ ఆకుల మల్లేష్
అమ్మ ఒడి సభ్యులు  హనుమాండ్ల సువర్ణ గన్నేవరం తిరుమలచారి  యం డి రేహన చెందుపట్ల లింగమూర్తి
MD యుసుఫ్ భరత్ రుషి కేశబోయిన శ్రీనివాస్ 
పాల్గొన్నారు.
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • రైతు ప్రజా సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేస్తాం: బిజెపి నాయకులు రైతులు, ప్రజా సమస్యలపై బిజెపి నిరంతరాయ ఉద్యమాలు చేస్తుందని బిజెపి లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని స్థానిక ఐబీలో మీడియా సమావేశం నిర్వహించారు. కడెం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మాట్లాడితే ఆయనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతులు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.
    1
    రైతు ప్రజా సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేస్తాం: బిజెపి నాయకులు
రైతులు, ప్రజా సమస్యలపై బిజెపి నిరంతరాయ ఉద్యమాలు చేస్తుందని బిజెపి లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని స్థానిక ఐబీలో మీడియా సమావేశం నిర్వహించారు. కడెం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మాట్లాడితే ఆయనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతులు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.