logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుంటుపల్లి విచారణ (RCM) ఆధ్వర్యంలో సిలువ మార్గం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు ఆలోచింపజేసిన బహిరంగ సిలువ మార్గం గుంటుపల్లి విచారణ (RCM) ఆధ్వర్యంలో విచారణ కర్త టి ఆంథోని ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవ సోదరులు ఎంతో ఘనంగా నిర్వ హిస్తున్నారు. శ్రద్ధలతో ప్రార్థనలు చేసుకుంటూ శిలువ మార్గం నిర్వహిస్తున్నారు. బహిరంగంగా సిలువ మార్గం నిర్వహించారు. క్రైస్తవ విశ్వాసులు సిలువ మార్గాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రార్థన చేస్తూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవ మత బోధకులు ప్రభువు మరణం ఏవిధంగా చెందారనే విషయాన్ని విశ్వాసులకు వివరించారు. ఏసుప్రభు వేషధారణలో ఉన్న వ్యక్తి సిలువను మోస్తూ ముందుకు సాగుతుండగా తనని కొరడాలతో కొడుతూ చేస్తున్న ప్రదర్శన ఎంతో ఆలోచింపజేసింది. గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ నుంచి ప్రారంభమైన శిలువ మార్గం ఆర్సీఎం చర్చి వరకు సాగింది.

3 hrs ago
user_వేముల నాగరాజు
వేముల నాగరాజు
ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

గుంటుపల్లి విచారణ (RCM) ఆధ్వర్యంలో సిలువ మార్గం భక్తిశ్రద్ధలతో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు ఆలోచింపజేసిన బహిరంగ సిలువ మార్గం గుంటుపల్లి విచారణ (RCM) ఆధ్వర్యంలో విచారణ కర్త టి ఆంథోని ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవ సోదరులు ఎంతో ఘనంగా నిర్వ హిస్తున్నారు. శ్రద్ధలతో ప్రార్థనలు చేసుకుంటూ శిలువ మార్గం నిర్వహిస్తున్నారు. బహిరంగంగా సిలువ మార్గం నిర్వహించారు. క్రైస్తవ విశ్వాసులు సిలువ మార్గాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రార్థన చేస్తూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవ మత బోధకులు ప్రభువు మరణం ఏవిధంగా చెందారనే విషయాన్ని విశ్వాసులకు వివరించారు. ఏసుప్రభు వేషధారణలో ఉన్న వ్యక్తి సిలువను మోస్తూ ముందుకు సాగుతుండగా తనని కొరడాలతో కొడుతూ చేస్తున్న ప్రదర్శన ఎంతో ఆలోచింపజేసింది. గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ నుంచి ప్రారంభమైన శిలువ మార్గం ఆర్సీఎం చర్చి వరకు సాగింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • ఈ రోజు Good Friday సందర్భంగా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ, క్షమ, నమ్మకం నేర్చుకుందాం 🙏
    1
    ఈ రోజు Good Friday సందర్భంగా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ, క్షమ, నమ్మకం నేర్చుకుందాం 🙏
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    చెరుకుపల్లె హెచ్.ఓ అరుంబాక, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • ములకలకాలువ గ్రామ సభ
    1
    ములకలకాలువ గ్రామ సభ
    user_Hannu Shaik
    Hannu Shaik
    Local Politician మిర్యాలగూడ, నల్గొండ, తెలంగాణ•
    20 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 22వ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దడువాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మహాధర్నాకు అధ్యక్షులు వంటేపాక లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిమ్మకాయల మార్కెట్ యార్డులో స్థానిక దడువాయులకు తగిన పని అవకాశాలు కల్పించాలని, వారి జీవనోపాధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 22వ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దడువాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ మహాధర్నాకు అధ్యక్షులు వంటేపాక లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిమ్మకాయల మార్కెట్ యార్డులో స్థానిక దడువాయులకు తగిన పని అవకాశాలు కల్పించాలని, వారి జీవనోపాధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    18 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.