logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎంబిబిఎస్ అడ్మిన్షన్స్ లో జీవో నంబర్ 102 నష్టాదాయకం - డా || ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 30వ తేదీన విడుదల చేసిన జీవో నెం 102, 2026 నీట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఎంబిబిఎస్ విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంపల్సరీ చేయకపోవడం వలన విద్యార్థులు నష్టపోతారని గతంలో ఉన్న 151 జీవో ను అమలుపరిచాలని కోరారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు లోని జన చైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో డా || ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ 102 జివో ను అమలు చేస్తే విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ కంపల్సరిగా పెట్టుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని తత్ఫలితంగా రిజర్వేషన్లు పొందిన విద్యార్థులు ఓపెన్ క్యాటగిరిలో సీటు వచ్చే అవకాశాన్ని వినియోగించుకోవడాన్ని కోల్పోయి రిజర్వేషన్ కేటగిరీలో సీటు పొందితే తత్ఫలితంగా రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు వారి వారి సీట్లను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక 102 జీవోను రద్దు చేసి గతంలో మెడికల్ విద్యార్థులందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న 151 జీవోను కొనసాగించాలని కోరారు. ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రమెడికల్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ కు విజ్ఞప్తిని అందించినామని తెలిపారు. గతంలో మెడికల్ అడ్మిషన్స్ లో ఉన్న లోపాలను సవరించడానికి హైకోర్టు 2019లో ఇచ్చిన ఉత్తర్వులు ఆధారంగా ఆరుగురు నిపుణులతో కమిటీ వేశారని, వారి నివేదిక ఆధారంగా 151 జీవో అమల్లోకి వచ్చి ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగుతుండగా నేడు 102 జీవోను అమలు చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని, రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు నష్టపోతారన్నారు. విద్యార్థులు అందరూ అన్ని ఆప్షన్లను పెట్టుకోవడం కంపల్సరీ చేయాలని కోరారు. 2వ, 3వ కౌన్సిల్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం కల్పించాలన్నారు.

3 hrs ago
user_SHOT NEWS
SHOT NEWS
Advertising agency Guntur, Andhra Pradesh•
3 hrs ago

ఎంబిబిఎస్ అడ్మిన్షన్స్ లో జీవో నంబర్ 102 నష్టాదాయకం - డా || ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 30వ తేదీన విడుదల చేసిన జీవో నెం 102, 2026 నీట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఎంబిబిఎస్ విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంపల్సరీ చేయకపోవడం వలన విద్యార్థులు నష్టపోతారని గతంలో ఉన్న 151 జీవో ను అమలుపరిచాలని కోరారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు లోని జన చైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో డా || ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ 102 జివో ను అమలు చేస్తే విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ కంపల్సరిగా పెట్టుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని తత్ఫలితంగా రిజర్వేషన్లు పొందిన విద్యార్థులు ఓపెన్ క్యాటగిరిలో సీటు వచ్చే అవకాశాన్ని వినియోగించుకోవడాన్ని కోల్పోయి రిజర్వేషన్ కేటగిరీలో సీటు పొందితే తత్ఫలితంగా రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు వారి వారి సీట్లను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక 102 జీవోను రద్దు చేసి గతంలో మెడికల్ విద్యార్థులందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న 151 జీవోను కొనసాగించాలని కోరారు. ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రమెడికల్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ కు విజ్ఞప్తిని అందించినామని తెలిపారు. గతంలో మెడికల్ అడ్మిషన్స్ లో ఉన్న లోపాలను సవరించడానికి హైకోర్టు 2019లో ఇచ్చిన ఉత్తర్వులు ఆధారంగా ఆరుగురు నిపుణులతో కమిటీ వేశారని, వారి నివేదిక ఆధారంగా 151 జీవో అమల్లోకి వచ్చి ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగుతుండగా నేడు 102 జీవోను అమలు చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని, రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు నష్టపోతారన్నారు. విద్యార్థులు అందరూ అన్ని ఆప్షన్లను పెట్టుకోవడం కంపల్సరీ చేయాలని కోరారు. 2వ, 3వ కౌన్సిల్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం కల్పించాలన్నారు.

More news from Andhra Pradesh and nearby areas
  • ఎంబిబిఎస్ అడ్మిన్షన్స్ లో జీవో నంబర్ 102 నష్టాదాయకం - డా || ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 30వ తేదీన విడుదల చేసిన జీవో నెం 102, 2026 నీట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఎంబిబిఎస్ విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంపల్సరీ చేయకపోవడం వలన విద్యార్థులు నష్టపోతారని గతంలో ఉన్న 151 జీవో ను అమలుపరిచాలని కోరారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు లోని జన చైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో డా || ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ 102 జివో ను అమలు చేస్తే విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ కంపల్సరిగా పెట్టుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని తత్ఫలితంగా రిజర్వేషన్లు పొందిన విద్యార్థులు ఓపెన్ క్యాటగిరిలో సీటు వచ్చే అవకాశాన్ని వినియోగించుకోవడాన్ని కోల్పోయి రిజర్వేషన్ కేటగిరీలో సీటు పొందితే తత్ఫలితంగా రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు వారి వారి సీట్లను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక 102 జీవోను రద్దు చేసి గతంలో మెడికల్ విద్యార్థులందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న 151 జీవోను కొనసాగించాలని కోరారు. ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రమెడికల్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ కు విజ్ఞప్తిని అందించినామని తెలిపారు. గతంలో మెడికల్ అడ్మిషన్స్ లో ఉన్న లోపాలను సవరించడానికి హైకోర్టు 2019లో ఇచ్చిన ఉత్తర్వులు ఆధారంగా ఆరుగురు నిపుణులతో కమిటీ వేశారని, వారి నివేదిక ఆధారంగా 151 జీవో అమల్లోకి వచ్చి ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగుతుండగా నేడు 102 జీవోను అమలు చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని, రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు నష్టపోతారన్నారు. విద్యార్థులు అందరూ అన్ని ఆప్షన్లను పెట్టుకోవడం కంపల్సరీ చేయాలని కోరారు. 2వ, 3వ కౌన్సిల్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం కల్పించాలన్నారు.
    1
    ఎంబిబిఎస్ అడ్మిన్షన్స్ లో జీవో నంబర్ 102 నష్టాదాయకం 
- డా || ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్స్ 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 30వ తేదీన విడుదల చేసిన జీవో నెం 102,  2026 నీట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన ఎంబిబిఎస్ విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంపల్సరీ చేయకపోవడం వలన విద్యార్థులు నష్టపోతారని గతంలో ఉన్న 151 జీవో ను అమలుపరిచాలని కోరారు. ఈ నెల 1వ తేదీన గుంటూరు లోని జన చైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో డా || ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ  102 జివో ను అమలు చేస్తే విద్యార్థులు ఆల్ ఆప్షన్స్ కంపల్సరిగా పెట్టుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని తత్ఫలితంగా రిజర్వేషన్లు పొందిన విద్యార్థులు ఓపెన్ క్యాటగిరిలో సీటు వచ్చే అవకాశాన్ని వినియోగించుకోవడాన్ని కోల్పోయి రిజర్వేషన్ కేటగిరీలో సీటు పొందితే తత్ఫలితంగా రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు వారి వారి సీట్లను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక 102 జీవోను రద్దు చేసి గతంలో మెడికల్ విద్యార్థులందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న 151 జీవోను కొనసాగించాలని కోరారు. ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రమెడికల్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ కు విజ్ఞప్తిని అందించినామని తెలిపారు. గతంలో మెడికల్ అడ్మిషన్స్ లో ఉన్న లోపాలను సవరించడానికి హైకోర్టు 2019లో ఇచ్చిన ఉత్తర్వులు ఆధారంగా ఆరుగురు నిపుణులతో కమిటీ వేశారని, వారి నివేదిక ఆధారంగా 151 జీవో అమల్లోకి వచ్చి ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగుతుండగా నేడు 102 జీవోను అమలు చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని, రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులు నష్టపోతారన్నారు. విద్యార్థులు అందరూ అన్ని ఆప్షన్లను పెట్టుకోవడం కంపల్సరీ చేయాలని కోరారు. 2వ, 3వ కౌన్సిల్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం కల్పించాలన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    3 hrs ago
  • *స్కూల్ బస్ లో పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం* ఒక్కసారిగా బస్సు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో స్కూల్ పిల్లలందరినీ కూడా సడన్గా బస్సులో నుంచి దింపేసిన పరిస్థితి నెలకొంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సులో నుంచి దింపిన ఆయా *ఎన్టీఆర్ జిల్లా.* *ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు* కాలం చెల్లిన బస్సులను మెయింటినెన్స్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
    1
    *స్కూల్ బస్ లో పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం*

 ఒక్కసారిగా బస్సు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో స్కూల్ పిల్లలందరినీ కూడా సడన్గా బస్సులో నుంచి దింపేసిన పరిస్థితి నెలకొంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సులో నుంచి దింపిన ఆయా 


 *ఎన్టీఆర్ జిల్లా.*
*ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు* 

 కాలం చెల్లిన బస్సులను మెయింటినెన్స్ చేస్తున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకలలో భాగంగా చరిత్ర సృష్టించిన మన గిరిజన ఆడబిడ్డలు గర్వపడేలా చేసిన మన సంస్కృతి !! భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక రికార్డు కాదు మన గిరిజన సంప్రదాయాలకు ప్రపంచం ఇచ్చిన గౌరవం. గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి @GSandhyarani_ గారు అందుకోవడం, అనంతరం బాలికలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొనడం ప్రతి గిరిజన కుటుంబానికి గర్వకారణం. మన మూలాలను, మన సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రతి గిరిజన బాలికకు హృదయపూర్వక అభినందనలు. మీ అడుగుల తాళానికి ప్రపంచం చప్పట్లు కొట్టింది .
    1
    భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకలలో భాగంగా
చరిత్ర సృష్టించిన మన గిరిజన ఆడబిడ్డలు గర్వపడేలా చేసిన మన సంస్కృతి !!

భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం ఒక రికార్డు కాదు మన గిరిజన సంప్రదాయాలకు ప్రపంచం ఇచ్చిన గౌరవం.

గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి  @GSandhyarani_ గారు అందుకోవడం, అనంతరం బాలికలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొనడం ప్రతి గిరిజన కుటుంబానికి గర్వకారణం.

మన మూలాలను, మన సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రతి గిరిజన బాలికకు హృదయపూర్వక అభినందనలు. మీ అడుగుల తాళానికి ప్రపంచం చప్పట్లు కొట్టింది .
    user_Raj Singh
    Raj Singh
    విజయవాడ (అర్బన్), ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • 13.500 మంది గిరిజన విద్యార్థులచే ధీంసా నృత్యం తో ప్రధాని మోడీకు స్వాగతం పలికిన గిరిజనులు సెంటర్ : విశాఖ శీర్షిక: థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం • 13,500 మంది గిరిజనుల నృత్య ప్రదర్శనతో భోగాపురం మార్మోగింది యాంకర్ : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారం భోత్సవానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన విద్యార్థినులు, మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికా రు. వేలాది మంది ఒకేసారి లయబద్ధంగా చేసిన థింసా నృత్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. దాదాపు 13,500 మంది గిరిజన విద్యార్థినులు , మహిళలు సంప్రదాయ గులాబీ రంగు చీరలు, ఆకుపచ్చ అంచులతో కూడిన వస్త్ర ధారణలో ఒకే తీరుగా అడుగులు వేస్తూ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. విమానాశ్రయ టెర్మిన ల్‌ నుంచి బహిరంగ సభా వేదిక వరకు ఉన్న మార్గమంతా గిరిజన సంస్కృతి, సంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన సాగింది. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ తో కలిసి ఓపెన్‌ టాప్ వాహనంలో సభా వేదికకు వెళ్తుండగా, మార్గమంతా గిరిజన మహిళలు, విద్యార్థినులు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఆహ్లాద కరమైన ఆ దృశ్యాలను ప్రధాని మోదీ ఆసక్తిగా వీక్షిస్తూ పలుమార్లు అభివాదం చేశారు. గిరిజనుల సంప్రదాయ కళ, క్రమశిక్షణ, లయ బద్ధమైన నృత్య ప్రదర్శన వేడుకకు విశేష శోభ ను తీసుకువచ్చింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో థింసా నృత్యం ప్రత్యేక ఆకర్ష ణగా నిలిచి, అక్కడికి వచ్చిన అతిథులు, ప్రజల నుంచి ఘన ప్రశంసలు అందుకుంది •థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం •13,500 మంది గిరిజన విద్యార్థినులు, మహిళల లయబద్ధ నృత్య ప్రదర్శన • టెర్మినల్ నుంచి సభా వేదిక వరకు గిరిజన సంస్కృతి వైభవం •థింసా నృత్యాన్ని ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోదీ •భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన థింసా నృత్యం
    3
    13.500 మంది గిరిజన విద్యార్థులచే ధీంసా నృత్యం తో ప్రధాని మోడీకు స్వాగతం పలికిన గిరిజనులు 
సెంటర్ : విశాఖ 
శీర్షిక:
థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం
• 13,500 మంది గిరిజనుల నృత్య ప్రదర్శనతో
భోగాపురం మార్మోగింది
యాంకర్ :
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారం భోత్సవానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన విద్యార్థినులు, మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికా రు. వేలాది మంది ఒకేసారి లయబద్ధంగా చేసిన థింసా నృత్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది.
దాదాపు 13,500 మంది గిరిజన విద్యార్థినులు
, మహిళలు సంప్రదాయ గులాబీ రంగు చీరలు, ఆకుపచ్చ అంచులతో కూడిన వస్త్ర ధారణలో ఒకే తీరుగా అడుగులు వేస్తూ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. విమానాశ్రయ టెర్మిన ల్‌ నుంచి బహిరంగ సభా వేదిక వరకు ఉన్న మార్గమంతా గిరిజన సంస్కృతి, సంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన సాగింది.
ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ తో కలిసి ఓపెన్‌ టాప్ వాహనంలో సభా వేదికకు వెళ్తుండగా, మార్గమంతా గిరిజన మహిళలు, విద్యార్థినులు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఆహ్లాద కరమైన ఆ దృశ్యాలను ప్రధాని మోదీ ఆసక్తిగా వీక్షిస్తూ పలుమార్లు అభివాదం చేశారు.
గిరిజనుల సంప్రదాయ కళ, క్రమశిక్షణ, లయ బద్ధమైన నృత్య ప్రదర్శన వేడుకకు విశేష శోభ ను తీసుకువచ్చింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో థింసా నృత్యం ప్రత్యేక ఆకర్ష ణగా నిలిచి, అక్కడికి వచ్చిన అతిథులు, ప్రజల నుంచి ఘన ప్రశంసలు అందుకుంది
•థింసా నృత్యంతో ప్రధాని మోదీకి అపూర్వ
స్వాగతం 
•13,500 మంది గిరిజన విద్యార్థినులు,
మహిళల లయబద్ధ నృత్య ప్రదర్శన 
• టెర్మినల్ నుంచి సభా వేదిక వరకు గిరిజన
సంస్కృతి వైభవం 
•థింసా నృత్యాన్ని ఆసక్తిగా తిలకించిన
ప్రధాని మోదీ 
•భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రత్యేక
ఆకర్షణగా నిలిచిన థింసా నృత్యం
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    50 min ago
  • ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముదిగొండ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ళ ను కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పనులు జరుగుతున్న రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
    1
    ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముదిగొండ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ళ ను కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పనులు జరుగుతున్న రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.
    1
    జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    పాతర్లపాడు  కూలిన కల్వర్టు  తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు  కూలిన కల్వర్టు  తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన స్కీమ్ వర్కర్ల ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన స్కీమ్ వర్కర్లు ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ గళం విప్పారు విఓఏలకు 2 నెలల వేతనబకాయిలు, కనీసవేతనాలు చెల్లించాలని, హెచ్ఎర్ప్ లసీ అమలు చేయాలని, స్త్రీ నిధి ఇన్స్ంటీవ్స్ బకాయిల చెల్లింపు, గ్రూక్ఇన్సూరెన్స్ సౌకర్యంకల్పించాలని, స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని, 10 లక్షల వరకు వడ్డీరాయితీ ఇవ్వాలని కోరుతూ విన్నపము... వెలుగు విఓఏలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. రాష్ట్రంలో 28వేల మంది విఓఎలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. కనీసవేతనం, ఉద్యోగభద్రతకోసం, సిమ్కార్డ్స్ గ్రూపెన్సూరెన్స్ సౌకర్యం తదితర డిమాండ్లసాధనకై ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నాము. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలైంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుచున్నాము. స్త్రీనిధి ఇన్సెంటీవ్స్ చెల్లిస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ నేటికీ విఓఏలకు ఇవ్వలేదు. "పొదుపు మహిళలు ఇన్సూరెన్స్ నిమిత్తం చెల్లించిన స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుచున్నాము. పొదుపు మహిళలకు 10 లక్షల వరకు వడ్డీరాయితీ చెల్లిస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చాలని కోరుతున్నాము. అందుకోసం స్కీమర్స్ అంతా ఐక్యంగా ఈ క్రింది సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు
    4
    మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన స్కీమ్ వర్కర్ల ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో
కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన స్కీమ్ వర్కర్లు 
ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ గళం విప్పారు
విఓఏలకు 2 నెలల వేతనబకాయిలు, కనీసవేతనాలు చెల్లించాలని, హెచ్ఎర్ప్ లసీ అమలు చేయాలని, స్త్రీ నిధి ఇన్స్ంటీవ్స్ బకాయిల చెల్లింపు, గ్రూక్ఇన్సూరెన్స్ సౌకర్యంకల్పించాలని, స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని, 10 లక్షల వరకు వడ్డీరాయితీ ఇవ్వాలని కోరుతూ విన్నపము...
వెలుగు విఓఏలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. రాష్ట్రంలో 28వేల మంది విఓఎలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారు. కనీసవేతనం, ఉద్యోగభద్రతకోసం, సిమ్కార్డ్స్ గ్రూపెన్సూరెన్స్ సౌకర్యం తదితర డిమాండ్లసాధనకై ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నాము. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలైంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుచున్నాము. స్త్రీనిధి ఇన్సెంటీవ్స్ చెల్లిస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ నేటికీ విఓఏలకు ఇవ్వలేదు.
"పొదుపు మహిళలు ఇన్సూరెన్స్ నిమిత్తం చెల్లించిన స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుచున్నాము. పొదుపు మహిళలకు 10 లక్షల వరకు వడ్డీరాయితీ చెల్లిస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చాలని కోరుతున్నాము. అందుకోసం స్కీమర్స్ అంతా ఐక్యంగా ఈ క్రింది సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.