మొల్లమాంబ జయంతిని జయప్రదం చేయండి. కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ పిలుపు తిరుపతి, మార్చి 11: తెలుగు సాహిత్య చరిత్రలో తొలి మహిళా కవయిత్రిగా చిరస్థాయిగా నిలిచిన మహనీయురాలు ఆతుకూరి మొల్లమాంబ జయంతిని ఈ నెల 13వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆతుకూరి మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి అపూర్వమైన సేవలు అందించిన గొప్ప కవయిత్రి అని పేర్కొన్నారు. ఆమె రచించిన మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో అమూల్యమైన గ్రంథంగా నిలిచిందన్నారు. సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో రామాయణాన్ని రచించి తెలుగు భాషకు ప్రత్యేక కీర్తి తీసుకొచ్చిన మహనీయురాలిగా మొల్లమాంబ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మార్చి 13వ తేదీన మొల్లమాంబ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మొల్లమాంబ సేవలను స్మరించుకుంటూ పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.అందువల్ల కుమ్మర కుల సోదరులు, శాలివాహన బంధు మిత్రులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ కోరారు. మొల్లమాంబ జయంతిని జయప్రదం చేయండి. కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ పిలుపు తిరుపతి, మార్చి 11: తెలుగు సాహిత్య చరిత్రలో తొలి మహిళా కవయిత్రిగా చిరస్థాయిగా నిలిచిన మహనీయురాలు ఆతుకూరి మొల్లమాంబ జయంతిని ఈ నెల 13వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆతుకూరి మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి అపూర్వమైన సేవలు అందించిన గొప్ప కవయిత్రి అని పేర్కొన్నారు. ఆమె రచించిన మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో అమూల్యమైన గ్రంథంగా నిలిచిందన్నారు. సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో రామాయణాన్ని రచించి తెలుగు భాషకు ప్రత్యేక కీర్తి తీసుకొచ్చిన మహనీయురాలిగా మొల్లమాంబ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మార్చి 13వ తేదీన మొల్లమాంబ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మొల్లమాంబ సేవలను స్మరించుకుంటూ పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.అందువల్ల కుమ్మర కుల సోదరులు, శాలివాహన బంధు మిత్రులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ కోరారు.
మొల్లమాంబ జయంతిని జయప్రదం చేయండి. కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ పిలుపు తిరుపతి, మార్చి 11: తెలుగు సాహిత్య చరిత్రలో తొలి మహిళా కవయిత్రిగా చిరస్థాయిగా నిలిచిన మహనీయురాలు ఆతుకూరి మొల్లమాంబ జయంతిని ఈ నెల 13వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆతుకూరి మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి అపూర్వమైన సేవలు అందించిన గొప్ప కవయిత్రి అని పేర్కొన్నారు. ఆమె రచించిన మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో అమూల్యమైన గ్రంథంగా నిలిచిందన్నారు. సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో రామాయణాన్ని రచించి తెలుగు భాషకు ప్రత్యేక కీర్తి తీసుకొచ్చిన మహనీయురాలిగా మొల్లమాంబ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మార్చి 13వ తేదీన మొల్లమాంబ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మొల్లమాంబ సేవలను స్మరించుకుంటూ పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.అందువల్ల కుమ్మర కుల సోదరులు, శాలివాహన బంధు మిత్రులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ కోరారు. మొల్లమాంబ
జయంతిని జయప్రదం చేయండి. కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ పిలుపు తిరుపతి, మార్చి 11: తెలుగు సాహిత్య చరిత్రలో తొలి మహిళా కవయిత్రిగా చిరస్థాయిగా నిలిచిన మహనీయురాలు ఆతుకూరి మొల్లమాంబ జయంతిని ఈ నెల 13వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆతుకూరి మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి అపూర్వమైన సేవలు అందించిన గొప్ప కవయిత్రి అని పేర్కొన్నారు. ఆమె రచించిన మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో అమూల్యమైన గ్రంథంగా నిలిచిందన్నారు. సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో రామాయణాన్ని రచించి తెలుగు భాషకు ప్రత్యేక కీర్తి తీసుకొచ్చిన మహనీయురాలిగా మొల్లమాంబ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మార్చి 13వ తేదీన మొల్లమాంబ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మొల్లమాంబ సేవలను స్మరించుకుంటూ పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.అందువల్ల కుమ్మర కుల సోదరులు, శాలివాహన బంధు మిత్రులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోన్నా రవికుమార్ కోరారు.
- तिरुमाला जाते समय घी से भरा टैंकर पलट गया कडप्पा: तिरुमाला मंदिर में घी ले जा रहा एक टैंकर कोंडापुरम मंडल के पास राष्ट्रीय राजमार्ग 67 पर पलट गया रविवार शाम को कडपा जिले में घी फैल गया, जिसके चलते ग्रामीणों ने गिरे हुए घी को डिब्बों में इकट्ठा करना शुरू कर दिया। पुलिस ने बताया कि वाहन में इंदापुर की एक डेयरी इकाई से तिरुमाला तक लगभग 21,000 लीटर घी ले जाया जा रहा था। यह दुर्घटना एतुरु गांव के पास चित्रावती नदी के पुल के नजदीक हुई, जब कथित तौर पर गलत दिशा से एक कार आ रही थी। वाहन से बचने की कोशिश में चालक ने नियंत्रण खो दिया और टैंकर पलट गया। कुछ घी सड़क पर गिर गया जबकि टैंकर से और घी रिसने लगा, जिसे देखकर ग्रामीण इकट्ठा हो गए और उसे बाल्टियों और डिब्बों में भर लिया। कोंडापुरम पुलिस मौके पर पहुंची और भीड़ को तितर-बितर किया। ड्राइवर और सफाईकर्मी को मामूली चोटें आईं। मामला दर्ज कर लिया गया है और पुलिस ने कहा है कि दुर्घटना के कारणों का पता लगाने के लिए जांच चल रही है।1
- ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!1
- శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి జాతరలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు పుంగనూరు నందు అత్యంత వైభవం గా నిర్వహించే శ్రీ శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి2
- బద్వేలు:మా సోదరుని పై పెట్టిన అక్రమ కేసు గురించి న్యాయ పోరాటం చేస్తాం అని వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వంకెల పెద్ద పోలి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూరెండు రోజుల క్రితం మా సోదరుడు బద్వేలు జడ్.పి.టి.సి చిన్న పోలి రెడ్డి ని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఏది అయితే పోలీస్ లు కేసు నమోదు చేసి న FIR రిపోర్ట్ మరియు రిమాండ్ రిపోర్ట్ లో 2010 మరియు 2011 వ సంవత్సరానికి సంబంధించి మా సోదరుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కాలం లో ICDP కి సంబంధించి 34 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అని పేర్కొనడం జరిగిందని.ప్రదానంగా 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నది నిజంగా మేము తప్పు చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం లో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాని.నిజంగా మేము తప్పు చేసి ఉంటే 2019 నుండి 2024 వరకు మా ప్రభుత్వం అధికారం లో ఉన్నది మేము ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా ? మా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఇప్పటి CEO మహేష్ కుమార్ చేసిన అవకతవకల గుర్తించి మా ప్రభుత్వంలో CEO నుండి క్లర్క్ గా డిమోషన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ మహేష్ కుమార్ అనే వ్యక్తిని తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్ళీ నీకు ఉద్యోగం లో ప్రమోషన్ కల్పిస్తామని ఆశ చూపి లొంగ తీసుకొని మా మీద ఒక అక్రమ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది అని ధ్వజమెత్తారు. ఒక అవినీతి ఉద్యోగి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చాలా హాస్యాస్పదమన్నారు.మా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకమాజీ ఎమ్మెల్యే విజయమ్మ ,వారి కుమారుడు రితేష్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మా మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు. బద్వేలు రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధి లో మాకు బలమైన వర్గం,బంధుత్వం ఉన్న కారణంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా వచ్చే స్థానిక ఎన్నికల లోపు మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని తెలిపారు. మాకు ఎన్ని ఇబ్బదు లు పెట్టినా మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ,యం.పి అవినాష్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ డి సి గోవింద రెడ్డి ,ఎమ్మెల్యే డా.దాసరి సుధ మరియు మా నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా మా కుటుంబానికి అండగా నిలవడం జరిగింది అని తెలిపారు.మాకు కష్ట కాలంలో ఒక ధైర్యాన్ని,భరోసా ను కల్పించినా వీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. కచ్చితంగా ఈ అక్రమ కేసు గురించి న్యాయస్థానం ను ఆశ్రయించి న్యాయం జరిగేలా పోరాడతాతం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జయరాం రెడ్డి,కౌన్సిలర్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.2
- తిరుపతి. న్యూస్.. ఎస్ వి యు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు. ఎం ఆర్ పల్లి,4వ క్రాస్ ఉల్లిపట్టేడ చెందిన తనీష్ కిడ్నాప్ ఆపై వదిలేసిన వైనం. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ కి చెందిన రోహిత్ పవన్ మరి కొంత మందితో కలిసి కారులో కిడ్నాప్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ వి యూనివర్సిటీ సిఐ రామయ్య.1
- కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నీరు కార్చకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిలీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కాదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వయంగా ఆ యువకుడే తన తల్లిని చూసుకోవాలని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని తనపై కొందరు దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడన్నారు. ఇవన్నీ క్లుప్తంగా ఉన్నాయని వాటిపై సమగ్ర విచారణ చేస్తే నిజమైన నిందితులు దొరుకుతారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు. దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని పోలీసులను కోరారు.2
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.. అంతా పరనింద.. ఆత్మస్తుతి చంద్రబాబు ఏమో తన కొడుకుకు జాకీలేసి లేపుతాడు.. నారా లోకేష్ తన తండ్రికి జాకీలేసి లేపుతాడు ఆ ఇద్దరిని కలిపి పవన్ కళ్యాణ్ జాకీలేసి లేపుతాడు.. అంసెబ్లీలో మొత్తం జరిగింది ఇదే -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు1