*బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు* *మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం * *ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం* భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్న ముఖ్యమంత్రి భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సీఎం తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్న సీఎం ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం
*బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు* *మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం * *ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం* భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్న ముఖ్యమంత్రి భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సీఎం తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్న సీఎం ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం
- Puducherry has decided to re-elect the NDA Government. Here are some special moments from yesterday’s roadshow.1
- నెరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామానికి రూ.46.64 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.1
- Post by KR NEWS 3691
- లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ బోడ రాజు తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఆ వార్డులో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురికి నీటి ప్రవాహంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కౌన్సిలర్ రాజు శనివారం జెసిపి సహాయంతో రోడ్డు పక్కన కాలువను తవ్వించి తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఇరిగేషన్ కెనాల్లో పూడికను తీయించారు. దీంతో స్థానికులు కౌన్సిలర్ రాజును అభినందించారు.1
- आसिफाबाद 4 अप्रैल ( रमेश सोलंकी):- जिला एसपी नितिका पंत ने शनिवार को तिर्यानी पुलिस स्टेशन का आकस्मिक निरीक्षण किया। इस दौरान उन्होंने स्टेशन परिसर, दर्ज रजिस्टर, लंबित मामलों की प्रगति, हाजिरी रजिस्टर और साफ-सफाई की स्थिति का जायज़ा लिया। एसपी ने एसएचओ वेंकटेश और पुलिस स्टाफ को कई निर्देश दिए। उन्होंने कहा कि शांति और सुरक्षा बनाए रखने में हर पुलिसकर्मी हमेशा सतर्क रहना चाहिए। गांवों में अवैध गतिविधियों, असामाजिक कार्यों, अवैध परिवहन और मादक पदार्थों पर विशेष ध्यान देने के आदेश दिए। मंडल केंद्र और गांवों में व्यापारियों व नागरिकों को सीसी कैमरे लगाने के लिए प्रेरित करने को कहा। उन्होंने यह भी स्पष्ट किया कि स्टेशन आने वाले हर शिकायतकर्ता और नागरिक से शालीनता और सम्मानपूर्वक व्यवहार किया जाए। महिलाओं और बालिकाओं की सुरक्षा से जुड़े मामलों में विशेष ध्यान देने की आवश्यकता है। शांति व्यवस्था के लिए रात में गश्त और पेट्रोलिंग को नियमित रूप से जारी रखने का निर्देश दिया। एसपी ने चेतावनी दी कि जनता की सुरक्षा में बाधा डालने वालों पर सख्त कानूनी कार्रवाई की जाएगी।1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఎల్లలగౌడ్ తోటలో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన పనులను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనసాగించాలని ఇంజనీర్లకు సూచించారు. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్కు గురైన విద్యార్థులను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రికి కొత్త ఎక్స్రే యంత్రం మంజూరైందని, మరిన్ని సదుపాయాల కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.2
- *పేకాట స్థావరంపై CCS టీం మెరుపుదాడి – నలుగురు అరెస్ట్* నేడు *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS.,* గారి ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ అలీ గారి ఆధ్వర్యంలో CCS సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపుదాడి నిర్వహించారు. జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై నేడు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్ఫోన్లు మరియు రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.1
- బీఆర్ఎస్ నాయకులు ఆరోపించగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు. లాఠీ ఛార్జ్ చేయగా స్వల్పంగా గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్.1