logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బొబ్బిలి (M) పారాది గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమంలో AP PCC అధ్యక్షురాలు YS. షర్మిల పాల్గొన్నారు. మల్లంపేట రెవెన్యూ పరిధిలో 7 ఎకరాల భూమి బొబ్బిలి MLA, ఆయన అనుచరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు బాధితులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే MLA బేబినాయనకి ఫోన్ చేసి సమస్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరగా.. వచ్చి తమకు చెబుతానని సమాధానమిచ్చారు. బొబ్బిలి ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణ.. ఫోన్ ఇన్లో షర్మిల

16 hrs ago
user_B.RAJESH
B.RAJESH
Local Politician Bobbili, Vizianagaram•
16 hrs ago

బొబ్బిలి (M) పారాది గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమంలో AP PCC అధ్యక్షురాలు YS. షర్మిల పాల్గొన్నారు. మల్లంపేట రెవెన్యూ పరిధిలో 7 ఎకరాల భూమి బొబ్బిలి MLA, ఆయన అనుచరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు బాధితులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే MLA బేబినాయనకి ఫోన్ చేసి సమస్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరగా.. వచ్చి తమకు చెబుతానని సమాధానమిచ్చారు. బొబ్బిలి ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణ.. ఫోన్ ఇన్లో షర్మిల

  • user_Chukka Rambabu
    Chukka Rambabu
    Bhogapuram, Vizianagaram
    🙏
    3 hrs ago
More news from Vizianagaram and nearby areas
  • బొబ్బిలి ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణ.. ఫోన్ ఇన్లో షర్మిల
    1
    బొబ్బిలి ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణ.. ఫోన్ ఇన్లో షర్మిల
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician Bobbili, Vizianagaram•
    16 hrs ago
  • 16 వ తేది నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధులందరూ సంతోషంగా పరీక్షలు వ్రాయాలని, అందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నట్లు, విద్యార్థులకు అల్   ది  బెస్ట్  తెలిపిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు .
    1
    16 వ తేది నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధులందరూ సంతోషంగా పరీక్షలు వ్రాయాలని, అందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నట్లు, విద్యార్థులకు అల్  
ది  బెస్ట్  తెలిపిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు .
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • డుంబ్రిగూడ: మండల పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొద్దిసేపు కురిసిన వర్షంతో మండలంలో చల్లటి వాతావరణం నెలకొంది. వేసవి వేడితో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.
    1
    డుంబ్రిగూడ: మండల పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొద్దిసేపు కురిసిన వర్షంతో మండలంలో చల్లటి వాతావరణం నెలకొంది. వేసవి వేడితో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ఈ పరీక్షలను మొత్తం 3,415 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులుకు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత బస్ బస్సు ప్రయాణం కల్పించినట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పరీక్షలను ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.అదే విధంగా విద్యార్థిని విద్యార్థులకుఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ధైర్యంగా, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. కష్టపడి చదివిన ప్రతి ఒక్కరు మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. అదేవిధంగా“అందరూ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    1
    శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ఈ పరీక్షలను మొత్తం 3,415 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులుకు  సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి  ఉచిత బస్ బస్సు ప్రయాణం కల్పించినట్లు ఎమ్మెల్యే  గొండు శంకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  నారా లోకేష్  ఆధ్వర్యంలో పరీక్షలను ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.అదే విధంగా విద్యార్థిని విద్యార్థులకుఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి  కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ధైర్యంగా, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. కష్టపడి చదివిన ప్రతి ఒక్కరు మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. అదేవిధంగా“అందరూ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • మార్చి 16, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ప్రభుత్వ విద్యాలయం వద్ద పదవ తరగతి పరీక్షలు రాసినందుకు విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు తమ హాల్ టికెట్లను పరీక్ష కేంద్రం నెంబరు హాల్ నెంబరు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని పదేపదే చూసుకుంటూ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులందరూ కూడా బారులు తేరి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. పరీక్ష నిర్వహణ సమయం కంటే ఐదు నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకొని విద్యార్థులందరూ తమ తమ నెంబర్లను చూసుకున్నారు.
    4
    మార్చి 16, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ప్రభుత్వ విద్యాలయం వద్ద పదవ తరగతి పరీక్షలు రాసినందుకు విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు తమ హాల్ టికెట్లను పరీక్ష కేంద్రం నెంబరు హాల్ నెంబరు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని పదేపదే చూసుకుంటూ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులందరూ కూడా బారులు తేరి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. పరీక్ష నిర్వహణ సమయం కంటే ఐదు నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకొని విద్యార్థులందరూ తమ తమ నెంబర్లను చూసుకున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • శ్రీకాకుళం మండలం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పాల్గుణ బహుళ ఏకాదశి ప్రసిద్ధమైన రోజు సందర్భంగా ఉష పద్మిని ఛాయాదేవి సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామికి కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ధర్మాదాయ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి కే ఎన్ వి డి వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
    8
    శ్రీకాకుళం మండలం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పాల్గుణ బహుళ ఏకాదశి ప్రసిద్ధమైన రోజు సందర్భంగా ఉష పద్మిని ఛాయాదేవి సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామికి కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ధర్మాదాయ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి కే ఎన్ వి డి వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by GANGADHAR
    1
    Post by GANGADHAR
    user_GANGADHAR
    GANGADHAR
    Social services organisation Paderu, Alluri Sitharama Raju•
    14 hrs ago
  • బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు “10 తరవాత 11 ముద్దు... పెళ్లి వద్దు” అనే కార్యక్రమాన్ని అరకులోయ మండలం కొత్తబలుగూడ బాలికల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి పాల్గొని విద్యార్థినులతో మాట్లాడారు. చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. బాల్యవివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని చెప్పారు. ప్రతి అమ్మాయి ముందుగా చదువుపై దృష్టి పెట్టి స్వయం సమర్థురాలిగా ఎదగాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తికాకుండా బాలికలకు బలవంతంగా వివాహం జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యవివాహాల నివారణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
    1
    బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు “10 తరవాత 11 ముద్దు... పెళ్లి వద్దు” అనే కార్యక్రమాన్ని అరకులోయ మండలం కొత్తబలుగూడ బాలికల పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి పాల్గొని విద్యార్థినులతో మాట్లాడారు.
చిన్న వయసులో వివాహం చేసుకోవడం వల్ల బాలికలు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు. బాల్యవివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని చెప్పారు. ప్రతి అమ్మాయి ముందుగా చదువుపై దృష్టి పెట్టి స్వయం సమర్థురాలిగా ఎదగాలని సూచించారు.
18 సంవత్సరాలు పూర్తికాకుండా బాలికలకు బలవంతంగా వివాహం జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యవివాహాల నివారణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.