Shuru
Apke Nagar Ki App…
పత్తి చేనులో పసికందు.. శిశు బాలికను రక్షించిన పోలీసులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం సీతానగర్ సమీపంలోని పత్తి చేనులో ఒక రోజు వయస్సు గల శిశు బాలికను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి వెంటనే ఈస్గావ్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో శిశువును సురక్షితంగా రక్షించారు. అనంతరం వైద్య సహాయం అందించి చైల్డ్ వెల్ఫేర్ శాఖకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శిశువు తల్లిదండ్రులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
Krishna
పత్తి చేనులో పసికందు.. శిశు బాలికను రక్షించిన పోలీసులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం సీతానగర్ సమీపంలోని పత్తి చేనులో ఒక రోజు వయస్సు గల శిశు బాలికను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి వెంటనే ఈస్గావ్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో శిశువును సురక్షితంగా రక్షించారు. అనంతరం వైద్య సహాయం అందించి చైల్డ్ వెల్ఫేర్ శాఖకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శిశువు తల్లిదండ్రులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
More news from తెలంగాణ and nearby areas
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం సీతానగర్ సమీపంలోని పత్తి చేనులో ఒక రోజు వయస్సు గల శిశు బాలికను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి వెంటనే ఈస్గావ్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో శిశువును సురక్షితంగా రక్షించారు. అనంతరం వైద్య సహాయం అందించి చైల్డ్ వెల్ఫేర్ శాఖకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శిశువు తల్లిదండ్రులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు1
- करीमनगर जिले में एक बड़ी दुखद घटना हुई है। टू टाउन SI चंद्रशेखर यादव ने जम्मीकुंटा मंडल के सीथमपेट में अपने ससुराल में आत्महत्या कर ली। दो दिन पहले, उनकी पत्नी दिव्या ने पेट दर्द के कारण गुनेरू पप्पू खाकर आत्महत्या कर ली थी, और परेशान SI ने भी अपनी जान दे दी। इन मौतों के कारण दो छोटे बच्चे अनाथ हो गए। शव को जम्मीकुंटा अस्पताल ले जाया गया।1
- భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కడెంలో నిర్వహిస్తున్న బీజేపీ శిక్షణా తరగతులకు జన్నారం మండలం నుండి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. శనివారం మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తరలివెళ్లిన ఈ బృందం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. సంస్థాగత బలోపేతమే ధ్యేయం ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, గ్రామాల్లో పార్టీని సంస్థగతంగా పటిష్టం చేయడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, బీజేపీని మండలంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.1
- ప్రతీ ఏటా పాదయాత్రగా మహారాష్ట్ర లోని పౌరదేవికి వెళ్లే ప్రేమ్ సింగ్ మహరాజ్ మరియు సేవాలాల్ మహరాజ్ భక్తులకు ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రీ గార్డెన్ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.1
- Post by KR NEWS 3691
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.1
- వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ సీతానగర్ శివారులో పత్తి చేనులో పసికందును గుడ్డలో కట్టి పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, శిశువును సురక్షితంగా బయటకు తీసి వైద్య సంరక్షణకు తరలించారు. శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు అవసరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.1